కొన్నిరోజులుగా కురుస్తున్న అకాల వర్షాలకు రైతులు విలవిలలాడుతున్నారు. రోడ్లు, కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం తడిసిపోవడంతో ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలోని బోర్లం, కొయ్�
వానకాలం ధాన్యం సేకరణ, సన్న బియ్యం, సీఎంఆర్ మిల్లింగ్పై ప్రభుత్వం విడుదల చేసిన జీవో 27పై మిల్లర్లు మండిపడుతున్నారు. ఈ జీవోలో నిబంధనలు విధించిన స ర్కారు అనేక అంశాలపై స్పష్టత ఇవ్వలేదని వి మర్శించారు. నిజాయ�
సంగారెడ్డి జిల్లాలో ధాన్యం సేకరణ ప్రారంభమైంది. వరి కోతలు ఇంకా పూర్తిస్థాయిలో ప్రారంభం కాలేదు. మరో రెండు వారాల తర్వాతే వరి కోతలు ఊపందుకుని ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చేరే అవకాశం ఉంది.
అకాల వర్షాలతో రైతులు విలవిల్లాడుతున్నారు. కళ్ల ముందే వడ్లు వరదలో కొట్టుకుపోతుండడం చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. సకాలంలో ధాన్యం కొనుగోలు చేయని ప్రభుత్వాన్ని తిట్టుకుంటూ, కొట్టుకుపోయిన వడ్లను దోసిళ్ల�
వానకాలంలో రైతులు పండించిన ధాన్యం దళారులకు అమ్మి నష్టపోకుం డా ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటుం ది. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యల
మహబూబ్నగర్ జిల్లావ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర పౌర సరఫరాల శాఖ, సంస్థ ఆధ్వర్యంలో 189 సెంటర్ల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని అధికారులు నిర్ణయించారు.
వానకాలం సీజన్ ధాన్యం కొనుగోళ్లకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. మెదక్ జిల్లాలో దాదాపు 5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా పౌర సరఫరాల శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. మరో 15 రోజుల్లో వరి
జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ముగింపు దశకు చేరగా.. ఈసారి జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు ఆశించిన మేరలో జరుగలేదు. 40 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం కాగా.. ఇప్పటివరకు 10,341.600 మెట్రిక్ టన్నులే కొనుగోలు చేశారు
మంచిర్యాల జిల్లాలో ధాన్యం సేకరణలో సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. మిల్లర్లు తమ స్వలాభం కోసం కొనుగోళ్లకు సహకరించకపోవడంతో ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్న లక్ష్యం నెరవేరేలా లేదు.
పెంచికల్పేట్ మండలం ఎల్లూరు ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఐదు రోజులుగా కొనుగోళ్లకు బ్రేక్ పడింది. రైతులు సుమారు ఎనిమిది లోడ్ (4800 బస్తాలు-1290 క్వింటాళ్లు)ల బస్తాల ధాన్యాన్ని విక్రయానికి ఇక్కడికి తీసుకురాగా
ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసి తీరుతుందని, ఒకవేళ అమలు చేయకుంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలను ఓట్లు అడగబోమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టం చేశారు.
రైతుల నుంచి ధాన్యాన్ని త్వరగా కొనుగోలు చేయాలని జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి తనూజ అధికారులకు సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని జాలిగామలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి ఆమె హమాలీలు, రైతులతో మాట
జిల్లాలో యాసంగి సీజన్ వరి ధాన్యం సేకరణ తరువాత డబ్బుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. దీంతో ధాన్యం విక్రయించిన రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ధాన్యం కొనుగోలు చేసిన రెండు, మూడు రోజుల్లో చెల్లింప