విషజ్వరాలు ఉమ్మడి జిల్లాను వణికిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా భయపెడుతున్నాయి. పల్లె పట్నం అన్న తేడా లేకుండా ప్రతి ఇంటినీ చుట్టుముట్టాయి. ఈ పరిస్థితుల్లో ఆర్ఎంపీల నుంచి మొదలుకొని.. జిల్లా ప్రధాన ద
పురిటినొప్పులతో కాన్పు కోసం ప్రభుత్వ దవాఖానకు వెళ్లిన నిండు గర్భిణి అర్ధరాత్రి నానా అవస్థలు పడింది. మొదట సమీపంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్తే డాక్టర్లు లేరు. అక్కడి నుంచి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా క�
మూడు నెలలుగా ప్రభుత్వం జీతాలు చెల్లించకపోవడంతో ఆర్థిక సమస్యలతో సూర్యాపేట జిల్లా దవాఖానలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి వసీం ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబం గడవక, భార్యా పిల్లలను ఎలా పోషించాలో తె�
పెద్ద కొడప్గల్ పీహెచ్సీకి నిత్యం వంద మందికి పైగా రోగులు వస్తుంటారు. 24 గంటలూ ఇద్దరు వైద్యులు అందుబాటులో ఉండాలి. కానీ దవాఖాన ఏర్పాటు నుంచి ఒకే డాక్టర్ను నియమిస్తూ ఉన్నతాధికారులు చేతులు దులుపుకొంటున్న
పది రోజులుగా వర్షం ఎడతెరిపిలేకుండా కురవడంతో సీజనల్ వ్యాధులు ముసురుకున్నాయి. ఉష్ణోగ్రతల్లో మార్పులు రావడం, కొత్త నీరు రావడంతో ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నాయి.
సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. డెంగ్యూ మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రభుత్వ దవాఖానల్లో ఔట్ పేషెంట్లు విపరీతంగా వస్తుండగా, ఇన్ పేషెంట్ల సంఖ్య కూడా పెరుగుతోంది. వ్యాధుల బారిన పడుతున్న జనాలతో ప్రభుత�
అర్ధగంట గడిచిపోయింది. ఒకే గదిలో కూర్చున్న ముగ్గురు డాక్టర్ల పకపకలు.. ముచ్చ ట్లు.. పాము కాటుకు గురై, తీవ్ర భయాందోళనతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుంటే వైద్యులు వ్యవహరించిన తీరిది.
ఆసుపత్రుల్లో వైద్య సేవలు, మందుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతన ఉండడం లేదు. వసతుల లేమి, డాక్టర్లు, సిబ్బంది కొరతతో ఇబ్బందులు పడుతున్న ప్రజానీకానికి సర�
ప్రసవం చేస్తే చనిపోతానని తెలిసినా బిడ్డకు ప్రాణం పోయాలని వైద్యులను వేడుకున్నదో నిండు గర్భిణి. రెండు కిడ్నీలు చెడిపోయి డయాలసిస్ చేసుకోవటంతో పాటు షుగర్, థైరాయిడ్ వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్�
Doctors, Staff Dance | ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లు, సిబ్బంది డ్యాన్స్ చేశారు. (Doctors, Staff Dance) రోగులను పట్టించుకోకుండా డప్పుల శబ్దం మధ్య చిందులు వేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ప్రసవం కోసం దవాఖానకు వచ్చిన గర్భిణి మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లాలో చోటుచేసుకున్నది. మద్దూరు మండలం భీంపురానికి చెందిన గర్భిణీ గోవిందమ్మ (36) ప్రసవం కోసం మద్దూరు ప్రభుత్వ దవాఖానకు తరలించారు.
Narayanpet | పచ్చి పులుసుతో భోజనం చేసిన ఓ కుటుంబంలోని ఏడుగురు సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన మక్తల్ నియోజకవర్గంలోని ఉట్కూర్ మండలం చిన్నపొర్ల గ్రామంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుం�
Medak | ఓ గర్భిణి పురిటినొప్పులతో సర్కారు దవాఖానకు రాగా.. అక్కడ తాళం వేసి ఉంది. నొప్పులు ఎక్కువై వరండాలోనే ప్రసవించింది. ఈ ఘటన మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో ఆదివారం రాత్రి చోటుచే
Sangareddy | జిల్లాలోని ఆందోల్ మండలం రాంసాన్పల్లి వద్ద ఓ ఆటో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది.
Fire Accident | ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఘోరం జరిగింది. ప్రభుత్వ ఆస్పత్రిలోని ఆపరేషన్ థియేటర్లో అగ్నికీలలు ఎగిసిపడ్డాయి. దీంతో ఆ సమయంలో థియేటర్లో ఉన్న ఓ మహిళ, చిన్నారి మృతి చెందారు.