హైదరాబాద్లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు శనివారం హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాలకు ప్రధాని నరేం
ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. యోగా ద్వారా ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చన్నారు. శారీరక, మానసిక, రోగ నిరోధకశక్తిని ప
Governor Tamilisai | తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మృతిపట్ల రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సంతాపం తెలిపారు. సాయుధ పోరాటంలో స్వరాజ్యం సాహసం ఎందరికో
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామివారి నూతనాలయాన్ని మహాద్భుతంగా తీర్చిదిద్దారని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ప్రశంసించారు. రాబోయే రోజుల్లో యాదాద్రి ఆలయం గొప్ప పుణ్యక్షేత్రంగా ఖ్యాతిగడించ బోతుందని తెల�
సహజంగానే గవర్నర్లకు, రాజ్యాంగబద్ధ సంస్థలకు అత్యంత విలువ, గౌరవం ఇచ్చే ముఖ్యమంత్రి కేసీఆర్తో గవర్నర్ తమిళిసైకి ఎకడ తేడా వచ్చిందనే దానిపై చర్చలు మొదలయ్యాయి. రాష్ట్ర గవర్నర్గా వచ్చిన తమిళిసైకి రాష్ట్ర �
Republic Day Greetings | రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ మంగళవారం గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతలు నివాళులర్పిస్తున్నానన్నారు. గణతంత్ర
Governor Tamilisai | నగరంలోని రాజ్భవన్లో సంక్రాంతి సంబురాలు అట్టహాసంగా జరిగాయి. సంక్రాంతి వేడుకల్లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ దంపతులతో పాటు ఆమె కుటుంబ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. గవర్న
సుమారు 1500లకు పైగా వెలిసిన స్టాల్స్ విద్యుత్ ప్రమాదాల నివారణకు ప్రతిస్టాల్కు ఎంసీబీ బోర్డుల ఏర్పాటు ఎగ్జిబిషన్ ప్రాంగణంలో వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు 46 రోజులు కొనసాగనున్న ‘వింటర్ ఫెస్టివల్&
మొదటి డోస్ 100% పూర్తి అభినందనీయం గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ఫిర్యాదులు, సలహాల కోసం రాజ్భవన్ ఎదుట బాక్స్ హైదరాబాద్, జనవరి 1 (నమస్తే తెలంగాణ): కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ప�