ఉప్పల్ భగాయత్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం రెండు ఎకరాల స్థలం, వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, మల్టీపర్పస్ ఫంక్షన్హాల్ కోసం రెండు ఎకరాల స్థలం కేటాయించాలని కోరుతూ మంత్రి కేటీఆర్కు సోమవారం ఉప్పల్ ఎమ్మ�
డిగ్రీ సెమిస్టర్ పరీక్షల్లో ఉత్తీర్ణత శాతాన్ని పెంచాలని ఉన్నత విద్యా శాఖ సంయుక్త సంచాలకుడు డాక్టర్ రాజేంద్రసింగ్ అన్నారు. గురువారం ఆయన పరిగిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఆకస్మికం గా తనిఖీ చేసి విద్
నేత్రదానం చేస్తే మరో ఇద్దరికి కంటిచూపు ఇచ్చినవారవుతారని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. సోమవారం జడ్చర్లలోని లయన్స్క్లబ్ భవనంలో జడ్చర్ల లయన్స్క్లబ్ ఆధ్వర్యంలో ఎస్వీఎస్ మెడికల్ కళాశాల సహ�