ధాన్యం సేకరణ నేపథ్యంలో శాయంపేట, కాట్రపల్లి ఐకేపీ సెంటర్లలో జరిగిన రూ.1.86 కోట్ల భారీ ఆర్థిక మోసం ప్రస్తు తం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. కోట్ల రూపాయల చెల్లింపులు జరుగుతున్నా పౌరసరఫరాల అధికారులు గు�
వానకాలంలో రైతులు పండించిన వరి ధాన్యం దళారులకు అమ్మి నష్టపోకూడదని ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నది. రైతులు పండించిన పంటను ప్రభుత్వమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవడా�
రైతులను వరుణ దేవుడు వెంటాడుతూనే ఉన్నాడు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో కురిసిన అతి భారీ వర్షాలకు పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. తెరపినచ్చిన వేళా కోలుకున్న రైతులకు ఇప్పుడు మరోసారి ఇబ్బందులు తలెత్తుతున్నా
సన్న వడ్లు పండించిన రైతులకు బోనస్ ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ హామీ నీటి మూటగానే మారిపోయింది. గత యాసంగిలో సన్న వడ్లు విక్రయించిన రైతులకు ఆరునెలలు గడిచినా బోనస్ డబ్బులు మాత్రం రావడం లేదు. జిల్లాలో సుమార
ధాన్యం సేకరణలో తీవ్ర జాప్యం జరుగుతుండడంతో ఆగ్రహించిన రైతులు రోడ్డెక్కారు.మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడిపెద్దాపూర్కు చెందిన రైతులు గురువారం 161వ జాతీయ రహదారిపై గడిపెద్దాపూర్ వద్ద రాస్తారోకో చేపట
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఎన్నడూ ఎండిపోని తపాస్పల్లి రిజర్వాయర్ కాంగ్రెస్లో మొదటిసారి ఎండిపోయిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
అన్నదాతలు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను మార్కెట్లో అమ్ముకునేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఓ వైపు పంటలకు నీరు అందక, మరో వైపు అకాల వర్షాలకు పంటలు దెబ్బతినడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.
ధాన్యం కొనుగోలు ప్రక్రియ గాడితప్పుతున్నది. ముందు నుంచి వరి దిగుబడులు అధికంగా ఉంటాయన్న అంచనా ఉన్నప్పటికీ అందుకు తగ్గ ఏర్పాట్లు చేయడంలో అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతున్నది. ప్రభుత్వం నుంచి ఆశించిన
వరి ధాన్యం కొనుగోలు చేయాలని రైతులు ధర్నా చేపట్టారు. నెల రోజులుగా పంటను కోసి ధాన్యం విక్రయించాలని ఎదురుచూస్తున్నా.. సేకరణ చేయడం లేదని ఆగ్రహించిన అన్నదాతలు రోడ్డుకు అడ్డంగా కంప, రాళ్లు పెట్టి ఆందోళన చేపట్�
యాసంగి వరికోతలు షురూ కావడంతో అధికారులు ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తున్నారు. సిద్దిపేట జిల్లాలో 419 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో ఐకేపీ ద్వారా 211 కేంద్రాలు, ప�
తెలంగాణ పౌర సరఫరాల శాఖ అలసత్వం కారణంగా రేషన్ బియ్యంపై ఆధారపడే పేదలు, సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు, ధాన్యం అమ్ముకునే రైతులు నానా యాతనలు పడుతున్నారు. ధాన్యం సేకరణ పేరుతో గతేడాది వందల కోట్ల అవినీత�
కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే అక్కడి సిబ్బంది నిబంధనలు, కొర్రీలతో విసిగిపోయిన అన్నదాతలు తమ ధాన్యాన్ని పక్క రాష్ర్టానికి చెందిన వ్యా పారులకు విక్రయిస్తున్నారు. జిల్లాలో పండించిన ధాన్యంలో దాదాపుగా 60 శ�
ధాన్యానికి మద్దతు ధర లభిస్తుందనే ఆశతో రైతులు ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తే కేంద్రాల నిర్వాహకులు తేమ పేరుతో జాప్యం చేస్తున్నారు. మండలంలోని వివిధ గ్రామాల్లో సింగిల్�
వానకాలం-2024 సంబంధించి కొనుగోలు కేంద్రాల ద్వారా జిల్లాలో ఇప్పటివరకు 3.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. డిసెంబర్ మొదటి వారం లోపు ధాన్యం కొనుగోళ్ల ప్రక�
జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. 14 మండలాల వారీగా వరి కోతలు జోరందుకున్నా.. ధాన్యం కొనుగోళ్ల పనులు వేగం పుంజుకోవడం లేదు. ముందు నుంచి కలెక్టర్ ఆదర్శ్ సురభి ధాన్యం కొనుగోళ్లపై పకడ్బ