రైతులు కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలులో రైతులకు ఇబ్బందులు సృష్టిస్తే సహించేది లేదని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హెచ్చరించారు. బుధవారం నర్వ మండల కేంద్రంలోని సింగిల్విండో కార్యాలం వద్ద �
నెల రోజులు గడుస్తున్నా వరి ధాన్యం తూకం వేయకపోవడంపై అన్నదాతలు రోడ్డెక్కారు. బుధవారం మెదక్ జిల్లా రామాయంపేట పురపాలికలోని కోమటిపల్లి గిరిజన తండా శివారులోని సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద�
పంట అమ్ముకునేందుకు అన్నదాతలు రోడ్డ్డెక్కాల్సిన పరిస్థితి వచ్చిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ఆందోళనలు, ధర్నాలు చేస్తుంటే కాంగ్రెస్
కొనుగోలు కేంద్రాల్లో రైతుల నుంచి ధాన్యాన్ని వెంటనే సేకరించాలని నారాయణఖేడ్ మాజీ ఎమ్మె ల్యే భూపాల్రెడ్డి డిమాండ్ చేశారు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట మండలంలోని జూకల్, వీరోజిపల్లి గ్రామాల్లోని వరి ధా�
ఖమ్మం జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. ఓ వైపు మండే ఎండలు, మరోవైపు అకాల వర్షాల భయం మధ్య రైతన్నలు కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షిస్తున్నారు. ప్రభుత్వం ప్రకటించిన కొనుగోలు లక�
నల్లగొండ జిల్లాలోని పలు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు పడిగాపులు తప్పడంలేదు. గత నెల రెండు, మూడో వా రంలో ధాన్యం తెచ్చిన రైతులు సైతం నేటికి కాంటాల కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కేసీఆర్ హయాంలో సజావుగా స
వడ్ల కొనుగోళ్లలో ఆలస్యంపై రైతులు ఆగ్రహం వ్య క్తం చేశారు. నర్సింహులపేట మండలం వస్రంతండా కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకొచ్చి నెల రోజులు దాటినా కాంటాలు పెట్టడం లేదని మంగళవారం వడ్ల బస్తాలకు నిప్పు పెట్ట�
ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లను అమ్ముకునేందుకు మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం చీకటాయపాలెం గ్రామ రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. 40 రోజులుగా గ్రామంలోని కోనుగోలు కేంద్రంలో పడిగాపులుగాస్తున్నామని ఆ�
నెల రోజులుగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడంపై అన్నదాతలు ఆగ్రహించారు. కొనుగోళ్ల గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు మూకుమ్మడిగా ఆందోళనకు దిగి, ధాన్యం �
ఈదురు గాలులు.. అకాల వర్షాలు వెరసి యాసంగి కల్లాల్లో రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 396 కొనుగోళ్లు సెంటర్లు ప్రారంభించినా ఎక్కడా ప్రక్రియ సవ్యంగ సాగడం లేదు. ఒకటి కాదు.. రెండు కాదు అన్నీ స�
పొద్దుతిరుగుడు కొనుగోళ్లు నిలిచిపోవడంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పొలంలో చెమటోడ్చి పండించిన పంటను అమ్ముకోలేక రైతు కండ్లలో నిరాశ కనిపిస్తున్నది. నెల రోజులకు పైగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం �
సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని వంగపల్లిలో ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామ సర్పంచ్ కొమిరె రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సర్పంచ్, రైతులు మా�
‘రైతులు పండించిన ప్రతి గింజనూ కొంటాం’ అంటూ గొప్పలు చెబుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కర్షకులు తమ కల్లాల్లో ఆరబోసిన ధాన్యపు రాసులు కనబడడం లేదు. వారాలు గడుస్తున్నా కల్లాల్లోని ధాన్యం అంగుళం కూడా కదలడం �
ధర్మారం మండలంలోని నంది మేడారం, ఖిలావనపర్తి, దొంగతుర్తి, రామయ్యపల్లి, చింతలపల్లి, ఎర్రగుంటపల్లి గ్రామంలోని కొనుగోలు కేంద్రాలను నందిమేడారం పాక్స్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి సోమవారం సందర్శించారు.
రైతులు వరిధాన్యం కాంటా వేశాక అధికారులే బాధ్యత వహించాలని, రైస్మిల్లులో అన్లోడ్ అయ్యేవరకు రైతులను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారని అధికారుల తీరుపై మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మె ల్యే సునీతాలక్ష్మారెడ్డి �