ఉస్మానియా యూనివర్సిటీ 83వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 31 (మంగళవారం) న నిర్వహించనున్నట్లు ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్ తెలిపారు. ఠాగూర్ ఆడిటోరియంలో మధ్యాహ్నం రెండు గంటలకు ఈ వేడుక ప్రారంభమవుతుందని చెప్పారు.
ప్రధాని మోదీ పాపపరిహారం చేసుకొని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మొదటి నుం
అనేక ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్న దా సోజు శ్రవణ్, కుర్రా సత్యనారాయణను ఎమ్మెల్సీలుగా నియమించకుండా గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఎలా తిరస్కరిస్తారని ఐటీశాఖ మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు.
ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికుల చిరకాల కల ఫలించింది. టీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న 43, 373 మంది ఉద్యోగులు, కార్మికులు గురువారం నుంచి ప్రభుత్వ ఉద్యోగులుగా అధికారికంగా మారిపోయారు. ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుక�
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ ఆర్టీసీ) ఇక ప్రభుత్వ సంస్థగా మారనుంది. ఈ మేరకు బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చిన ఆర్టీసీ ఉద్యోగుల విలీన బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆమోదం తెలుపగా
సంస్థ ఉద్యోగులకు భద్రత, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాన్ని కల్పించాలనే ఉద్దేశంతోనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే నిర్ణయాన్ని తీసుకున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ఆర్టీసీ కార్పొరేషన్ అయినప్పటికీ
ఆర్టీసీ బస్సుల రాకపోకలకు కొన్ని గంటలు బ్రేక్ పడింది. సంస్థను ప్రభుత్వంలో విలీనం చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించి.. అందుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెడితే గవర్నర్ తమిళిసై మోకాలడ్డుతుండడంతో కార�
గవర్నర్ తమిళిసైకి వ్యతిరేకంగా శనివారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. ఆర్టీసీ విలీన బిల్లును నొక్కిపట్టడంపై కార్మికులు గళమెత్తారు. ప్రజాసంక్షేమాన్ని కాదని పక్కా రాజకీయాలు చ
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లును ఆమోదించకుండా జాప్యం చేస్తున్న గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ తీరుపై ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లును తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ
ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అడ్డుకోవడంపై ఆర్టీసీ ఉద్యోగులు భగ్గుమన్నారు. గవర్నర్ తీరును నిరసిస్తూ.. శనివారం నగరవాప్త్యంగా నిరసనలతో హోరెత్తించారు.
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జీవితం దేశ ప్రజలకు నిత్యస్ఫూర్తి అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. దేశ స్వాతంత్య్ర సమరంలో ఆయనది చిరస్థాయిగా నిలిచిపోయే పోరాటమని కొనియాడారు. దేశభక్తికి, త్యాగనిరతి
రాష్ట్రంలోని వర్సిటీల్లో క్రీడలను ప్రోత్సహించాలని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ వైస్ చాన్స్లర్లకు సూచించారు. సోమవారం రాజ్భవన్లో పలు వర్సిటీల వీసీలతో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
హైదరాబాద్ నగరానికి సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉందని, త్వరలో ఆ కల నెరవేరుతుందని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ కళైసెల్వీ అన్నారు.
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ రాష్ట్ర ప్రభుత్వానికి వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తున్నారని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. ప్రపంచం ముందు తెలంగాణ ఆత్మగౌరవాన్ని �