భోపాల్: ఆసుపత్రిలోని బెడ్పై ఒక కుక్క నిద్రిస్తుండగా, రోగులు, వారి వెంట ఉండే సహాయకులు నేలపై కూర్చొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్లక్ష్యానికి అద్దం పట్టే ఈ ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. గ్వాలియర్లోన�
కొత్తూరు రూరల్ : ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ను తప్పకుండా వేయించుకోవాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ స్వరాజ్యలక్ష్మి అన్నారు. మంగళవారం కొత్తూరు మండలకేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరో�
ఆదిలాబాద్: హ్యుందాయ్ మోటర్ ఇండియా లిమిటెడ్కు చెందిన సీఎస్ఆర్ విభాగం హ్యుందాయ్ మోటర్ ఇండియా ఫౌండేషన్ (హెచ్ఎంఐఎఫ్) నిమిషానికి 50 లీటర్ల (ఎల్పీఎం) సామర్థ్యం కలిగిన ఆక్సిజన్ జనరేషన్ ప్లాంట్ను
వ్యాక్సినేషన్ ప్రక్రియలో మండలస్థాయి అధికారుల సహాయం తీసుకోవాలి డిసెంబర్ 31వరకు మిగిలిన 11వేల మందికి 2వ డోసు పూర్తి చేయాలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన జిల్లా వైద్యాధికారి డాక్టర్ తుకారంభట్
ఖమ్మం :ఖమ్మం పెద్దాసుపత్రి ప్రత్యేకతను చాటుకుంటూనే ఉంది. జాతీయ స్థాయిలో గుర్తింపు సాధిస్తూ జిల్లాకే తలమానికంగా నిలుస్తున్నది. తాజాగా నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్హెచ్ఎం)కు సంబంధించిన నేషనల్ క్వాలిటీ కంట్�
Zaheerabad | జహీరాబాద్ అర్బన్ హెల్త్ సెంటర్ వైద్య అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్ జనార్ధన్(42) శుక్రవారం ఉదయం గుండెపోటుతో మృతి చెందాడు. జహీరాబాద్ పట్టణంలోని మహేంద్ర కాలనీలో తన బంధువుల ఇంటి వద్దకు
తాండూరు : తాండూరులో అతిసార వ్యాధి ఒక్కసారిగా పంజా విసిరింది. గురువారం జిల్లా ఆస్పత్రిలో దాదాపు యాభైకి పైగా కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరులో 26మందికి అతిసార �
ఖమ్మం:ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ప్రోగాం అధికారి డాక్టర్ జయరాం రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని పెద్దాసుపత్రి సందర్శనకు వచ్చిన
తాండూరు : ఆరోగ్యమే మహాభాగ్యమని అందుకు తగ్గట్లు తెలంగాణ సర్కార్ కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తుందని రాష్ట్ర విద్యశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం తాండూరు నియోజక�
అమీర్పేట్ : పేదలకు అత్యాధునిక వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు.అమీర్పేట్లో రూ.4.53 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఆసుపత్రి
కొత్తగూడెం: కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన పాలియేటీవ్ కేర్ యూనిట్, వైరాలజీ ల్యాబ్ను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్ జడ్పీ చైర్మన్ �
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి | జిల్లాలోని చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో సొంతనిధులతో ఏర్పాటు చేయబోతున్న ప్రభుత్వ దవాఖాన నిర్మాణానికి నల్లగొడ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణారెడ్డి �
Alampur | రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటిస్తున్నారు. అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డు ఆవరణలో 100 పడకల ఆస్పత్రికి కేటీఆర్ భూమి పూజ చేశారు.
Nalgonda Govt Hospital | ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరించారని రాష్ట�