Tamil Nadu | తమిళనాడులోని తిరువన్నమలైలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. అందన్పూర్ బైపాస్ వద్ద జరిగిన రోడ్డుప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. టాటా సుమో
Satyavathi Rathod | భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ప్రధాన ఆస్పత్రిని మంత్రి సత్యవతి రాథోడ్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా కొత్తగా ఏర్పాటు చేసిన సోలార్ ప్లాంట్ను మంత్రి పరిశీలించారు.
కోరంటిలో వైద్యసేవలు మరింత విస్తరించనున్నాయి. జ్వరాలు, ఇన్ఫెక్షన్స్ల చికిత్సకు ప్రత్యేక కేంద్రమైన నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో రోగులకు మెరుగైన, వేగవంతమైన సేవలు అందించే క్రమంలో తెలంగాణ ప్రభుత్వం రూ.13�
ఆమనగల్లు పట్టణంలో రూ.17.50 కోట్లతో 50 పడకల ప్రభుత్వ దవాఖానకు వారం రోజుల్లో వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు శంకుస్థాపన చేయనున్నట్లు ఎమ్మెల్యే జైపాల్యాదవ్ తెలిపారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు వైద్య ఆర�
ప్రజా వైద్యంపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. సుమారు కోటి మంది జనాభా ఉన్న మహానగరంలో ప్రాథమిక వైద్యాన్ని మరింత మెరుగుపరిచే క్రమంలో కొత్తగా డీఎం అండ్ హెచ్ఓ పోస్టులను మంజూరు చేసింది.
వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆస్పత్రి. గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరింది. వైద్యులు, సిబ్బంది లేక.. సకాలంలో రోగులకు సేవలు అందక నానా అవస్థలు పడ్డారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక అప్పుచేసి ప్రైవేట�
ప్రభుత్వ దవాఖానలో ప్రసవాల సంఖ్య పెరిగింది. న్యూట్రిషన్, కేసీఆర్ కిట్తోపాటు అమ్మఒడితో కాన్పులు అధికంగా జరుగుతున్నాయి. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి వేల రూ పాయలు ఖర్చు కాకుండా గర్భిణులు సర్కారు దవాఖానల్
Mahabubnagar | మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రికార్డు స్థాయిలో ఒకే రోజు 44 మంది గర్భిణులు ప్రసవించారు. 44 మంది శిశువులకు వైద్యులు పురుడు పోశారు.
Mancherial | మంచిర్యాల : మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో దారుణం జరిగింది. రెండు రోజుల క్రితం ఓ రోగి మరో రోగిపై కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. తీవ్ర గాయాలపాలైన బాధిత రోగిని చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజ�
Narayanpet | నారాయణపేట : నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళా కడుపులో నుంచి ఏకంగా 8 కిలోల బరువున్న కణితిని శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు.
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం టీ హబ్ (టీ డయాగ్నస్టిక్)లను ఏర్పాటు చేస్తున్నది. అందులో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాకు టీ హబ్ను మంజూరు చేసింది. ఇందుకోసం జిల్లా కేంద్రంలోని కేంద్ర ఆస్పత్రిలో రూ.1.25 కోట్�
వ్యాధుల నిర్ధారణలో జరుగుతున్న దోపిడీని అరికట్టేందుకు ప్రభుత్వం టీ డయాగ్నోస్టిక్స్ను ప్రారంభించింది. 57 రకాల రోగానిర్ధారణ పరీక్షలను ఉచితంగా చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం 20 తెలంగాణ డయాగ్నస�