‘ప్రభుత్వ దవాఖానల్లో అందుతున్న వైద్య సేవలను ప్రజలకు వివరించాలి.. దవాఖానకు వచ్చేవారితో క్షేత్రస్థాయి సిబ్బంది నుంచి పైస్థాయి అధికారి వరకు అందరూ ప్రేమతో ఆప్యాయంగా మాట్లాడాలి.. మనం ప్రేమగా మాట్లాడితే వార�
రాష్ట్రంలో ప్రతిఒక్కరు ఆరోగ్యంగా ఉండి ఆరోగ్య తెలంగాణ దిశగా అడుగులు వేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ సర్కార్ దవాఖానలన్నింటినీ అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు
Stray Dog Kills Infant | రాజస్థాన్లో దారుణం జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రిలో తల్లి పక్కనే నిద్రిస్తున్న నెల రోజుల పసికందును వీధి కుక్క ఎత్తుకెళ్లి కొరికి చంపేసింది. సోమవారం రాత్రి సిరోహి జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటన ఆల�
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వ దవాఖానలకు రోజురోజుకూ ప్రజల నుంచి ఆదరణ పెరుగుతున్నది. అంతేకాకుడా ఆసుపత్రుల్లో అందిస్తున్న వసతులు, వైద్య సేవలపై అవార్డులూ లభిస్తున్నాయి. ఆత్మకూరు.ఎస్ ప్రాథమిక �
రాష్ట్ర ప్రభుత్వ తీసుకొంటున్న చర్యలతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 30 శాతం నుంచి 61 శాతానికి పెరిగాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహనాలను అందుబాటులోకి తెచ్చి
Mahabubabad | మహబూబాబాద్ జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రిలో 24 గంటల్లో 19 కాన్పులు చేసినట్లు గైనకాలజిస్ట్ హెచ్వోడీ డాక్టర్ వెంకట్రాములు తెలిపారు. శుక్రవారం ఉదయం 8 గంటల నుంచి శనివారం ఉదయం 8 గంటల వరకు మొ
మాతాశిశు సంరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిస్తున్నది. తల్లీబిడ్డల ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ, కార్పొరేట్ను తలదన్నేలా దవాఖానల్లో సకల సౌకర్యాలు కల్పిస్తున్నది. అనుభవజ్ఞులైన వైద్యులతో సేవల�
చేర్యాల పట్టణంలో రూ.9కోట్ల వ్యయంతో ప్రభుత్వ దవాఖాన భవన నిర్మాణానికి నేడు మంత్రి తన్నీరు హరీశ్రావు శంకుస్థాపన చేయనున్నారు. చేర్యాలలో 30పడకల దవాఖాన నిర్మాణానికి బీఆర్ఎస్ సర్కారు చర్యలు తీసుకుంటున్నది.
అనేక దశాబ్దాలుగా ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖానగా సేవలందించిన పెద్దాసుపత్రి పేరు ‘ప్రభుత్వ వైద్య కళాశాల, జనరల్ ఆసుపత్రి’గా మారింది. ఇటీవల సీఎం కేసీఆర్ ఈ పెద్దాసుపత్రికి అనుసంధానంగా మెడికల్ కళా
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రభుత్వ దవాఖానలో సకల సౌకర్యాలతో మెరుగైన వైద్యం అందిస్తున్నారని రాష్ట్ర కాయకల్ప బృందం పేర్కొన్నది. ఇక్కడి దవాఖానలో గురువారం ఈ బృందం సందర్శించింది. ఇక్కడ వసతులను పరిశీల�
పేదవారి గుండెకు రక్షణగా వైద్య సేవలందిస్తూ సీఎం కేసీఆర్ అండగా నిలుస్తున్నారు. గుండెపోటు వచ్చిందంటే కార్పొరేట్ దవాఖానల్లో ప్రథమ చికిత్సకు రూ.లక్ష వరకు ఖర్చు అవుతుంది
ప్రభుత్వ దవాఖానల్లోనే ప్రసవాలను చేయించాలని వైద్యసిబ్బందిని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ఆదేశించారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం దిగ్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణలో పిరమల్ ఫార�
Govt Hospital | వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలకేంద్రంలోని కమ్యునిటీ హెల్త్సెంటర్లో వైద్యులు అరుదైన శస్త్ర చికిత్స చేశారు. ఇల్లంద గ్రామానికి చెందిన సట్ల హేమలత(40) కొంతకాలంగా తీవ్ర