టీజీపీఎస్సీ ఆధ్వర్యంలో ‘కేసీఆర్ కొలువుల’ భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నది. టీఆర్టీ - 2017 ఫలితాలను బుధవా రం టీజీపీఎస్సీ విడుదల చేసింది. కోర్టు కేసుల నుంచి మూడు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ పోస్టులకు �
కొంత కాలంగా రాష్ట్రంలోని సర్కారు కాలేజీల్లో అడ్మిషన్ల సంఖ్య క్రమంగా తగ్గుతున్నది. ఇంటర్ విద్యపై రేవంత్ సర్కారు దృష్టిసారించకపోవడం, సర్కారు కాలేజీలను బలోపేతంచేసే దిశగా చర్యలు చేపట్టకపోవడంతో కాలేజీల
షాద్నగర్లో పాలిటెక్నిక్ కళాశాల అందుబాటులోకి వచ్చింది. కళాశాల నిర్వహణకు సాంకేతిక విద్యాశాఖ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతున్నది. అధ్యాపకుల నియామకం సైతం పూర్తయ
విద్యాభివృద్ధికి ప్రత్యేక కృషి చేయడంతో పాటు ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు క్యాంపు కార్యాలయంలో యాలాల మండలానికి చెందిన 80 మ�
సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో రెండ్రోజులుగా జరిగిన తెలంగాణ రాష్ట్ర ఇంటర్ సర్కిల్ విద్యుత్ ఉద్యోగుల క్రీడలు శుక్రవారం ముగిశాయి. కబడ్డీలో మొదటి బహుమతి నల్లగొండ ఆపరే�
క్రీడా నైపుణ్యాలు మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అయోధ్యలో ఈ నెల 5 నుంచి7వర కు జరిగే ఇంటర్నేనల్ మాస్టర్ �
జూన్ 9న నిర్వహించే గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన గ్�
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం తగదని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు. శనివారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఓపీవోలకు శిక్షణ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న పోస్టల్ బ్యాలెట్ ఓ
ఇంటర్ ఫస్టియర్ పరీక్షల్లో జిల్లాలోని వేర్వేరు సెంటర్లలో మాస్ కాపీయింగ్కు పాల్పడుతూ సోమవారం ఇద్దరు విద్యార్థులు పట్టుబడ్డారు. బోధన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకరు, విజేత జూనియర్ కళాశాలలో మరో వి�
హైదరాబాద్లోని సీఎం నివాసంలో ఆదివారం సీఎం రేవంత్రెడ్డిని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కుటుంబ సమేతంగా కలిశారు. భద్రాచలంలోని రామాలయ అభివృద్ధికి నిధులు విడుదల చేయాలని, కరకట్ట పనులను వే�
విద్యాబుద్ధులు నేర్పి ప్రయోజకులుగా తీర్చిదిద్దాల్సిన అధ్యాపకులే విద్యార్థినులతో చీపురు పట్టించారు. బుధవారం నుంచి ఇంటర్మీడియెట్ పరీక్షలు జరుగనున్న క్రమంలో మంగళవారం కళాశాలకు వచ్చిన విద్యార్థులతో తర
సంగారెడ్డి జిల్లాలో నాణ్యమైన విద్యకు కేరాఫ్గా గీతాభూపాల్రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాల నిలుస్తుందని జడ్పీచైర్పర్సన్ మంజూశ్రీజైపాల్రెడ్డి అన్నారు. గురువారం ఆర్సీపురం డివిజన్ మయూరినగర్లో ఉన�