సన్నధాన్యం పండించిన రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఓవైపు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేంద్రాల్లో కొనుగోలు ప్రారంభించకపోవడం, మరోవైపు మిల్లర్లు రైతులకు చుక్కలు చూపిస్తున్నారు. మిల్లర్లు రకరకాల కొర్�
‘ధాన్యం తెచ్చి పది రోజులవుతున్నా ఇంకా కాంటాలు వేయరా?’ అంటూ సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రశ్నించారు. రోజుల తరబడి కాంటాలు వేయకపోవడంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతు�
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. 14 మండలాల వారీగా వరి కోతలు జోరందుకున్నా.. ధాన్యం కొనుగోళ్ల పనులు వేగం పుంజుకోవడం లేదు. ముందు నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి ధాన్యం కొనుగోళ్లపై పకడ్బ
‘సారూ.. మాకు రుణమాఫీ ఎప్పుడైతది’ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే భూక్యా మురళీనాయక్ను ఓ మహిళా రైతు ప్రశ్నించింది. ఈ ఘటన గురువారం మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం రామన్నగూడెంలో చోటుచేసుకుంది.
అందరికీ అన్నం పెట్టే అన్నదాతను కాంగ్రెస్ ప్రభుత్వం అరిగోస పెడుతున్నది. కష్టపడి పండించిన వడ్లను కొనుగోలు చేసేందుకు తాత్సారం చేస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లను వారాలు గడిచినా కొనుగోలు చేయడ�
రాష్ట్ర ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి బోనస్ చెల్లిస్తామని చెప్పిందంతా బోగస్ అని తేలిపోయింది. దీంతో సన్నాలు సాగు చేసిన రైతుల ఆశలు అడియాశలు అయ్యాయి. ధాన్యం కొను గోలు కేంద్రాల్లోనే అమ్మితే మద్దతు ధర రూ. 2320
అటు ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇటు మిల్లర్ల ఇష్టారాజ్యం.. నడుమ వరి రైతు చిత్తవుతున్నాడు. సర్కారు వడ్లను సరిగా కొనడం లేదు. మిల్లర్లకు అమ్మితే తరుగు పేరిట దోపిడీకి తెరలేపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ము
సోయా రైతులకు నష్టాలు రాకుండా చూసే బాధ్యత తమదేనని మార్క్ఫెడ్ ప్రకటించింది. కనీస మద్దతు ధరతో సోయా పంట ఉత్పత్తులను సేకరించేందుకు కృషి చేస్తున్నామని మార్క్ఫెడ్ కామారెడ్డి జిల్లా మేనేజర్ మహేశ్ ఆదివా�
రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాట్లు చేయాలని పీఏసీసీఎస్ సిబ్బందికి నారాయణపేట అదనపు కలెక్టర్ బెన్షాలం సూచించారు. ఆదివారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ప్రచురితమ�
వనపర్తి జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ అస్తవ్యస్తంగా మారింది. దసరా నుంచి జిల్లాలో వరికోతలు నడుస్తుండగా, ధాన్యం కొనుగోలు చేసే ఆనవాళ్లు కనిపించడం లేదు. అక్కడక్కడా కొన్ని సెంటర్లను ఎమ్మెల్యేలు, ఇతర ప్ర�
రైతులు తాము పండించిన ధాన్యాన్ని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి గిట్టుబాటు ధర పొందాలని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రత్యేకాధికారి సురేంద్రమోహన్ అన్నారు. వైరా వ్యవసాయ మార్కెట్లో ఏర్పాటు చేసిన వరి �
సోయా రైతులు డీలా పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు సరైన ధర రాక దిగాలు చెందుతున్నారు. చేసేది లేక ఉమ్మడి జిల్లా రైతులు పంటతో సహా పక్క రాష్ర్టానికి పయనమవుతున్నారు. కొనే వారు దిక్కు లేక, దళారుల చేత�
ఉమ్మడి జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అలంకారప్రాయాలుగా మారాయి. ధాన్యం కొనుగోలు చే యడమే కాకుండా సన్న వడ్లకు బోనస్ ఇస్తామని సర్కారు ప్రకటించినా కొనుగోళ్లు లేక వెలవెలబోతున్నాయి. ప్ర భుత్వ నిబంధన వల్�
మండలంలో ధాన్యం తూకాలు వేగంగా వేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని గంగాయిపల్లి, శబాష్పల్లి, దొంతి, పాంబండ, కొత్తపేట, లింగోజిగూడ, తాళ్లపల్లి తండాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో �
మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ స్వగ్రామమైన కొర్విపల్లిలో అన్నదాతలు రోడ్డెక్కారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మం డల కొర్విపల్లిలో �