హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2022లో ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేరాలని సీఎం కేసీ�
ఖైరతాబాద్ : ‘తెలంగాణ రాష్ట్రంలో వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి కావడం సంతోషకరమైన విషయమని ఈ మహత్తర కార్యక్రమంలో పాలుపంచుకున్న ప్రతి ఒక్కరికి అభినందనలు’ అని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నార�
Telangana | రాష్ట్రంలో మొదటి డోసు వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి కావడంపై గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ హర్షం వ్యక్తం చేశారు. టీకా వేసిన వైద్యారోగ్య శాఖ సిబ్బంది, వ్యాక్సిన్ తీసుకున్న ప్రజలకు గవ�
రవీంద్రభారతి, డిసెంబర్ 22: తెలుగు, తమిళ, కన్నడ ప్రేక్షకులను మెప్పించిన జమునారమణారావు ప్రజానటిగా పేరు ప్రఖ్యాతలు సంపాదించారని.. ఆమె సినిమా, రాజకీయ రంగానికి చేసిన సేవలు గొప్పవని గవర్నర్ తమిళిసై అన్నారు. బు�
సికింద్రాబాద్, డిసెంబర్ 22 : డ్రగ్స్కు యువత దూరంగా ఉండాలని రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. బుధవారం రసూల్పురాలో ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ‘డ్రగ్స్కు నో చెప్పండి’ అనే న�
Governor: ఉన్నత విద్యలో తెలంగాణ రాష్ట్రం పురోగమన దిశగా పయనించడం శుభపరిణామం అని గవర్నర్ తమిళిసై అన్నారు. కొత్త రాష్ట్రమైనప్పటికీ ఉన్నత విద్యలో ఎంతో ముందున్నదని...
హైదరాబాద్, డిసెంబర్ 16(నమస్తే తెలంగాణ): ఆదివాసి, గిరిజన సంక్షేమానికి ఆరోగ్యం, విద్య కీలకమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. ఆదివాసీలలో పౌష్టికాహార లోపాన్ని సరిదిద్ది వారిని అభివృద్ధి చేయడ
భవిష్యత్తులో అన్ని భవనాలకు రోల్ మోడల్ అవుతుంది నూతన భవనం శంకుస్థాపన కార్యక్రమంలో గవర్నర్ హైదరాబాద్, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): పర్యావరణహితంగా నిర్మించబోతున్న తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిసిటీ రెగ్యు�
గతం కంటే ఎక్కువ కేంద్రాల ఏర్పాటు రైతులతో ఇది ఫ్రెండ్లీ ఇంటరాక్షనే : గవర్నర్ నల్లగొండ జిల్లాలో కొనుగోలు కేంద్రాల పరిశీలన కేంద్రం, ఎఫ్సీఐ తీరుపై గవర్నర్కు వినతుల వెల్లువ టీఆర్ఎస్కేవీ, సీపీఎం, సీపీఐ, ర�
గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ రాజ్భవన్లో సాంస్కృతిక ప్రదర్శనలు హైదరాబాద్, నవంబర్ 25 (నమస్తే తెలంగాణ) : భారత్తో శ్రీలంక గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పంచుకొంటున్నదని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్�
హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తేతెలంగాణ): యాసంగి వరి సాగు, ధాన్యం సేకరణపై తెలంగాణ రైతుల సమస్యను కేంద్ర దృష్టికి తీసుకెళ్లి, కేంద్ర వైఖరి స్పష్టం చేయాలని గవర్నర్ తమిళి సై సౌందర్రాజన్ను టీఆర్ఎస్ ప్రజాప్ర�
Birsa Munda | ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు, గిరిజన యోధుడు భగవాన్ బిర్సా ముండా 146వ జయంతిని రాజ్ భవన్ సోమవారం ఘనంగా నిర్వహించారు. రాజ్భవన్లోని చారిత్రక దర్బార్ హాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో