ధాన్యం కొనుగోళ్లలో రైస్ మిల్లర్లు, ప్రైవేటు వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు అనుసరిస్తున్న విధానాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, వీటిని వెంటనే అరికట్టాలని కోదాడ నియోజకవర్గ వివిధ రాజకీయ పార్టీలు, రై�
ధాన్యం కొనుగోళ్లను ప్రభుత్వం వేగవంతం చేయాలని రైతు సంఘం నాయకుడు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి అన్నారు. రైతు సంఘం నల్లగొండ మండల మహాసభ నల్లగొండలోని సుందరయ్య భవనంలో శుక్రవారం నిర్వహించారు. ఈ మహాసభకు ముఖ్�
అదనపు వరిధాన్యం సేకరణ వల్ల పడే ఆర్థిక భారాన్ని రాష్ట్రం భరించలేదని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తేల్చిచెప్పారు. పెరుగుతున్న వరి ఉత్పత్తి నేపథ్యంలో సేకరణ లక్ష్యాన్ని కూడా పెంచాలని, సీఎమ్మార్ గడువును ప�
రామన్నపేట మండల వ్యాప్తంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి గత లోపాలను సరిదిద్దుకుని రైతాంగానికి నష్టం వాటిల్లకుండా చూడాలని తెలంగాణ రైతు సంఘం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు మేక అశ�
Civil Supplies | రాష్ట్ర పౌర సరఫరాల శాఖ అప్పుల ఊబిలో కూరుకుపోతున్నది. సివిల్ సైప్లెస్ కార్పొరేషన్ ఒక్క ఏడాదిలో రూ.54వేల కోట్ల అప్పులు చేయడం ఆ శాఖ దుర్భర పరిస్థితికి అద్దం పడుతున్నది. ఇది ఎవరో చెప్పిన కాకి లెక్కలు
ధాన్యం చేతికి వస్తున్న ప్రస్తుత తరుణంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని, అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలకు పరిహారం చెల్లించాలని డి మాండ్ చేస్తూ అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో బోధన్ సబ్ కలెక్టర�
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన రెండున్నరేళ్లుగా ధాన్యం కొనుగోలు విషయంలో అన్నదాతలకు ఇబ్బందులే ఎదురవుతున్నాయి. కొనుగోలు కేంద్రాలు ఎప్పుడు ప్రారంభిస్తారో, సమాచారం లేకుండా ఎప్పుడు ముగిస్తారో కూడా తెలియని ద
అన్నదాతలు ఆరుగాలం శ్రమించి పండించిన పంటను కొనుగోలు చేసేందుకు జిల్లా పౌరసరఫరాల సంస్థ సిద్ధమవుతోంది. మరికొద్ది రోజుల్లో యాసంగి పంటలు కోసేందుకు రైతాంగం సమాయత్తమవుతోంది. ఈ తరుణంలో పౌరసరఫరాల శాఖ ఖమ్మం జిల్
యాసంగి ధాన్యం కొనుగోలు కోసం ప్రభుత్వం భారీ మొత్తంలో అప్పు తీసుకున్నది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్(ఎన్సీడీసీ) నుంచి రూ. 22,700 కోట్లు రుణం తీసుకుంటూ ప్రభుత్వం బ�
గత వానకాలం సీజన్లో ధాన్యం కొనుగోలలో కామారెడ్డి జిల్లా ముందు వరసలో నిలిచింది. ధాన్యం సేకరణ, వివరాల నమోదు, రైతులకు మద్దతు ధర కల్పించడంలో అధికారులు క్రియాశీలక పాత్ర వహించారు. తెలంగాణ రాష్ట్రంలోని 32 జిల్లాల
Minister Jupally | ధాన్యం కొనుగోళ్లు రాష్ట్రంలో వేగంగా, సజావుగా కొనసాగుతున్నాయని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని ఆర్డీఓ ఆర్.వేణు మాధవరావు నిర్వాహకులకు సూచించారు. మంగళవారం పెన్పహాడ్ మండలంలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
ప్రభుత్వం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తరుగు పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దోపిడీ చేస్తుందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ విమర్శించారు.
రామన్నపేట మండల వ్యాప్తంగా దాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, మిల్లర్ల దోపిడీని అరికట్టాలని సిపిఎం మండల కమిటీ సభ్యుడు బల్గురి అంజయ్య అన్నారు. మంగళవారం స్థానిక సిపిఎం మండల కార్యాలయంలో జరిగ�