వికారాబాద్ : వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ నిఖిల వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుప�
చేవెళ్ల టౌన్ : గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టిన ప్రమాదంలో చేవెళ్ల మండల పరిధిలోని దేవుని ఎరవల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు శుక్రవారం రాత్రి దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న చేవెళ్ల ఎం�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మహబూబ్నగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్
కర్ణాటకలో 24 గంటల్లో.. ఆక్సిజన్ అందక 24 మంది మృతి | దేశంలో ఆక్సిజన్ సంక్షోభం కొనసాగుతున్నది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక పలువురు మృతి చెందారు.
రాష్ర్టానికి భిలాయ్, పెరంబుదూరు నుంచి కేటాయింపు బళ్లారి, వైజాగ్ నుంచి తక్కువ మోతాదులో కోటా ప్రభుత్వ దవాఖానల్లో ఆక్సిజన్ నిల్వలు ఓకే హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఆక్సిజన్.. ఇప్పుడు ఎక్కడ విన్న ఇదే మాట. �
కరోనా టెస్టింగ్ కిట్లు | మెట్పల్లి, కోరుట్ల ప్రభుత్వ దవాఖానల్లో మరిన్ని కరోనా టెస్టింగ్ కిట్లను ప్రభుత్వం అందుబాటులో ఉంచనుంది. ఈ రెండు దవాఖానల్లో రేపటి నుంచి 7,500 కిట్లు అందుబాటులో ఉండనున్నాయి.
నాణ్యత లేని భోజనం | ప్రభుత్వ ఆస్పత్రికి భోజనం సరఫరా చేసే ఓ కాంట్రాక్టర్పై మహారాష్ర్ట మంత్రి బచ్చు కాడు చేయి చేసుకున్నారు. అకోలాలోని ప్రభుత్వ