బాన్సువాడ మండలం దేశాయిపేట్ గ్రామంలోని శ్రీరాం నారాయణ్ఖేడియా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటు హక్కు ప్రాధాన్యతపై విద్యార్థులకు శుక్రవారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఓటు అనే ఆంగ్ల అక్షరాల ఆకృతిలో విద్�
హుస్నాబాద్ పట్టణంలో కొత్తగా నిర్మించిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనంలో వసతుల కల్పనకు తనవంతు కృషి చేస్తానని, కళాశాలను త్వరలోనే కొత్త భవనంలోకి మార్చాలని జిల్లా కలెక్టర్ మనుచౌదరి సంబంధిత అధికారులను ఆదేశ�
జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం న్యాక్ బృందం పరిశీలించింది. న్యాక్ బృందం చైర్మన్, కర్ణాటక హసన్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్ డాక్టర్ తారనాథ్ నేతృత్వంలో సభ్యులు �
జడ్చర్లలోని డాక్టర్ బీఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈనెల 21, 22వ తే దీల్లో న్యాక్బృందం పర్యటించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ అప్పీయ చిన్నమ్మ తెలిపారు.
షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ గుర్తింపు ఇచ్చే క్రమంలో బుధవారం ముగ్గరు సభ్యులతో కూడిన న్యాక్ అధికార బృందం కళాశాలను పరిశీలించారని ప్రిన్సిపాల్ ఎల్ కమల తెలిపారు.
అవగాహన ఉంటే ఎలాంటి ప్రమాదాలనైనా ఎదుర్కోవచ్చని నేషనల్ డిసార్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (ఎన్డీఆర్ఎఫ్) ఇన్స్పెక్టర్ బెటిన్ సింగ్ అన్నారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విపత్తులపై వి�
ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పర్మినెంట్ లెక్చరర్ల మాదిరిగానే విధుల నిర్వహణ.. నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందిస్తూ.. వారికి అర్థమయ్యే రీతిలో బోధిస్తూ సంతృప్తి చెందుతున్నా.. సక్రమంగా వేతనాలు అందక సతమతమ�
కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎంతో మందిని ఉన్నత స్థితికి చేర్చిందని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేసి రిటైర్డ్ అయిన అధ్యాపకుల సమావ�
మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల పూర్వ విద్యార్థుల ద్వితీయ సమ్మేళనాన్ని ఆదివారం జిల్లా కేంద్రంలోని పద్మనాయక ఫంక్షన్ హాలులో అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఎల్లారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థి సమీర్ అరుదైన ఘనత సాధించాడు. హిమాచల్ప్రదేశ్లోని ధర్మశాలలో ఈ నెల 2 నుంచి 12వ తేదీ వరకు నిర్వహించిన జాతీయ ఎన్ఎస్ఎస్ శిబిరంలో పాల్గొన్నాడు.
ఇబ్రహీంపట్నం సమీపంలో నిర్మాణంలో ఉన్న డిగ్రీ కళాశాల భవనాన్ని త్వరలో అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి కృషిచేస్తామని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యా జాయింట్ డైరెక్టర్ యాదగిరి అన్�
కామారెడ్డి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో జాతీయ స్థాయి అండర్- 17 బాలుర కబడ్డీ పోటీలు కొనసాగుతున్నాయి.ఇందులో భాగంగా సోమవారం మొత్తం 16 జట్లు
జాతీయ యువజనోత్సవాలను విజయవంతం చేయాలని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ ప్రసాద్, నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి రంజిత్రెడ్డి పిలుపునిచ్చారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఉత్సవాల �
కేంద్ర ప్రభుత్వం కేంద్ర వయోజన, క్రీడల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో హిమాచల్ప్రదేశ్ జార్ఖండ్లో సాహస క్రీడలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు.
సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మారో అరుదైన ఘనతను సాధించింది. ఇంతవరకు ఏగ్రేడ్గా ఉన్న స్వయం ప్రతిపత్తి కలిగిన కళాశాల ఏ-ప్లస్ గ్రేడ్ను కైవసం చేసుకొని రాష్ట్రంలో రెండో కళాశాలగా తన ప్రత్యేతను చాటుకుంద�