ఇటీవ ల జరిగిన జాతీయ స్కూల్ గేమ్స్ అండర్-19 సైక్లింగ్ పోటీల్లో స్థానిక ప్రభుత్వ బాలుర జూనియ ర్ కళాశాల ద్వితీయ సంవత్సరం విద్యార్థి వర్షిత్ ప్రతిభ చూపాడు. జార్ఖండ్ రాష్ట్రంలోని రాంచీలో జరిగిన జాతీయ స�
ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం సైన్స్ విద్యార్థులకు ప్రాక్టికల్ పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మూడు స్పెల్స్లో పరీక్షలు జరగనున్నాయి. ఒక్కో స్పెల్లో
పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థినులు ఎస్జీఎఫ్ అండర్-19 రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ పోటీలకు ఎంపికయ్యారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టుకు ఎంపికైన బుక్యా పుష్పలత, బీ.కళ్యాణి, బీ.అక్షయ ఈ నె
న్యూఇయర్ వేడుకల్లో విషాదం చోటుచేసుకున్నది. కేక్ తీసుకొస్తుండగా బైక్ అదుపు తప్పి చెట్టుకు ఢీకొనడంతో యువకుడు దుర్మరణం చెందిన ఘటన ములుగు జిల్లా మంగపేట మండలంలో ఆదివారం రాత్రి జరిగింది.
తాండూరు నియోజకవర్గంలో వివిధ శాఖల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ మార్గంలోని మాతా శిశు ఆసుపత్రి సమీపంలో రూ.25 కోట్లతో నిర్మిస్తున్న నర్సింగ్ కళాశాలతో పాటు తాండూరు �
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా బెజ్జూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నకిలీ సర్టిఫికెట్ల బాగోతం బయటపడింది. కళాశాలలో కలవేణి నాగరాజు 11 ఏండ్లుగా గణిత సబ్జెక్టులో ఒప్పంద అధ్యాపకుడిగా కొనసాగు�
ఆదిలాబాద్ జిల్లాలోని జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియెట్ చదువుకుంటున్న పేద విద్యార్థులకు ప్రభుత్వం నాణ్యమైన విద్య అందిస్తోంది. ఉన్నత విద్యతోపాటు, వారు తమ బంగారు భవిష్యత్కు బాటలు వేసుకునేందుకు ఇంటర్
విద్యార్థులే దేశ భవిష్యత్, వారే జాతి సంపద అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లో రాణించాల ని పిలుపునిచ్చారు. మెదక్ పట్టణంలోని ప్రభుత్వ జూనియ ర్ కళాశాల
రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల బలోపేతానికి అంతా సమిష్టిగా కృషి చేయాలని అధ్యాపకులకు రైతుబంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి సూచించారు.
సీఎం కేసీఆర్ అన్ని రంగాలతోపాటు క్రీడా రంగాన్ని అభివృద్ధి చేసి క్రీడాకారుల్లో చైతన్యం తెచ్చేందుకే వివిధ రకాల క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్షల్లో రెండో ప్రశ్నపత్రాన్ని తెలుగు, ఇంగ్లిష్ భాషల్లో ఇవ్వాలని రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(టీఎస్పీఎస్సీ)కు హ�