కొనుగోలు కేంద్రంలో మూడు రోజులుగా ధాన్యం కొనకపోవడంతో ఆదివారం రాత్రి కురిసిన వర్షానికి తడిచిపోయిందని ఆగ్రహిస్తూ రైతులు సోమవారం ధర్నాకు దిగారు. ఈ ఘటన ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం గోకినేపల్లిలో ఖమ్మం-కోదాడ
వరి కోత ల ప్రారంభమైనా.. ధాన్యం కొనుగోలుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. యాసంగిలో రైతు లు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల ద్వారా మద్దతు ధరకు కొంటామని ఎమ్మెల్యేలు ప్రగల్బ�
ఉమ్మడి జిల్లాలో ఆదివారం సాయంత్రం పలుచోట్ల వడగండ్ల వాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో కూడిన వర్షానికి చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి.
ధాన్యం కొనుగోళ్లలో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు శుక్రవారం ఆందోళన చేపట్టారు. మండలంలోని లక్ష్మాపూర్ సొసైటీ వద్ద మేడ్పల్లి, కారేగాం, లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన రైతులు కేంద్రం నిర్వాహకులపై ఆగ్రహం వ్�
ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొర్రీలు పెట్టడం షరా మామూలైపోయింది. దీంతో రైతులకు ప్రతియేటా ధాన్యం అమ్మకాల వద్ద ఇబ్బందులు తప్పడం లేదు. గత వానకాలంలో కూడా కొనుగోలు కేంద్రాల వద్ద నానారకాల నిబంధనలు పె�
ప్రచార ప్రకటనల కోసం మాత్రమే ప్రభుత్వం పలుచోట్ల ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు బండ శ్రీశైలం అన్నారు. గురువారం నల్లగొండ జిల్లా మునుగోడు మండల కేం�
యాసంగి పంట సేకరణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో రైతులు దోపిడీకి గురువుతున్నారు. రైతులకు ఎలాంటి నష్టమూ వాటిల్లకుండా, ఇబ్బందులు కలుగుకుండా ధాన్యం కొనుగోళ్లు చేపడుతున్నట్లు ప్రభుత్వం �
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నల్లగొండ జిల్లా కట్టంగూర్ తాసీల్దార్ గుగులోతు ప్రసాద్ అన్నారు. మండలంలోని పందనపల్లి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర
యాసంగి సీజన్ ధాన్యం దిగుబడులు ప్రారంభమైన నేపథ్యంలో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలని, తరుగు మోసాలను అరికట్టాలని సీపీఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు
కలెక్టరేట్లో ఈ సోమవారం నిర్వహించే ప్రజావాణిలో పాల్గొని వినతులు స్వీకరిస్తానని ఇటీవలే మాటిచ్చిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డే ఆ మాట తప్పారు. నల్లగొండ జిల్లా నలుమూలల నుంచి కలెక్టరేట్కు వచ్చిన బాధ�
మండలంలోని వివిధ గ్రామాల్లో ఐకేపీ, సింగిల్విండో ఆధ్వర్యంలో వానకాలం సీజన్లో ప్రభుత్వం ఏ ర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో సన్నరకం ధాన్యానికి బోనస్ ఇస్తామని కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది. మూడు నెలల�
ఆరుగాలం కష్టపడి ధాన్యం పండించిన రైతుల పరిస్థితి అధ్వానంగా మారింది. ధాన్యం డబ్బుల కోసం దైన్యంగా ఎదురు చూడాల్సి వస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో వడ్లు అమ్మి రోజులు గడుస్తున్నా డబ్బులు చేతికి అందకపోవడంతో
మహబూబ్నగర్ జిల్లాలో రైతులు ధాన్యం విక్రయించేందుకు ప్రైవేటు వ్యాపారుల వైపే మొగ్గు చూపుతున్నారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కంటే బయటి వ్యాపారులకే విక్రయిస్తున్నారు. జిల్లాలో 1,99,000 మెట్రిక్ టన్నుల ధ
కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే అక్కడి సిబ్బంది నిబంధనలు, కొర్రీలతో విసిగిపోయిన అన్నదాతలు తమ ధాన్యాన్ని పక్క రాష్ర్టానికి చెందిన వ్యా పారులకు విక్రయిస్తున్నారు. జిల్లాలో పండించిన ధాన్యంలో దాదాపుగా 60 శ�