రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మక్క, వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్ వద్ద సోమవారం రైతులు ధర్నా చేపట్టారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడ�
మంత్రులు, అధికారుల మధ్య సమన్వయలోపంతోనే ధాన్యం కొనుగోలులో ఆలస్యం జరుగుతున్నదని, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశులు అలాగే ఉన్నాయని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి ఆగ్రహం వ్యక్తం చ�
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. ఆదివారం మండలంలోని అశ్వరావుపల�
వానకాలం వచ్చినా రైతుల వడ్లు కాంటాలు పెట్టారా.. అంటూ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన జనగామ జిల్లాలోని పాలకుర్తి మండలంలోని తొర్రూరు జే లో ధాన్యం కొనుగ�
జిల్లాలో మరో నెలరోజుల పాటు వరి ధాన్యం కొనుగోళ్లు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ నిర్వాకం వల్లే కొనుగోళ్ల ప్రక్రియ జిల్లాలో ఆలస్యమవుతున్నది. ముందు నుంచి ఈ యాసంగికి గోదాంల కొరత ఉన�
అధికార యంత్రాంగం ధాన్యం సేకరణ త్వరగా పూర్తిచేయాలని, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈనెల 4న రాజీవ్ రహదారిని దిగ్బంధిస్తామని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నార
కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించకుంటే రైతులతో కలిసి ధర్నా చేస్తామని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం నిల్వలు పేరుకు�
జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల గోస తీరడం లేదు. కేవలం ప్రకటనలకే పరిమితమైనట్లుగా ఆయా కేంద్రాల్లో కొలువైన సమస్యలను బట్టి అర్థమవుతుంది. జిల్లా అధికారయంత్రాంగం ఒకవైపు, ఎమ్మెల్యేలు, మంత్రులు మరోవైపు పలు కేంద్�
ధాన్యం కాంటా కావడం లేదని రైతులు మంత్రి శ్రీధర్బాబు స్వగ్రామంలో రోడ్డెక్కి ఆందోళన చేసినా పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. కాంగ్రెస్కు ఓటు ఓయడమే రైతులు చేస
పంట పండించడమే పాపమైందనట్లుగా రైతులు భరింపరాని శోకం అనుభవిస్తున్నారు. చేతికొచ్చి పంటను కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన రోజులు, వారాలు, నెలలు దాటిపోయింది.. అయినా కొనే దిక్కులేక అక్కడే పడిగాపులు కాస్తున్�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో గురువారం ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. ఈ అకాల వర్షానికి కొనుగోలు కేంద్రాలు, కల్లాల్లో ఉన్న ధాన్యం తడిసిపోయింది. రైతులతోపాటు పలుచోట్ల నష్టం వాటిల్లింది. దమ్మపేట, జూలూ�
కొనుగోలు కేంద్రాల్లో రైతుల వద్ద ప్రభుత్వం కొనుగోలు చేసిన మొక్కజొన్నలను వెంటనే గోదాములకు తరలించాలని, లోడింగ్ ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరుగవద్దని కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం జూ�
తాను తెచ్చిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటా పెట్టడం లేదంటూ గుళికలు మింగి రైతు ఆత్మహత్యకు యత్నంచిన సంఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం మక్కరాజిపేటలో శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకా
కాంగ్రెస్ సర్కారు వచ్చాక మళ్లీ దళారీ వ్యవస్థ మోపైందని, కాంగ్రెస్ నాయకులకు రైతుల ఇబ్బందులు పట్టడం లేదని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా నర్సాపూర