కడుపు మండిన మక్క రైతులు కన్నెర్ర చేశారు. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో శనివారం ఆందోళనకు దిగారు. గంగాపూర్ సమీపంలోని జడ్చర్ల-కల్వకుర్తి హైవేపై పత్తి మార్కెట్ వద్ద 3 గంటలపాటు బైఠాయించారు. ట్రాక్టర్లను రో
ఎలాంటి షరతులు లేకుండా, ఆంక్షలు విధించకుండా ధాన్యం, మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులు జూలూరుపాడు సొసైటీ కొనుగోలు కేంద్రం వద్ద శుక్రవారం ధర్నా నిర�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చిన్నపాటి తాలుకే ‘తాలు తీస్తే తోలు తీస్తానని’ బీరాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు కొనుగోలు కేంద్రాల్లో తాలు పేరుతో రైతును నిలువు దోపిడీ చేస్తుంటే ఎవరి తోలు తీయాలని మాజ�
అకాల వర్షానికి ఉమ్మ డి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లోని కొనుగోలు కేంద్రాల్లో ధా న్యం, మక్కలు తడిసి ముద్దయ్యాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి గాంధీనగర్లోని
మక్క రైతులను పట్టించుకునేవారే రాష్ట్రంలో లేరా.. అని రాష్ట్ర మాజీ మంత్రి ఎర్రబెల్లి ద యాకర్రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాయపర్తి మండల కేంద్రంలోని తెలంగాణ క్రీడా ప్రాంగణంలో జాంబవ రైతు ఉత్పత్తిదారుల సంఘం ఏర
రైతులు పండించిన పంటకు మద్దతు ధర కల్పించి కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయకుండా గ్రామాల్లో సర్పంచ్, ఉపసర్పంచ్, లీడర్లను కొనే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్త
ధాన్యం కొనుగోలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని పలు మండలాలకు చెందిన రైతులు, కాంగ్రెస్ నాయకులు మెదక్ కలెక్టరేట్ ఎదుట శుక్రవారం వడ్లు పోసి ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 20
ధాన్యం కొనుగోళ్లలో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. శుక్రవారం సుజాతనగర్ పీహెచ్సీ, ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మొదటగా పీహెచ�
ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదని సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట రైతులు శుక్రవారం సిద్దిపేట-ముస్తాబాద్ రహదారిపై బైఠాయించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధ�
అకాల వర్షం వల్ల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం సిద్దిపేట జిల్లా బెజ్జంకిలోని మార్కెట్యార్డు సమీపంలో రైతులు, బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా
ధాన్యం కొనుగోలు విషయంలో ప్రభుత్వ తీరును నిరసిస్తూ రైతులు మండల కేంద్రంలోని అమర వీరుల స్తూపం వద్ద బుధవారం రాస్తారోకో చేపట్టారు. నల్ల జెండాలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తంచేశారు. కొర్రీలు లేకుండా ధాన�
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వ ఆదేశాలను అధికారులు ఖాతరు చేయడం లేదు. మిల్లర్ల ఒత్తిడితో క్వింటాకు 5 కేజీల తరుగు ఇవ్వాల్సిందేనని హుకుం జారీ చేసి పరోక్షంగా సహకరిస్తున్నారు. మిల్లర్లు పంతం నెగ్గించుకొని రైతు�
ధాన్యం కొనుగోళ్లలో అధికారులు తీవ్ర జాప్యం చేస్తున్నారని, దీని వల్ల రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాయాల్సి వస్తోందని సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని ఆరెపల్లి కొనుగోలు కేంద్రంలోని రైత�