భైంసా ఏరియా దవాఖాన వైద్యుల సేవలు భేష్ అని సూపరింటెండెంట్ కాశీనాథ్ అన్నారు. కుభీర్ మండలం పార్డి(బీ) గ్రామానికి చెందిన సంధ్య రెండో కాన్పు కోసం ఆదివారం రాత్రి భైంసా దవాఖానకు పరీక్షలు జరిపిన డాక్టర్లు ప�
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలను ప్రోత్సహించేందుకు క్షేత్రస్థాయి సిబ్బంది మొదలుకొని వైద్యాధికారుల వరకు ప్రతిఒక్కరూ అంకితభావంతో కృషి చేయాలని కలెక్టర్ నారాయణరెడ్డి సూచించారు.
రోడ్డు ప్రమాదాలు, గుండెపోటు, పాముకాటులాంటి అత్యవసర పరిస్థితుల్లో దవాఖానలకు వచ్చే బాధితుల ప్రాణాలు కాపాడాలంటే ఆక్సిజన్ చాలా అవసరం. ప్రజారోగ్యానికి పెద్దపీట వేస్తున్న ప్రభుత్వం తూప్రాన్ ఏరియా దవాఖాన�
నర్సంపేట పట్టణంలో నిర్మిస్తున్న సర్కారు దవాఖాన నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం మరో రూ. 10 కోట్ల నిధులు విడుదల చేసింది. ఈ మేరకు మంగళవారం హైదరాబాద్లో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చేతు�
వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో నిర్మించిన వంద పడకల దవాఖానలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుతున్నది. జిల్లాతో పాటు పొరుగు జిల్లాలకు చెం
తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగానికి ప్రాణం పోస్తున్నది. సీఎం కేసీఆర్ వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి వేల కోట్ల నిధులు కేటాయిస్తూ సర్కార్ దవాఖానలను కార్పొరేట్ దవాఖానలకు దీటుగా తీర్చిదిద్దుతున్నారు
తాను జన్మించిన హైదరాబాద్లోని పేట్లబుర్జు దవాఖానకు ఎంపీ నిధుల నుంచి రూ.కోటి కేటాయిస్తున్నట్టు రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ ప్రకటించారు. శుక్రవారం వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావును కలిసి తన నిర్ణయ
బిడ్డకు జన్మనివ్వాలంటే మాతృమూర్తికి అది పునర్జన్మే.. అంతటి కష్టమైన ప్రసవం కోసం ప్రైవేటు దవాఖానలకు వెళ్లి రూ.వేలకు వేలు ఖర్చు చేసి జేబులు గుల్ల చేసుకుంటున్నారు.. పేదలకు ఈ పరిస్థితి రావొద్దనే ఉద్దేశంతో మా�
Hyderabad Adventure Club | వికారాబాద్ సమీపంలోని గోధుమగూడ వద్ద ఉన్న హైదరాబాద్ అడ్వెంచర్ క్లబ్లో దారుణం జరిగింది. ఓ డేంజరస్ గేమ్లో ౩౪ ఏండ్ల యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్కు చెందిన సాయి కుమార్ అనే యువకుడు తన �
ప్రజారోగ్యానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర సర్కారు, ప్రభుత్వ దవాఖానలను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నది. అవసరమైన వసతులన్నీ కల్పిస్తూ బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తూనే, ప్రాణవాయువు కొ
సర్కారు దవాఖానల్లో ఎప్పటికప్పుడు సంస్కరణలు చేపడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తున్నది. ఇందులో భాగంగా రోగ నిర్ధారణ పరీక్షల కోసం వేలాది రూపాయలు వెచ్చి�
Knee replacement | నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అరుదైన మైలురాయి అందుకుంది. 24 గంటల్లోనే 10 మోకాలి మార్పిడి శస్త్ర చికిత్సలు చేసి రికార్డు సృష్టించింది. దాదాపు రూ. 4 లక్షల వరకు ఖర్చు
Bhadradri Kothagudem | ఓ తల్లి తన రెండేండ్ల పసిబిడ్డకు పురుగు మందు తాగించింది. అనంతరం తల్లి కూడా పురుగు మందు సేవించింది. ఆస్పత్రికి తరలిస్తుండగా తల్లీబిడ్డ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద ఘటన
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానలో సోమవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ భవేశ్మిశ్రా భార్య ములుగు జిల్లా అదనపు కలెక్టర్ త్రిపాఠి ప్రసవం కోసం చేరారు
Kerala | ఓ మహిళను పిల్లి కరిచింది. భయంతో ఆస్పత్రికి వెళ్లింది. టీకా వేయించుకుందామనే లోపే బాధితురాలిపై కుక్క దాడి చేసి గాయపరిచింది. దీంతో ఆ మహిళ తీవ్ర షాక్కు గురైంది. ఈ ఘటన కేరళలోని విజింజమ్ కమ�