యాసంగి సీజన్లో వరి కోతలు ప్రారంభమై 15 రోజులు దాటినా నకిరేకల్ మండలంలో ధాన్యం కొనుగోళ్లు ప్రారంభం కాలేదు. దీంతో రైతులు కొనుగోలు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నారు.
అనంతగిరి మండలంలోని ఖానాపురం గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తాసీల్దార్ హిమబిందు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగ
రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి మద్దతు ధర పొందాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. సోమవారం కట్టంగూర్ మండలంలోని అయిటిపాముల, చెర్వుఅన్�
ఆరుగాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టే రైతున్నకు ప్రభుత్వం అండదండగా ఉండాల్సింది పోయి, అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. రేవంత్రెడ్డి పాలనలో రైతు సంక్షే మం నోటి మాటగా, కాగితాలకే పరిమితమైంది. వేలకు వేలు పె
సాధారణంగా ఒక సమస్యపై ప్ర జాప్రతినిధి సమీక్ష చేస్తుంటే.. ఇక పరిష్కారం అవుతుందని ప్రజలు ఆశిస్తారు. కానీ మిర్యాలగూడలో మాత్రం ఇందుకు పూర్తి విరుద్ధమై న పరిస్థితులు నెలకొన్నాయి. మిల్లర్లతో ఎమ్మె ల్యే మీటింగ్
ధాన్యం చేతికి వస్తున్న ప్రస్తుత తరుణంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలని డి మాండ్ చేస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో బోధన్ సబ్ కలెక్టర�
యాసంగి సీజన్లో వరి కోతలు ప్రారంభమై ధాన్య రాసులు పోసుకున్న రైతులకు ప్రభుత్వం నేటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీంతో దిక్కుతోచని రైతులు తమ పంటలను పట్టణాల్లోని దళారులకు విక్రయిస్తున్నా�
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లుగా ధాన్యం కొనుగోలు విషయంలో అన్నదాతలకు ఇబ్బందులే ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారో, సమాచారం లేకుండా ఎప్పుడు ముగిస్తారో కూడా తెలియని ద
అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు చేసేందుకు జిల్లా పౌరసరఫరాల సంస్థ సిద్ధమవుతోంది. మరికొద్ది రోజుల్లో యాసంగి పంటలు కోసేందుకు రైతాంగం సమాయత్తమవుతోంది. ఈ తరుణంలో పౌరసరఫరాల శాఖ ఖమ్మం జిల్