పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా విద్యార్థులకు సూచించారు. వెల్దుర్తి మండల కేంద్రంలో శనివారం ఆయన పర్యటించి కస్తూర్బా పాఠశాలను సందర్�
ఈ నెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగనున్నాయి. సంబంధిత అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగనున్నాయి.
యువత క్రీడల్లో రాణించాలని ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డి పేర్కొన్నారు. శనివారం నర్సాపూర్లోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గ్రీన్స్టార్ క్రికెట్ టోర్నమెంట్ను ప్రారంభించారు.
తాండూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలో విద్యార్థినులపై జరుగుతున్న ఆకతాయిల వేధింపులను వెంటనే అరికట్టాలని రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు శుభప్రద్పటేల్ పోలీస్ శాఖను కోరారు. మంగళవారం ప్రభుత్వ జూనియర్ కళాశా
ప్రభుత్వ జూనియర్ కళాశాలల కాంట్రాక్ట్ అధ్యాపకులకు సంబంధించిన రెండు నెలల వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసింది. ఒక్కో కాంట్రాక్టు అధ్యాపకుడికి రూ.54,220 చొప్పున రూ.1,08,440 తమ ఖాతాల్లో జమచేసింది
గిఫ్ట్ ఏ స్మైల్లో బైజూస్ పవర్డ్ ట్యాబెట్లు పంపిణీ చేస్తా సిరిసిల్ల జిల్లాలోని ఇంటర్ విద్యార్థులకు బహుమతి పోటీ పరీక్షలకు ఉపయోగపడుతుందని ఆశాభావం తన పుట్టినరోజు సందర్భంగా కేటీఆర్ ట్వీట్ హైదరాబాద
ప్రభుత్వం 1993లో హుజూరాబాద్లో డిగ్రీ కళాశాలను మంజూరు చేసింది. 1994లో మొదటి బ్యాచ్ తరగతులు ప్రారంభమయ్యాయి. తొలుత పట్టణ సమీపంలోని కేసీ క్యాంపులో ఏర్పాటు చేశారు. ఎస్సారెస్పీకి చెందిన ఓ భవనాన్ని కేటాయించి అదే �
మేడ్చల్ మల్కాజ్గిరి : రాష్ట్ర వ్యాప్తంగా విద్యా ప్రమాణాలను పెంచుతున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. దుండిగల్ పరిధిలోని బహదూర్పల్లిలో ప్రభుత్వ జూనియర్ కాలేజీన�
కార్పొరేట్కు దీటుగా ప్రభుత్వ బడులను మారుస్తామని వైద్య,ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు అన్నారు. సోమవారం అల్లాదుర్గంలో రూ.2.50కోట్లతో నిర్మించిన జూనియర్ కళాశాల భవనాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాట�