యాసంగి వరికోతలు షురూ కావడంతో అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 419 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో ఐకేపీ ద్వారా 211 కేంద్రాలు, ప�
తెలంగాణ పౌర సరఫరాల శాఖ అలసత్వం కారణంగా రేషన్ బియ్యంపై ఆధారపడే పేదలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు, ధాన్యం అమ్ముకునే రైతులు నానా యాతనలు పడుతున్నారు. ధాన్యం సేకరణ పేరుతో గతేడాది వందల కోట్ల అవినీత�
కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే అక్కడి సిబ్బంది నిబంధనలు, కొర్రీలతో విసిగిపోయిన అన్నదాతలు తమ ధాన్యాన్ని పక్క రాష్ర్టానికి చెందిన వ్యా పారులకు విక్రయిస్తున్నారు. జిల్లాలో పండించిన ధాన్యంలో దాదాపుగా 60 శ�
ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందనే ఆశతో రైతులు ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే కేంద్రాల నిర్వాహకులు తేమ పేరుతో జాప్యం చేస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో సింగిల్�
వానకాలం-2024 సంబంధించి కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. డిసెంబర్ మొదటి వారం లోపు ధాన్యం కొనుగోళ్ల ప్రక�
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. 14 మండలాల వారీగా వరి కోతలు జోరందుకున్నా.. ధాన్యం కొనుగోళ్ల పనులు వేగం పుంజుకోవడం లేదు. ముందు నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి ధాన్యం కొనుగోళ్లపై పకడ్బ
ధాన్యం కొనుగోళ్ల వివరాలను గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రోజువారీగా వెల్లడించేది. ఇప్పుడు అందుకు భిన్నమైన స్థితి. కొనుగోళ్ల లోగుట్టు బయటపడ్తుందన్న భయమో, ఏమో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ‘నో డాటా అవైలబుల్' అన�
ఫ్లెక్సీ తెచ్చిన వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య వాగ్వాదం, తోపులాటకు కారణమైంది. ఆర్మూర్లో మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎంపీ, ఎమ్మెల్
ధాన్యం కొనుగోళ్లను వెంటనే ప్రారంభించాలని రైతులు రోడ్డెక్కారు. వారం కిందట సెంటర్లను ప్రారంభించినా నేటికీ ఒక్క బస్తా కూడా సేకరించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం దేవరకద్ర మండలం గోపన్పల్లి రైతులు రో
అటు ప్రభుత్వ నిర్లక్ష్యం, ఇటు మిల్లర్ల ఇష్టారాజ్యం.. నడుమ వరి రైతు చిత్తవుతున్నాడు. సర్కారు వడ్లను సరిగా కొనడం లేదు. మిల్లర్లకు అమ్మితే తరుగు పేరిట దోపిడీకి తెరలేపారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ము
సోయా రైతులకు నష్టాలు రాకుండా చూసే బాధ్యత తమదేనని మార్క్ఫెడ్ ప్రకటించింది. కనీస మద్దతు ధరతో సోయా పంట ఉత్పత్తులను సేకరించేందుకు కృషి చేస్తున్నామని మార్క్ఫెడ్ కామారెడ్డి జిల్లా మేనేజర్ మహేశ్ ఆదివా�
సోయా రైతులు డీలా పడుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు సరైన ధర రాక దిగాలు చెందుతున్నారు. చేసేది లేక ఉమ్మడి జిల్లా రైతులు పంటతో సహా పక్క రాష్ర్టానికి పయనమవుతున్నారు. కొనే వారు దిక్కు లేక, దళారుల చేత�
మండలంలో ధాన్యం తూకాలు వేగంగా వేయాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని గంగాయిపల్లి, శబాష్పల్లి, దొంతి, పాంబండ, కొత్తపేట, లింగోజిగూడ, తాళ్లపల్లి తండాల్లో పీఏసీఎస్ ఆధ్వర్యంలో �
మండలకేంద్రంలో కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియను అధికారులు సోమవారం ప్రారంభించారు. గత నెల 15వ తేదీన కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినా ఆదివారం వరకు ధాన్యం కొనుగోళ్లు చేపట్టలేదు.