ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతన్న అమ్ముకుందామంటే అడుగడుగునా కష్టా లు తప్పడం లేదు. పేరుకు మాత్రం తమది రైతు ప్రభు త్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా �
దళారులను నమ్మి మోసపోవద్దని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి రైతులకు సూచించారు. మెదక్ జిల్లా కొల్చారం మండలంలో సోమవారం ఆమె పర్యటించారు. వరిగుంతం, సంగాయిపేట, రంగంపేట, పైతర గ్రామాల్లో
సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా నాగర్కర్నూల్లో రైతు కష్టాలు అన్నీఇన్నీ కావు. పంట సాగు నుంచి మొదలు కోతకు వచ్చే వరకు రైతుకు అన్నీ ఇబ్బందులే ఎదురవుతున్నాయి. నాడు పంట ఎదగడానికి వాడే యూరియాను అందించలేని ప్ర
ఏప్రిల్ మూడో వారం పూర్తి కావొస్తున్నా ఉమ్మడి జిల్లా లో నేటికీ ధాన్యం కొనుగోళ్లల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ పెద్దలకు, జిల్లా మంత్రులకు కనీసం పట్టింపు కూడా లేకపోవడంతో క్షేత్రస్థాయిలో అనేక ఆటం�
ధాన్యం, మొక్కజొన్న పంట ఉత్పత్తులు చేతికొస్తున్న తరుణంలో ఊరూరా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్, తెలంగాణ రైతు సంఘం, రైతుల ఆధ్వర్యంలో తిరుమలాయపాలెం, కొణిజర్ల, పెనుబల్లి మండల క
‘మండుతున్న ఎండల్లో రైతులు రోజుల తరబడి తిప్పలు పడుతున్నరు.. కొనుగోలు కేంద్రం ప్రారంభించి పది రోజులైనా వడ్లు కొం టలేరు.. కాంగ్రెస్ సర్కారుకు రైతులంటే లెక్కలేదు.. వాళ్ల ఉసురుపోసుకుంటున్నరు..’ అని మాజీ మంత్ర
రైతు రాజ్యం అంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేక, దాన్ని నిల్వ చేసే సదుపాయాలు లేక అడ్డికి పావు షేరు లెక్కన విక్రయించి రైతు నిండా మోసపోతున్�
కాంగ్రెస్ పాలనలో రైతులు పంటలు పండించుకోవాలన్నా... చేతికి వచ్చి న పంటలను విక్రయించుకోవాలన్నా ఇబ్బందులు తప్పే పరిస్థితులు కనిపించడం లేదు. వరి కోతలు ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేసే క�
కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధా న్యాన్ని యథావిధిగా తీసుకోవాలని, తేమ, తరుగు పేరిట ఇబ్బందులు పెట్టొదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మిల్లర్లకు సూచించారు. సోమవారం జనగామ జిల్లా బచ్చన్నపేట చిన్�
రైతులకు ఎన్నో మాయమాటలు చెప్పి, ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అదే అన్నదాతలను తీవ్రంగా సతాయిస్తున్నది. రుణమాఫీ చేయకుండా, రైతుభరోసా ఇవ్వకుండా వంచించిన రేవంత్ సర్కారు.. కష్టపడి పండించిన
ఎంతో తిప్ప లు పడి యాసంగి పంట పండించిన రైతులు వాటిని అమ్ముకునేందుకు అంతే కష్టపడాల్సి వస్తున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారులు అలసత్యం కారణంగా రైతులు ఆగమవుతున్నారు.