గవర్నర్ కోటా ఎమ్మెల్సీలపై హైకోర్టు తీర్పు చరిత్రాత్మకమైనదని బీఆర్ఎస్ నాయకులు డాక్టర్ దాసోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్కొన్నారు. ఈ తీర్పును స్వాగతిస్తున్నామని గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ
జర్నలిజం రెండు వైపులా పదునున్న కత్తి అని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ‘జర్నలిజం అండ్ పబ్లిక్ రిలేషన్స్' అనే అంశంపై ఎంసీఆర్హెచ్ఆర్డీలో నిర్వహిస్తున్�
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా మణులు చీరకట్టి.. తళుక్కున మెరిసిపోయారు. భారత ప్రభుత్వ టెక్స్టైల్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం నెక్లెస్రోడ్లోని పీపుల్స్ ప్లాజా
హైదరాబాద్లోని బేగంపేట్, యాకుత్పుర రైల్వేస్టేషన్లను అమృత్ స్టేషన్లుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి ప్రధాని మోదీ శ్రీకారం చుట్టారు. వాటికి సోమవారం వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు.
‘వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం’ ఇదీ సీఎం రేవంత్రెడ్డి నుంచి మొదలుకొని ప్రతి కాంగ్రెస్ నేత వరకు గ్యారెంటీల అమలుపై నిత్యం చెప్తున్న మాట. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అయితే ఏయే తేదీల్లో ఏమేమ
తమ ప్రభుత్వం నిర్దిష్ట సమయంలోపు ఆరు గ్యారెంటీలను అమలు చేస్తుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తెలిపారు. టీఎస్పీఎస్సీ ద్వారా దాదాపు రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు.
TS Assembly రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 11.30 గంటలకు ఉభయ సభల సంయుక్త సమావేశంలో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రసంగిస్తారు. 9వ తేదీన గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీ�
టీఎస్పీఎస్సీ సభ్యురాలు కోట్ల అరుణకుమారి శనివారం రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు పంపారు. ఈ సందర్భంగా ఆమె తన కెరీర్లో సాధించిన విజయాలు, సభ్యురాలిగా తీసుకున్న నిర్ణయాల�
అధికారమే లక్ష్యంగా ఆచరణ సాధ్యం కాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి గెలిచి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన రేవంత్రెడ్డి, కొందరు మంత్రులు స్థాయి మరిచిపోయి అహంకారంతో రెచ్చిపోయి మాట్లాడుతున్నారని స్టేషన్�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా మాజీ డీజీపీ మహేందర్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు గవర్నర్ తమిళిసై ఆమోద ముద్రవేయగా ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. చైర్మన్తోపాటు మరో
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఓటు హక్కు ప్రజల చేతుల్లో ఆయుధంలాంటిదని, కొత్తగా ఓటు హక్కు పొందిన యువత ఓటు వేయడాన్ని గర్వంగా భావించాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్�