Warangal MGM | వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గుండె శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయి. బుధవారం కాకతీయ మెడికల్ కాలేజీ ఆవరణలోని సూపర్స్పెషాలిటీ హాస్పిటల్లో నిర్వహించిన ఓపెన్ హార్ట్ సర్జరీ సక్సెస్
Sangareddy | పటాన్చెరు మండలం రుద్రారం శివారులో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తున్న ఓ కుటుంబాన్ని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో భార్య మృతి చెందగా, భర్తకు తీవ్రంగా
Minister Harish Rao | రాష్ట్ర పర్యటనకు వస్తున్న కేంద్ర మంత్రులపై రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు నిప్పులు చెరిగారు. తెలంగాణలో పర్యటిస్తున్నారు తప్ప.. నిధుల గురించి ఒక్క మాట కూడా మాట్లాడటం
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాలను పెంచేందుకు సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇప్పటికే కేసీఆర్ కిట్టు, అమ్మఒడి వంటి పథకాలు అమలు చేస్తుండడంతో గర్భిణులు క్యూ కడుతున్నారు. సర్కారు ఆస్పత్రుల్లో దాదాపు 60
‘కీపిటప్.. బాగా పనిచేస్తున్నారు..పేద ప్రజలకు మీ సేవలు ఇలాగే అందించాలి’ అని వేములవాడ ఏరియా దవాఖాన వైద్యులను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అభినందించారు. ఆదివారం హైదరాబాద్లోని మంత్రి
స్వరాష్ట్రంలో వైద్య సేవలు ఎంతో మెరుగయ్యాయి. ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది ములుగు జిల్లా ప్రభుత్వ దవాఖాన. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ వంద పడకలకు అప్గ్రేడ్ చేశారు. అధిక నిధులు కేటాయిం�
ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. అన్ని రకాల వైద్య సేవలను అందుబాటులో ఉంచడంతోపాటు వైద్యులు, సిబ్బందిని నియమిస్తున్నది. దీంతో ‘న
వైద్య రంగానికి తెలంగాణ సర్కారు పెద్ద పీట వేస్తుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరం మండల కేంద్రంలో నూతనంగా రూ.6కోట్లతో నిర్మిస్తున్న ప్రభుత్వ దవాఖాన భవన నిర్మాణ పనులను మం�
జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఉన్న రూం నంబర్ జీ-94లో సాయంకాలం ఓపీని శనివారం ప్రారంభించారు. వానకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా రాష్ట్రప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రజల�
నగరాలు, పట్టణాలకు వెళ్లలేక, ప్రై‘వేటు’లో వేలకు వేలు చెల్లించలేని పేదలకు హుజూరాబాద్ ప్రభుత్వ ప్రాంతీయ ఆరోగ్య కేంద్రం భరోసానిస్తున్నది. కార్పొరేట్కు దీటుగా 24 గంటల పాటు సేవలందిస్తున్నది. ఈ వంద పడకల దవాఖ�
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ వైద్యాన్ని ప్రజలకు చేరువ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికీ మెరుగైన వైద్యం అందించేందుకు సర్కారు దవాఖానలు, పడకల సంఖ్య పెంచుతూ అందుబాటులోకి తీసుకువస్త�
మాతృత్వం.. మాటలకు అందని ధీరత్వం. గర్భం దాల్చింది మొదలు ప్రసవం వరకు స్త్రీ పెద్ద పోరాటమే చేస్తుంది. బిడ్డను క్షేమంగా ఈ లోకంలోకి తీసుకొచ్చే రోజున మరో జన్మ ఎత్తుతుంది. ఈ క్రమంలో తల్లి కడుపుపై కత్తి పెట్టకుండ�
ప్రతివారం సమీక్ష నిర్వహిస్తూ సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచాలని కలెక్టర్ శశాంక జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో
పినపాక నియోజకవర్గానికి కేంద్రంగా ఉన్న మణుగూరులోని 100 పడకల ఆస్పత్రిలో అన్ని వైద్య సదుపాయాలు కల్పిస్తామని వైద్యవిధాన పరిషత్ కమిషనర్ డాక్టర్ అజయ్ తెలిపారు. ఈ ఆస్పత్రిని ఆయన బుధవారం సందర్శించారు. ఆస్పత