ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేసే రైతులకు అండగా ఉంటామని, వారికి కష్టం వస్తే వారితో కలిసి ఆందోళనలో పాల్గొంటామని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. గురువారం ఆయన సదాశివనగర్ మండలంలోని అడ్లూ�
వరిధాన్యం రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల ద్వారా నిలువుదోపిడీ చేస్తుంది. కాంగ్రెస్ మార్క్ పాలన రైతులకు కష్టాలు తెచ్చిపెట్టింది. మక్క ధాన్యం అమ్మడానికి కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపు�
ఆ రైతు పేరు కుమ్మరి తి రుపతయ్య. మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలం తాటిపర్తి గ్రామం.. ఈనెల 8వ తేదీన పంట కోత కోయగా.. మొత్తం 480 బస్తాలు దిగుబడి వచ్చింది. ఇక ఆ రైతులో మురిపెం కనపడింది. కానీ సర్కారు నిర్లక్ష్యం.. ప�
ధాన్యం కొనుగోళ్లలో చేతులెత్తేసిన రాష్ట్ర ప్రభుత్వం తన చేతకాని తనాన్ని కప్పిపుచ్చుకునేందుకు రైతాంగంపై మరో కుట్రకు తెరతీసింది. వడ్ల కొనుగోళ్లలో రైతుల నుంచి వ్యతిరేకత వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సాగు త
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలుచోట్ల సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సం సృష్టించింది. కొనుగోలు కేంద్రాలు, మార్కెట్ యార్డుల్లో పోసిన వడ్లు, మక్కలు తడిసి ముద్దయ్యాయి. కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాల�
కాంటా చేసిన మొక్కజొన్నను గోదాముల వద్ద అన్లోడింగ్ చేయడంలో అక్కడి సిబ్బంది నిర్లక్ష్యం చేయడాన్ని నిరసిస్తూ తాడూరు మండలంలో కొమ్ముగుట్ట సమీపంలోని గోదాం, ఇంద్రకల్ వద్దనున్న మహాలక్ష్మి కాటన్మిల్, వద్�
ధాన్యం కొనుగోళ్ల వేళ పెద్దపల్లి జిల్లాలో సరికొత్త దందాకు తెరలేచింది. ఇక్కడి పీడీఎస్ బియ్యం తక్కువ ధరకు కొని మహారాష్ట్రకు తరలించి అధిక ధరకు విక్రయిస్తుండగా.. మహారాష్ట్రలో తక్కువ ధరకు వడ్లను కొని ఇక్కడక�
వడ్ల కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో లారీలు అందుబాటులో లేక ధాన్యం మిల్లులకు తరలించడం ఇబ్బందిగా మారుతున్నది. రైతులు లారీల కోసం రోజుల
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను చూసి సంతోషించాల్సిన రైతన్న.. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పలను చూసి దుఃఖిస్తున్నాడని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర ఆవేదన చెందారు. రోజుల తరబడి వడ్లను �
తాండూరు నియోజకవర్గంలో ధాన్యం పండించిన అన్నదాత గోస వర్ణనాతీతంగా మారింది. హమాలీలు, లారీల కొరతతో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రైతులు ధాన్యాన్ని కల్లాల నుంచి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చ
రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పాలనలో రైతులు అరి గోస పడుతున్నారని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆవేదన చెందారు. ఇది రైతు సర్కారు కాదని, రైతులను దోపిడీ చేస్తున్న, రైతు నోట్లో మట్టికొడ�
కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లను వెంటనే కొనాలని రాయికల్ మండలంలోని ఆలూరు, వీరాపూర్, రాజనగరం రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాయికల్ మండల కేంద్రంలోని ఉప్పుమడుగు శివారులోని ప్రధాన రహదారిపై ధ�
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం సుల్తానాబాద్లో వడ్ల రైతులు రోడ్డెక్కారు. శుక్రవారం నల్లవాగు- సిర్గాపూర్ రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. దీంతో వాహన రాకపోకలు గంటపాటు నిలిచిపోయాయి. వడ్లు కాంటా