Minister Jupally | ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రంలో వేగంగా, సజావుగా కొనసాగుతున్నాయని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆర్డీఓ ఆర్.వేణు మాధవరావు నిర్వాహకులకు సూచించారు. మంగళవారం పెన్పహాడ్ మండలంలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దోపిడీ చేస్తుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు.
రామన్నపేట మండల వ్యాప్తంగా దాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, మిల్లర్ల దోపిడీని అరికట్టాలని సిపిఎం మండల కమిటీ సభ్యుడు బల్గురి అంజయ్య అన్నారు. మంగళవారం స్థానిక సిపిఎం మండల కార్యాలయంలో జరిగ�
మహబూబాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముందుకు సాగడం లేదు. జిల్లాలో గత నెల చివరి వారం నుంచి ఒకో కేంద్రాన్ని అధికారులు ప్రారంభిస్తున్నారు. ఇప్పటి వరకు 72 సెంటర్లను అధికారికంగా ప్రారంభించినప్పటికీ క్రయవి�
పెగడపల్లిలో మండలంలో వరి ధాన్యం కొనుగోళ్లు వేగంవంతం చేయాలని మర్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములుగౌడ్ పేర్కొన్నారు. మండలంలోని మద్దులపల్లిలో సహకార సంఘం, ఐకేపీ కొనుగోలు కేంద్రాలను ఆయన సోమవారం పరిశీలించారు.
యూరియా కొరతతో అష్టకష్టాలు పడిన అన్నదాతలను మరో కష్టం వెంటాడుతున్నది. ఈ వానకాలం సీజన్లో సర్కారుకు ధాన్యం అమ్మే రైతులకు సకాలంలో పైసలు రావడం గగనమేనని తెలుస్తున్నది.
గత యాసంగిలో సన్న రకం ధాన్యాన్ని సేకరించిన ప్రభు త్వం నాలుగు నెలలు గడిచినా ఇప్పటికీ బోనస్ డబ్బులు చెల్లించకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సన్నాలు సాగు చేసిన రైతులకు క్వింటాల్కు రూ.500 ఇస�
వానకాలం పంటకు సంబంధించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపడతామని పెగడపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర రాములుగౌడ్ పేర్కొన్నారు.
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం లక్ష్యం చేరలేదు. నిర్దేశించుకున్న టార్గెట్ను అధిగమించలేదు. సుమారు 80వేల మెట్రిక్ టన్నుల వడ్ల్ల కొనుగోలుకు దూరంలో ఆగిపోయింది.
మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం దొంగతనం కలకలం రేపింది. జయపురం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్, దళిత కౌలు రైతు మందుల యాకయ్యకి చెందిన ఆరు క్వింటాళ్ల వరి�
ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్కు చెందిన రైతులు గురువారం 161వ జాతీయ రహదారిపై గడిపెద్దాపూర్ వద్ద రాస్తారోకో చేపట్టారు. రోడ్�