SFI | బచ్చన్నపేట మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల లేక ఉన్నత చదువుల కొరకు విద్యార్థులు జిల్లా సెంటర్కు వెళ్లి చదువుకుంటున్నారని సమయానికి బస్సు సౌకర్యం లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని
దుద్యాల మండల పరిధిలోని హాకింపేట గ్రామంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలను డీఐఈఓ శంకర్ నాయక్ ప్రారంభించారు. ప్రభుత్వ కళాశాల ఏర్పాటుతో మండలంలోని విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
పూర్తి అవగాహన ఉన్నప్పుడే సర్వే పకడ్బందీగా చేపట్టేందుకు ఆస్కారం ఉంటుందని, ఎటువంటి సందేహాలు ఉన్నా అవగాహన కార్యక్రమంలో నివృత్తి చేసుకోవాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు.
మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అమ్మాయిల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన లెక్చరర్పై వెంటనే సమగ్ర విచారణ జరిపి సస్పెండ్ చేయాలని సోమవారం పలు యువజన సంఘాల నాయకులు, యువకులు పెద్దేముల్ ప్రభుత్వ
సూర్యాపేట జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి వి.భానునాయక్ సోమవారం ఒక ప్రకట�
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల కొరత వేధిస్తోంది. సింహభాగం ఒప్పంద, అతిథి గురువులతోనే తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రధానాచార్యుల నుంచి అధికారి స్థాయి వరకు చాలాచోట్ల ఇన్చార్జీలే కొనసాగుతున్నారు
సిద్దిపేట జిల్లా మద్దూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మరుగుదొడ్డి లేక విద్యార్థులు పడుతున్న అవస్థలపై ఈనెల 11న ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో వచ్చిన కథనానికి రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరిముర�
సిద్దిపేట జిల్లా మద్దూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకే ఒక్క మరుగుదొడ్డి ఉన్నది. దీంతో విద్యార్థినులు చెప్పుకోలేని బాధను అనుభవిస్తున్నారు. కళాశాలలో 150 మంది విద్యార్థులు చదువుతున్నారు.
Kodangal | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లోని బొంరాస్పేట ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. బొంరాస్పేటకు ఇటీవల ప్రభుత్వ జూనియర్ కళాశాల మంజూరైంది.
ఇంటర్మీడియట్ 2022-24 విద్యా సంవత్సరంలో ఒకేషనల్ కోర్సులో రాష్ట్రస్థాయి టాపర్గా దుబ్బాక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి దోర్నాల సుకుమార్ నిలిచాడు. ఒకేషన్ కోర్సులో సుకుమార్ ఈటీ (ఎలక్ట్రీషియన్ టెక�