ఎన్నికల వేళ సన్న రకం వడ్లకు క్వింటాకు రూ.500 బోనస్ ఇస్తామని ఆశలు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాతలను నట్టేట ముంచింది. ధాన్యం చేతికొచ్చాక బోనస్ చెల్లింపుల్లో కాలయాపన చేస�
రాష్ట్రంలో నెలకొన్న యూరియా, ధాన్యం కొనుగోళ్ల సమస్యలను పరిష్కారించాలని మంత్రులు తుమ్మల నాగేశ్వర్రావు, ఉత్తమ్కుమార్రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మంగళవారం ఢిల్లీలో ఆహార ప్రజాపంపిణీ శ
రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా కొనాల్సిందేనని, లేకుంటే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హెచ్చరించారు. శనివారం భూపాలపల్లి జిల్లా కే�
రేవంత్ దిక్కుమాలిన పాలనచూసి, మేఘాలు సైతం ముఖం చాటేస్తున్నాయని, క రువు పరిస్థితులు మొదలవుతున్నాయని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి విచారం వ్యక్తంచేశారు. ధాన్యం కొనుగోలుపై ఆంక్షలు, రై
“రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై నెపం నెట్టి పంటల కొనుగోలు బాధ్యతల నుంచి తప్పించుకుంటే బీఆర్ఎస్ చూస్తూ ఊరుకోదు. పోరాటం తప్పదు. రైతులు ధైర్యంగా ఉండాలి. మీకు బీఆర్ఎస్తోపాటు కేసీఆర్ అన్ని విధాలా అండగా ఉం�
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వరి ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో భారీ మోసం బట్టబయలైంది. నకిలీ ట్రక్షీట్లతో ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారు. ధాన్యం అమ్ముకోగా వచ్చిన సొమ్మును పంచుకుని, పోలీసులకు అడ్డంగా �
రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కాంగ్రెస్ సర్కారుకు చరమగీతం పాడాలని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో అడ్డగోలు హామీలు ఇచ్చి.. ప్రస్తుతం వాటి
ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పు ల మహేశ్రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రం లో పండిన పంటలో సర్కారు 25% వంతు కూడా కొనలేదని.. రికార్డు స్థాయిలో సేకరించా�
రెండున్నరేండ్ల పాలనలో కాంస్ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని, ఇది పాలన చేతగాని ప్రభుత్వమని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు విమర్శించారు. శనివారం మంచిర్యాలలోని తన నివాసం
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి వానకాలం పంటలపై రాష్ట్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎంపీపీ, బీఆర్ఎస్ తుంగతుర్తి మండల మాజీ అధ్యక్షుడు సీతయ్య అన్నారు. శనివారం మండల కేంద�
ధాన్యం కొనుగోలులో రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.1,000 కోట్ల విలువైన ధాన్యాన్ని రైస్ మిల్లర్లు దోచుకొన్నారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ దోపిడీన�
జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. ఏప్రిల్లోనే మొదలు కావాల్సిన ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నెల రోజులు ఆలస్యంగా షురూ కాగా.. అప్పటి నుంచి అన్నదాత అవస్థలు పడుతూనే ఉన్నాడు. కొనుగోలు కేంద్రా
జిల్లాలో వడ్ల కొనుగోళ్ల ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. వానకాలం వచ్చినా ధాన్యం కొనుగోళ్లు పూర్తి కాలేదు. కలెక్టర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ వినోద్కుమార్ ప్రతిరోజూ కొనుగోళ్లపై సమీక్షలు నిర్వహిస
బీర్పూర్ మండలంలోని తుంగూర్ గ్రామంలో ధాన్యం కొనుగోల్లు పూర్తి కావడంతో గురువారం గ్రామ సర్పంచ్ హర్షకోట రాజగోపాల్ రావు ఆధ్వర్యంలో హమాలీలను అభినందిస్తు వారిని సన్మానించారు.