‘రైతులను గింత ఇబ్బం ది పెడుతున్నరు. ఏ సార్లు వస్తలేరు... ఏంసెయ్యా లే... ఎవరూ పట్టించుకునేటోళ్లులేరు.. పోయిన నెల 12వ తేదీన వచ్చినం.. ఇప్పటి వరకు వడ్లుకొనలేదు. ఎన్నిమాట్లు అడిగినా కొనేటట్లు లేరు.. ఇంత ఇబ్బంది పెడు�
రైతులను యాసంగి కష్టాలు వెంటాడుతున్నాయి. రెక్కలు ముక్కలు చేసుకుని పండించిన పంటలను కాంగ్రెస్ ప్రభుత్వ తీరుతో కొనేందుకు దిక్కులేక కల్లాల్లోనే కుప్పలుగా పేరుకుపోతున్నాయి. జిల్లాలో పేరుకు మాత్రమే అధికార
తెలంగాణలో రెండున్నరేండ్లుగా రాక్షస పాలన రాజ్యమేలుతుందని మక్తల్ మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి విమర్శించారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన 420హామీలను అమలు చేయాలని అడిగిన కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసుల�
మొక్కజొన్నలు, ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్యంలో తల్లాడ తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతులు శనివారం ధర్నా నిర్వహించారు. మారుతున్న వాతావరణ పరిస్థితుల దృష్ట్యా వెంటనే కొన
రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతలను అరిగోస పెడుతున్నది. ఆరుగాలం కష్టపడి ధాన్యాన్ని పండిస్తే కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు పెట్టడడం లేదు. అధికారుల నిర్లక్ష్యం, కొనుగోలు కేంద్రాల నిర్వాహకుల అలసత్వంతో రైతులు పడ�
ప్రభుత్వం గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుకోళ్లు వేగవంతం చేయాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో కొనుకోలు కేంద్రంలో ఆరబెట్టిన వరిధాన్యాన్ని పరిశీలించి రైతులతో �
పెరిగిన పంట పెట్టుబడిని సైతం భుజాన వేసుకుని సాగు కష్టాలు ఎదుర్కొన్న రైతున్న.. దిగుబడి తీసుకొనేటప్పటికే అలసిపోతున్నాడు. తీరా పండించిన పంటను అమ్ముకోవడానికి ప్రభుత్వం నుంచి సహకారం అందకపోవడంతో దిక్కులు చూ
ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని ప్రభుత్వ మాజీ విప్, బీఆర్ఎస్ ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జి గొంగిడి సునీతామహేందర్రెడ్డి డిమాండ్ చేశారు. యాదాద్రిభువనగిరి జిల్లా తురపల్లి మండలం ములకలపల
ఆరుగాలం కష్టపడి పంటలను పండిస్తున్న రైతన్నకు ప్రతి సీజన్లోనూ నష్టాలే మిగులుతున్నాయి. ఓ వైపు ప్రభుత్వ నిర్లక్ష్యం.. మరోవైపు అకాల వర్షాలతో అన్నదాత కుదేలవుతున్నాడు. బీఆర్ఎస్ హ యాంలో గ్రామగ్రామనా ధాన్యం �
యాసంగి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేసినట్టు సివిల్ సైప్లె కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం వరకు 10.2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, ఇందులో 4.5 లక్షల టన్నుల సన్నరకం, 5.5 లక్షల టన�
రైతుల వద్ద నుండి ఎక్కువ తూకం తూసుకోవద్దని, ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెంట వెంటనే లారీలు పంపించి ఎగుమతులు త్వరితగతిన చేయాలని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కె ట్ యార్డులో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి నెలన్నర దాటినా పొద్దుతిరుగుడు, మక్కల కొనుగోళ్లు పూర్తి కాలేదు. మార్చి 17న మక్కల కొనుగోళ్లు, మార్చి 21న సన్ఫ్లవర్ క
కాంగ్రెస్ పాలన రైతులకు శాపంగా మారిందని, పాలన చేతకాకపోతే గద్దె దిగిపోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేలేటి రాధాకృష్ణశర్మ అన్నారు. బుధవారం మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆదేశ�