తాండూరు : తాండూరులో అతిసార వ్యాధి ఒక్కసారిగా పంజా విసిరింది. గురువారం జిల్లా ఆస్పత్రిలో దాదాపు యాభైకి పైగా కేసులు నమోదైనట్లు వైద్యులు తెలిపారు. తాండూరు మున్సిపల్ పరిధిలోని పాత తాండూరులో 26మందికి అతిసార �
ఖమ్మం:ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలంగాణ రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ప్రోగాం అధికారి డాక్టర్ జయరాం రెడ్డి అన్నారు. గురువారం నగరంలోని పెద్దాసుపత్రి సందర్శనకు వచ్చిన
తాండూరు : ఆరోగ్యమే మహాభాగ్యమని అందుకు తగ్గట్లు తెలంగాణ సర్కార్ కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచిత వైద్యం అందిస్తుందని రాష్ట్ర విద్యశాఖ మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం తాండూరు నియోజక�
అమీర్పేట్ : పేదలకు అత్యాధునిక వైద్యసేవలు అందించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు.అమీర్పేట్లో రూ.4.53 కోట్ల వ్యయంతో నిర్మితమైన ఆసుపత్రి
కొత్తగూడెం: కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన పాలియేటీవ్ కేర్ యూనిట్, వైరాలజీ ల్యాబ్ను శుక్రవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, కలెక్టర్ అనుదీప్ జడ్పీ చైర్మన్ �
ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి | జిల్లాలోని చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామంలో సొంతనిధులతో ఏర్పాటు చేయబోతున్న ప్రభుత్వ దవాఖాన నిర్మాణానికి నల్లగొడ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, ఆయన సోదరుడు కృష్ణారెడ్డి �
Alampur | రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటిస్తున్నారు. అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డు ఆవరణలో 100 పడకల ఆస్పత్రికి కేటీఆర్ భూమి పూజ చేశారు.
Nalgonda Govt Hospital | ప్రభుత్వ ఆస్పత్రుల ద్వారా ప్రజలకు ఉచితంగా నాణ్యమైన వైద్యసేవలు అందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రత్యేక దృష్టి పెట్టి అన్ని ప్రభుత్వ ఆస్పత్రులను ఆధునీకరించారని రాష్ట�
వికారాబాద్ : వికారాబాద్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ నిఖిల వైద్యాధికారులను ఆదేశించారు. మంగళవారం వికారాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుప�
చేవెళ్ల టౌన్ : గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొట్టిన ప్రమాదంలో చేవెళ్ల మండల పరిధిలోని దేవుని ఎరవల్లి గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు శుక్రవారం రాత్రి దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న చేవెళ్ల ఎం�
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | మహబూబ్నగర్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ను మంత్రి శ్రీనివాస్ గౌడ్ సందర్శించారు. అక్కడ ఏర్పాటు చేసిన డయాగ్నోస్టిక్
కర్ణాటకలో 24 గంటల్లో.. ఆక్సిజన్ అందక 24 మంది మృతి | దేశంలో ఆక్సిజన్ సంక్షోభం కొనసాగుతున్నది. ఇప్పటికే దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో ఆక్సిజన్ అందక పలువురు మృతి చెందారు.