రైతు రాజ్యం అంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ పాలనలో అన్నదాతలు అరిగోసపడుతున్నారు. పండించిన పంటను సకాలంలో అమ్ముకోలేక, దాన్ని నిల్వ చేసే సదుపాయాలు లేక అడ్డికి పావు షేరు లెక్కన విక్రయించి రైతు నిండా మోసపోతున్�
కాంగ్రెస్ పాలనలో రైతులు పంటలు పండించుకోవాలన్నా... చేతికి వచ్చి న పంటలను విక్రయించుకోవాలన్నా ఇబ్బందులు తప్పే పరిస్థితులు కనిపించడం లేదు. వరి కోతలు ప్రారంభమైనప్పటికీ ప్రభుత్వ మద్దతు ధరతో కొనుగోలు చేసే క�
కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధా న్యాన్ని యథావిధిగా తీసుకోవాలని, తేమ, తరుగు పేరిట ఇబ్బందులు పెట్టొదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి మిల్లర్లకు సూచించారు. సోమవారం జనగామ జిల్లా బచ్చన్నపేట చిన్�
రైతులకు ఎన్నో మాయమాటలు చెప్పి, ఓట్లు వేయించుకుని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. అదే అన్నదాతలను తీవ్రంగా సతాయిస్తున్నది. రుణమాఫీ చేయకుండా, రైతుభరోసా ఇవ్వకుండా వంచించిన రేవంత్ సర్కారు.. కష్టపడి పండించిన
ఎంతో తిప్ప లు పడి యాసంగి పంట పండించిన రైతులు వాటిని అమ్ముకునేందుకు అంతే కష్టపడాల్సి వస్తున్నది. ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో అధికారులు అలసత్యం కారణంగా రైతులు ఆగమవుతున్నారు.
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో నిర్వాహకులు చేస్తున్న దోపిడిని అరికట్టాలని బిఎస్పీ భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ఇన్చార్జి కత్తుల కాన్షీరామ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం కట్టంగూర్ మండల కేం�
అధికారుల నిర్లక్ష్యంతో దేశానికి అన్నం పెట్టే రైతన్న తాను పడించిన పంటను అమ్ముకోవడానికి అష్టకష్టాలు పడాల్సిన పరిస్థితి వచ్చింది. గత వారం పడిన వడగండ్ల వానతో తడిసిన ధాన్యం..అధికారులు కొనుగోలు చేయకముందే మళ�
ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు మద్దతు ధర లభిస్తుందని గుర్రంపోడ్ మండల తాసీల్దార్ ఎన్.కరుణశ్రీ అన్నారు. బుధవారం మండల కేంద్రంతో పాటు పిట్టలగూడెం, జిన్నాయిచింత, చామలోనిబావి గ్రామాల్లో ప్రాథమిక సహకార
ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నకిరేకల్ మార్కెట్ కమిటీ చైర్మన్ గుత్తా మంజులా మాధవరెడ్డి అన్నారు. కట్టంగూర్ మండలంలోని బొల్లెపల్లి, మల్లారం, కల్మెర, మునుకుంటకల, ఈదులూరు, వందనప�
యాసంగి సీజన్లో వరి కోతలు ప్రారంభమై 15 రోజులు దాటినా నకిరేకల్ మండలంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు.
అనంతగిరి మండలంలోని ఖానాపురం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాసీల్దార్ హిమబిందు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగ
రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల, చెర్వుఅన్�