గొప్ప సమాజ నిర్మాణ బాధ్యత అధ్యాపకులదే అని న్యాక్ పీర్ టీం చైర్మన్ హోసియార్ దామి అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వరుసగా రెండో రోజు మంగళవారం న్యాక్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా హోసియా
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను న్యాక్ పీర్ టీం సోమవారం సందర్శించింది. మొదటిరోజులో భాగంగా న్యాక్ టీం చైర్ పర్సన్ బ్రజ్ భూషణ్ ఓజా, న్యాక్ టీం సభ్యుల బృందం ప్రొఫెసర్ హోషియార్ దిమి, కో-ఆర్డినే�
కేసీఆర్ అంటే ఆసరా పెన్షన్దారులకు ఒక నమ్మకం.. విశ్వాసం. తెలంగాణ సాధించి, ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లు పెంచి అమలు చేయడంతో ఆ నమ్మకం మరింత బలపడింది.
తెలంగాణలో బతుకమ్మ పండుగ ప్రకృతిని ఆరాధించే పెద్ద పండుగ అని హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.జ్యోత్స్నప్రభ తెలిపారు. శుక్రవారం హయత్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థ�
Hyderabad | చిన్నప్పటి నుంచే ఉన్నత చదువులు చదవాలనేది ఆయన లక్ష్యం. కానీ, లక్ష్యానికి కుటుంబ పరిస్థితులు అడ్డుపడ్డాయి. ఇప్పుడు కుటుంబ బాధ్యతలు అన్నీ నెరవేర్చి ఇప్పుడు74 ఏండ్ల వయస్సులో డిగ్రీలో ప్రవేశం పొందారు. ఆయ�
నేనూ ఒకప్పుడు ఉపాధ్యాయుడినేనని.. పదో తరగతిలో తక్కువ మార్కులొచ్చినప్పటికీ.. పట్టువిడువకుండా చదివి ఈ స్థాయికి చేరినట్లు ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి అన్నారు.
నల్లగొండ జిల్లాలో నలుగురు అధ్యాపకులకు రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డులు వరించాయి. ఆదివారం ప్రభుత్వం ఎంపిక చేసిన జాబితాలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ నుంచి ఒకరు, నల్లగొండలోని నాగార్జున డిగ్రీ కళాశాల నుంచి ఇద�
KTR | ఎల్లారెడ్డిపేట మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల(జనరల్) మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వడ్లూరి శ్రీనివాస్ మంజూరు పత్
ఉప్పల్ భగాయత్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం రెండు ఎకరాల స్థలం, వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, మల్టీపర్పస్ ఫంక్షన్హాల్ కోసం రెండు ఎకరాల స్థలం కేటాయించాలని కోరుతూ మంత్రి కేటీఆర్కు సోమవారం ఉప్పల్ ఎమ్మ�