ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో నిర్వాహకులు రైతులను నిలువుదోపిడి చేస్తున్నారు. హమాలీ (తూకం వేయడం, సంచులు కుట్టడం, తూకం వేసిన ధాన్యం లారీలకు ఎత్తడం)పేరిట క్వింటాకు రైతుల నుంచి రూ.50 వసూ�
‘సార్ వారం రోజుల నుంచి ధాన్యం కొంటలేరు.. కొనుగోలు కేంద్రాల్లోనే ఆరబోసిన వడ్లు ఎండకు ఎండుతున్నయి.. వానకు తడుస్తూ మొలకొస్తున్నయ్.. బాంచెన్ కాల్మొక్తా.. జర వడ్లు కొనండి సార్' అని రైతులు పోలీసు అధికారి కాళ్
కొనుగోలు కేంద్రాల్లో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆయా కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి 45 రోజులవుతున్నా కొనే దిక్కులేదు. ఒక వేళ కాంటా పెట్టినా తరలించేందుకు లారీలు వస్తలేవు. అతికష్టం మీద గోదాము, మ�
ఆరుగాలం కష్టపడి పంటలు పండిస్తున్న రైతుకు నష్టాలే మిగులుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరోవైపు అకాల వర్షాలతో అన్నదాత సతమతమవుతున్నాడు. బీఆర్ఎస్ హ యాంలో ప్రతి గ్రామంలోనూ ధాన్యం కొనుగోలు కేంద్రా�
ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా సాగకపోవడంతో అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వడ్లను కల్లాలు, రోడ్లపై ఆరబెట్టి రోజుల తరబడిగా అక్కడే పడిగాపులు కాస్తున్నారు. దౌల్తాబాద్ మండలంలోని బాలంపేట క్లస్టర్ పరి�
మొక్కజొన్న ధాన్యాన్ని మోదీ కొనవద్దని అంటుండని మక్కల కొను గోళ్లపై అచ్చంపేట ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ కొత్త భాస్యం చెప్పారు. మక్కలను కేంద్రం కొనుగోలు చేస్తుందని.. ఇందులో తమకేమి సంబంధమని దబాయించారు. మక�
అన్నదాత కడుపు మండింది. కష్టపడి పండించిన పంటను కొనే దిక్కులేక రోడ్డెక్కి ఆ పంటనే తగలబెట్టి నిరసన తెలిపే దుస్థితి వచ్చింది. ధాన్యం, మక్కలను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చి నెలలు గడుస్తున్నా ఇంకెప్పుడు కొం�
కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు తీవ్ర ఇబ్బందిపడుతున్నా, సర్కారుకు కనికరం లేదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులుగాస్తున్�
రాష్ట్రంలో రైతులు గోస పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు విమర్శించారు. కొత్తగూడెంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ప
ధాన్యం తరలింపులో జాప్యాన్ని నిరసిస్తూ మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని తుజాల్పూర్కు చెందిన రైతులు శుక్రవారం నర్సాపూర్ లోని చౌరస్తా వద రోడ్డుపై ధాన్యం పోసి ధర్నా, రాస్తారోకో చేశారు. దీంతో పెద్దఎత్
సుజాతనగర్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని భద్రాద్రి ఎస్పీ రోహిత్రాజు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసే ప్రక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకు�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను ప్రభుత్వం కొనుగోలు చేయడంలో పూర్తిగా విఫలమైందని జుక్కల్ మాజీ ఎమ్మెలే హన్మంత్షిండే మండిపడ్డారు. ధాన్యం, మక్కలు, జొన్నలు వెంటనే కొనుగోలు చేయాలని కోరుతూ గురువారం మద్నూర్
తరుగు పేరిట రైతులను దోచుకుంటే ఊరుకోబోమని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి హెచ్చరించారు. ధాన్యం సేకరణ విషయంలో ప్రభుత్వం పూర్తిస్థాయిలో విఫలమైందని, చివరి గింజ కొనే వరకు వెంటాడుతామని,
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు అన్నదాత అరిగోస పడుతున్నాడు. కల్లాలు, రోడ్లపై ఆరబోసుకొని అమ్మకం కోసం దిక్కులు చూస్తున్నాడు. అవసరమైన కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాక.. ఏర్పాటు చేసిన వాట�