నత్తనడకన వడ్ల కొనుగోళ్లు జరుగుతుండడంతో ఉమ్మడి మెదక్ జిల్లాలో రైతుల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్లు తెచ్చి నెలరోజులవుతున్నా కొనుగోలు కేంద్రాల్లో కాంటా కావడం లేదు. రోజుల తరబడి రైతులు పడిగాపులు
బీఆర్ఎస్ ప్రభుత్వంలో రంది లేకుంట పంటలు సాగు చేసి, దర్జాగా బతికిన రైతాంగం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పుణ్యమాని ధాన్యం అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడుతున్నది. వడ్లు కొనకుండా ఏదో ఒక మెలిక పెడుతూ ముప్ప
సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం కోర్పోలులో రైతులు రోడ్డెకారు. ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం సుల్తాన్పూర్ వద్ద సంగారెడ్డి-నాందేడ్, అకోలా 161 జాతీయ రహదారిపై రాస్తారోకో ని�
Gadwal Collector | జిల్లాలోని గద్వాల మండలం తెలుగోనిపల్లి ప్యాడీ కొనుగోలు కేంద్రంలో నిర్లక్ష్యం వహిస్తున్న అధికారులపై జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అధికారుల ఆంక్షలు రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ప్రభుత్వం హడావుడిగా కేంద్రాలను ప్రారంభించినా అక్కడ వడ్లను కాంటా పెట్టేందుకు పలు కొర్రీలు విధిస్తుండటంతో రైతుల�
అన్నదాతలను ఆగచాట్లకు గురిచేస్తున్న ప్రభుత్వం ఆగం కాక తప్పదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మాజీ మంత్రి నిరంజన్రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సోమవారం వరి, మొక్కజొన్న ధాన్యాన్ని క�
కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోలు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, రైతులను ఆదుకోవడంలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస�
రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించిన మక్కలను కొనుగోలు చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. మర్లపాడు, కల్లూరుగూడెంలోని మొక్కజొన్న కొనుగోల
ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనే దిక్కులేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో నెలరోజులుగా ఉంచిన వడ్లు, మక్కజొన్నలను కాపాడుకోలేక ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు నానా అవస్థలు ప�
కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని తూర్పారా పట్టేందుకు బైక్పై వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళా రైతు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం కొరిపెల్ల�
అకాల వర్షానికి ధాన్యం, మక్కలు తడిసి ముద్దవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో శనివారం రాత్రి, ఆదివారం భారీ వర్షం కురిసింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్�