Mulkanuru | హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ కేంద్రంగా 30 పడకల ప్రభుత్వాసుపత్రిని కేటాయించకపోతే హుస్నాబాద్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసును ముట్టడిస్తామని బీజేపీ జిల్లా నాయకులు పైడిపల్లి పృధ్విరా�
Nalgonda Police | నల్లగొండ ప్రభుత్వ అస్పత్రిలో ఈ నెల 4 వ తేదీన కిడ్నాప్కు గురైన బాలుడిని టూటౌన్ పోలీసులు సురక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్రపవార్ ఈ కేసును ఛాలెంజ్గా తీసుకుని టూటౌన్ పో�
ఎస్ఎల్బీసీ సొరంగంలో (SLBC Tunnel) చిక్కుకున్న కార్మికులు సజీవంగా ఉన్నారా అనే విషయమై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత శనివారం ఉదయం టన్నెల్ కుప్పకూలిన విషయం తెలిసిందే. వారం రోజులు గడిచినా ఇప్పటికీ ఆ ఎ�
వికారాబాద్ జిల్లా తాండూరు ప్రభుత్వ దవాఖాన ఉన్నట్టుండి కొడంగల్ ప్రభుత్వ దవాఖానగా మారింది. సోమవారం రాత్రి తాండూరు దవాఖాన బోర్డును కొడంగల్ జనరల్ దవాఖానగా మార్చడంతో నియోజకవర్గ ప్రజలతోపాటు బీఆర్ఎస్
మంచిర్యాలలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల విద్యార్థినులు కోలుకోవడం లేదు. పూర్తిగా నయం కాకుండానే వారిని హాస్పిటల్ నుంచి డిశ్చార్జి చేసి హాస్టల్కు తరలించారు.
సర్కార్ ఆసుపత్రి అంటేనే ఒకప్పుడు జనం భయపడిచచ్చేవారు. నేను సర్కార్ ఆసుపత్రికి రాను తండ్రో అంటూ మొత్తుకునేవారు. అటువంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక పూర్తిగా మారిపోయింది. కేసీఆర్ ప్రభుత్వంలో
వేర్వేరు జిల్లాల్లో ఇద్దరు చిన్నారులు కిడ్నాప్నకు గురయ్యారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలానికి చెందిన రాజు, లక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు.
జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖాన వార్డులు, ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని, లేదంటే చర్యలు తప్పవని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శుక్రవారం కలెక్టర్ ప్రభుత్వ జనరల్ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుధ్య
Sangareddy | సంగారెడ్డి జిల్లా కేంద్రం ఆస్పత్రిలో మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఓ శిశువును అపహరించారు. దీంతో శిశువు తల్లిదండ్రులు ఆందోళనకు గురవుతున్నారు.
రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ వైద్యులు, సిబ్బందిని ఆదేశించారు. కనీస సౌకర్యాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిని శుక్
ప్రభుత్వ దవాఖానల్లో గిరిజనులకు ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేసి గిరిజన భాష మాట్లాడే సిబ్బందిని నియమించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు.
Nagarkurnool | కుక్క కరిస్తే వైద్యం కోసం దవాఖానకు వెళ్తాం.. కానీ కుక్కలే దవాఖానలో సంచరించడంతో రోగులు భయాందోళనకు గురైన సంఘటన నాగర్కర్నూల్ జిల్లా దవాఖానలో చోటు చేసుకున్నది.