మియాపూర్, అక్టోబర్ 29: నేటి సమాజంలో ఇంటర్నెట్ అభివృద్ధితో ప్రభుత్వ పాలన, కీలకమైన విద్యా, వైద్య రంగాల సేవలు ఎంతగానో విస్తృతమయ్యాయని గవర్నర్ తమిళి సై పేర్కొన్నారు. పేద విద్యార్థుల కోసం రాజ్భవన్ వేదికగ
Governor Tamilisai | దేశంలో వంద కోట్ల టీకాల పంపిణీ పూర్తి సందర్భంగా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ప్రత్యేక సందేశం ఇచ్చారు. అపోహ వీడి అందరూ టీకా వేసుకోవాలని గవర్నర్ కోరారు. ప్రత్యేక సందేశం ఇచ్చి�
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): విద్యతోనే సమానత్వం సాధ్యమని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ అన్నారు. “కొవిడ్ అనంతరం ప్రపంచంలో పాఠశాల విద్య భవిష్యత్తు” అనే అంశంపై సీఐఐ తెలంగాణ, టీఎస్డబ్ల్యూఆ�
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు పబ్లిక్, ప్రైవేట్, ఇతర రంగాలన్నీ పరస్పర సహకార కార్యక్రమాలను చేపట్టాలని గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అభిప్రాయపడ్డారు. శుక్రవారం �
హైదరాబాద్, ఆగస్టు 5 (నమస్తే తెలంగాణ) : భారత్ స్వయం సమృద్ధి సాధించే దిశగా శాస్త్రవేత్తలు ముందుండి నడిపించాలని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పిలుపునిచ్చారు. సీఎస్ఐఆర్- ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమి�
హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ): ముస్లిం సోదరులకు గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగానికి, అమితమైన భక్తికి బక్రీద్ పండుగ ప్రతీకని పే
ప్రపంచవ్యాప్తంగా విచక్షణారహితంగా కొనసాగుతున్న ప్రకృతి విధ్వంసాన్ని నిలువరించకపోతే కరోనా లాంటి మరెన్నో ఉపద్రవాలను చవిచూడాల్సి వస్తుందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. పర్యావరణాన్ని పరి�
ఖైరతాబాద్, జూన్ 4: కొవిడ్ను సమర్థవంతంగా ఎదుర్కొని, మానవ జాతిని కాపాడుకునేందుకు అందరూ కలిసి రావాలని గవర్నర్ తమిళిసై సౌం దరరాజన్ పిలుపునిచ్చారు. విపత్కర పరిస్థితుల్లో స్వచ్ఛంద సంస్థలు అన్నార్తులకు అ�