ఆరుగాలం అష్టకష్టాలు పడి పండించిన ధాన్యాన్ని అమ్ముకునేందుకు రైతన్నలు పడిగాపులు కాస్తున్నారు. కొనుగోలు కేంద్రాలకు వడ్లు తెచ్చి నెల రోజులైనా కాంటా పెట్టకపోవడంతో అక్కడే జాగారం చేస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా ధాన్యాన్ని సేకరించి కామారెడ్డి జిల్లా టాప్లో నిలిచింది. ఇప్పటి వరకు రూ.వేయి కోట్లు విలువ చేసే ధాన్యాన్ని సేకరించి రాష్ట్రంలోనే నంబర్ వన్ జిల్లాగా కామారెడ్డి నిలిచింది.
యాసంగి సీజన్ ప్రారంభమైనా సంగారెడ్డి జిల్లాలో వానకాలం ధాన్యం సేకరణ ఇంకా పూర్తి కాలేదు. జిల్లాలో 1,14,222 మంది రైతులు 1,51,359 ఎకరాల్లో వరి పంటను సాగు చేశారు.
పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ చివరి దశకు చేరుకున్నది. సమృద్ధిగా సాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా కావడంతో పెద్దఎత్తున ధాన్యం రైతుల చేతికొచ్చింది.
వానకాలం సీజన్కు సంబంధించి ధాన్యం కొనుగోళ్లు తుది దశకు చేరాయి. సూర్యాపేట జిల్లాలో ఇప్పటివరకు 92 శాతం పూర్తయ్యాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నెల రోజులుగా అధికార యంత్రాంగం బిజీగా ఉన్నప్పటికీ ఆటంకం లేకుండ
ప్రస్తుత వానకాలం సీజన్లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించే విషయంలో నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు హెచ్చరించారు.
వానకాలం రైతులు పండించిన ధాన్యం సేకరణకు రాష్ట్ర సర్కార్ పక్కాగా ప్రణాళికలు రూపొందిస్తున్నది. దీనిలో భాగంగా వ్యవసాయశాఖ, పౌర సరఫరాల శాఖ అధికారులు ఖమ్మం జిల్లా నుంచి ధాన్యం సేకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు
కాళేశ్వరం ప్రాజెక్టుతో మెదక్ జిల్లాలో సాగు విస్తీర్ణం నాలుగు రెట్లు పెరిగిందని, ఈ వానకాలంలో 3 లక్షల 76వేల 220 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేసేందుకు కార్యాచరణ రూపొందించామని రాష్ట్ర పశువైద్య, పశుసంవర్ధక, పాడిప
ధాన్యం సేకరణ త్వరగా పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి మంత్రి గంగుల కమలాకర్ను ఫోన్లో కోరారు. బుధవారం ఆయన మెదక్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సందర్భంగా రోడ్లప
రాష్ట్రంలో యాసంగి సీజన్లో పండించిన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. ఈ మేరకు రాష్ట్రంలో కొనుగోళ్ల ప్రక్రియను ప్రారంభించినట్టు తెలిపార�
యాసంగి ధాన్యం కొనుగోలుకు రంగారెడ్డి జిల్లా అధికార యంత్రాంగం సన్నద్ధమవుతున్నది. జిల్లావ్యాప్తంగా 46,324 ఎకరాల్లో వరి పంట సాగుకాగా, 60 వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులు విక్రయించే అవకాశం ఉందని అధికారులు