ధాన్యం కొనుగోళ్ల వేళ పెద్దపల్లి జిల్లాలో సరికొత్త దందాకు తెరలేచింది. ఇక్కడి పీడీఎస్ బియ్యం తక్కువ ధరకు కొని మహారాష్ట్రకు తరలించి అధిక ధరకు విక్రయిస్తుండగా.. మహారాష్ట్రలో తక్కువ ధరకు వడ్లను కొని ఇక్కడక�
వడ్ల కొనుగోళ్లు నత్తనడకన సాగుతుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాల్లో లారీలు అందుబాటులో లేక ధాన్యం మిల్లులకు తరలించడం ఇబ్బందిగా మారుతున్నది. రైతులు లారీల కోసం రోజుల
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను చూసి సంతోషించాల్సిన రైతన్న.. కొనుగోలు కేంద్రాల్లో వడ్ల కుప్పలను చూసి దుఃఖిస్తున్నాడని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ తీవ్ర ఆవేదన చెందారు. రోజుల తరబడి వడ్లను �
తాండూరు నియోజకవర్గంలో ధాన్యం పండించిన అన్నదాత గోస వర్ణనాతీతంగా మారింది. హమాలీలు, లారీల కొరతతో ధాన్యం కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతున్నది. రైతులు ధాన్యాన్ని కల్లాల నుంచి కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చ
రైతు ప్రభుత్వం అని చెప్పుకునే కాంగ్రెస్ పాలనలో రైతులు అరి గోస పడుతున్నారని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆవేదన చెందారు. ఇది రైతు సర్కారు కాదని, రైతులను దోపిడీ చేస్తున్న, రైతు నోట్లో మట్టికొడ�
కొనుగోలు కేంద్రాల్లో పోసిన వడ్లను వెంటనే కొనాలని రాయికల్ మండలంలోని ఆలూరు, వీరాపూర్, రాజనగరం రైతులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాయికల్ మండల కేంద్రంలోని ఉప్పుమడుగు శివారులోని ప్రధాన రహదారిపై ధ�
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం సుల్తానాబాద్లో వడ్ల రైతులు రోడ్డెక్కారు. శుక్రవారం నల్లవాగు- సిర్గాపూర్ రహదారిని దిగ్బంధించి నిరసన తెలిపారు. దీంతో వాహన రాకపోకలు గంటపాటు నిలిచిపోయాయి. వడ్లు కాంటా
రాష్ట్రంలో జనగణన(సెన్సెస్) విధులకు వెళ్తున్న ఎన్యుమరేటర్లకు క్షేత్రస్థాయిలో చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమల్లో వైఫల్యం, క్షేత్రస్థాయిలో పెండింగ్ సమస్యలపై గ్రామీ
పంట పండించేకంటే అమ్ముకునేందుకు ఎక్కువ కష్టపడాల్సి వస్తుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించి నెలన్నర దాటినా కొనే దిక్కులేదని మండిపడుతున్నారు.
ఆరుగాలం చెమటోడ్చి పండించిన పంట చేతికొచ్చే వేళ.. ఆ సంతో షం ఎంతో సేపు నిలవడం లేదు. ధాన్యం విక్రయించే విషయంలో రైతులు అనేక అవస్థలు పడుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధం గా రైతులే ధాన్యం రవాణాకు వాహనాలను సమకూర్చు�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను విక్రయించేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని, కేంద్రాల్లోని ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు గురువారం జడ్చర్ల - కోదాడ హైవేపై మండలంలోని రంగా
ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా ప్రభుత్వం రైతులను అనాథలుగా వదిలేసిందని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు మొగుళ్ల శ్రీనివాస్ అన్నారు. ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మండల
తమకేదో మంచి చేస్తాడని నమ్మి గెలిపించిన రైతులను సీఎ రేవంత్రెడ్డి దగా చేస్తున్నారని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. గురువారం ఆయన కోస్గిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వెళ్లి గత రెండ
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డులో గందరగోళ పరిస్థితి నెలకొంది. యార్డులోని గోదాములకు హుస్నాబాద్, అక్కన్నపేట మండలాల్లోని కొనుగోలుకేంద్రాల నుంచి ధాన్యం బస్తాలు తరలించే ప్రక్రియలో
ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని, రైతుల సమస్యల పరిష్కారంలో సర్కార్ పూర్తిగా విఫలమైందని తెలంగాణ రైతు సంఘం సిద్దిపేట జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట్మావో ఆరోపించారు. రైతు సంఘం ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్ల