అన్నదాతలను ఆగచాట్లకు గురిచేస్తున్న ప్రభుత్వం ఆగం కాక తప్పదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మాజీ మంత్రి నిరంజన్రెడ్డి బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సోమవారం వరి, మొక్కజొన్న ధాన్యాన్ని క�
కాంగ్రెస్ పాలనలో ధాన్యం కొనుగోలు వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, రైతులను ఆదుకోవడంలో రేవంత్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీమంత్రి, బాల్కొం డ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస�
రైతులు కొనుగోలు కేంద్రాలకు తరలించిన మక్కలను కొనుగోలు చేయకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. మర్లపాడు, కల్లూరుగూడెంలోని మొక్కజొన్న కొనుగోల
ఆరుగాలం కష్టించి పండించిన పంటను కొనే దిక్కులేక అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో నెలరోజులుగా ఉంచిన వడ్లు, మక్కజొన్నలను కాపాడుకోలేక ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులు నానా అవస్థలు ప�
కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని తూర్పారా పట్టేందుకు బైక్పై వెళ్తున్న క్రమంలో గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళా రైతు మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలం కొరిపెల్ల�
అకాల వర్షానికి ధాన్యం, మక్కలు తడిసి ముద్దవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ఉమ్మడి వరంగల్, మహబూబ్నగర్ జిల్లాల్లో శనివారం రాత్రి, ఆదివారం భారీ వర్షం కురిసింది. వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్�
అకాల వర్షంతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లిలోని వరంగల్-ఖమ్మం హైవేపై ఆదివారం బీఆర్ఎస్ నేతృత్వంలో రైతులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భం�
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వడ్ల కొనుగోలు ప్రక్రియ నత్తనడకన సాగుతున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. పంటను అమ్ముకోవడానికి రైతులు నెలరోజులుగా ఇబ్
సీజన్ ఏదైనా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ స్వగ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో రైతులు గోసపడుతూనే ఉన్నారు. పోయిన సీజన్లో యూరియా, సాగునీటి కోసం తండ్లాడిన అన్నదాతలు, ఇప్పుడు
రైతులు ధాన్యాన్ని అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నారు. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలో ఐకేపీ, పీఏసీఎస్ ఆధ్వర్యంలో 17 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కొన్ని కేంద్రాల్లో తేమ శాతం, హమాలీల కొరత వల్ల �
వరి, మక్క కొనుగోలు కేంద్రాల్లో రైతులు పడుతున్న కష్టాలను కాంగ్రెస్ సర్కారు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ జీవన్రెడ్డి విమర్శించారు. కాంటాలు పెట్టడంలో జాప్యంప
మిల్లర్లు తరుగు పేరుతో రైతులను తీవ్రంగా దోచుకుంటున్నారని, క్విం టాల్కు పదికిలోల తరుగు తీస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీమంత్రి, ఎమ్మె ల్యే వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. శనివారం ఆయన ని
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పాలనలో రైతులు అరిగోస పడుతున్నారు. ఆరుగాలం కష్టించి పంటలు పడిస్తే, కనీసం కొనే దిక్కులేదని ఆవేదన చెందుతున్నారు. ధాన్యం, మక్కలను కొనుగోలు కేంద్రాలకు తరలించి రోజులు గడుస్తున్నా క�