తెలంగాణకు, ప్రభుత్వానికి, ప్రజలకు అన్ని విషయాల్లో అండగా నిలవాల్సిన రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యువకులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరా
అత్యున్నతమైన గవర్నర్ వ్యవస్థకు కళంకం తీసుకురావొద్దని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్ విజ్ఞప్తి చేశారు.
యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును తక్షణమే ఆమోదించాలని డిమాండ్ చేస్తూ భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం (బీఆర్ఎస్వీ) ప్రత్యక్ష ఆందోళనకు దిగింది.
బిల్లులను పెండింగ్లో పెట్టుకుని గవర్నర్ కూర్చోవటాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన వ్యాజ్యాన్ని అత్యవసరంగా విచారణ చేపట్టాలని తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది.
జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) తీరు అనుమానాలకు తావిస్తున్నది. జాతీయస్థాయిలోనూ మహిళల ఫిర్యాదుల పట్ల వివక్షను చూపుతున్నదనిపిస్తున్నది. జాతీయ మహిళా కమిషన్ తన, మన అనే లెక్కలు వేస్తున్నదా? అంటే.. అవుననే
Governor Tamilisai | గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఫక్తు రాజకీయ నాయకురాలిగా మారిపోయారు. ఇన్నాళ్లూ సీఎం కేసీఆర్పై, రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేసిన ఆమె ఇప్పుడు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని లక్ష్యంగా చేసుకున్నారు
హైదరాబాద్లో చికిత్స పొందుతున్న కాకతీయ మెడికల్ కాలేజీ విద్యార్థిని డాక్టర్ ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని, సూపర్ స్పెషాలిటీ వైద్యులను రప్పించాలని, ఎంత ఖర్చయినా వెనుకాడవద్దని నిమ్స్ వైద్యులను
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం రూపొందించి, ఆమోదించిన యూనివర్సిటీ రిక్రూట్మెంట్ బిల్లును వెంటనే పాస్ చేయాలని గవర్నర్ తమిళసైకి ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మ
తెలంగాణ రాష్ట అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. అన్ని రంగాల్లోనూ అనూహ్య వృద్ధి సాధిస్తున్నదని, అన్ని వర్గాల ప్రజలపై సంక్షేమ వరాలు కురుస్తున్నాయని కొనియ�
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సాదర స్వాగతం పలికారు. శాసనమండలి, శాసనసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి గవర్నర్ శుక్రవారం 12.08 గంటలకు శాసనసభ ప్రాంగ
‘తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న సమ్మిళిత, సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయేలా అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరిస్తూ పురోగమిస్తున్నది’
Governor Tamilisai | గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బీజేపీ నాయకురాలిలా వ్యవహరిస్తున్నారని టీఎస్ రెడ్కో చైర్మన్, బీఆర్ఎస్ సోషల్ మీడియా రాష్ట్ర కన్వీనర్ వై.సతీష్ రెడ్డి ఆరోపించారు.
యూజీసీ నిబంధనల ప్రకారమే యూనివర్సిటీల్లో నియామకాలు చేపడుతామని గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వర్సిటీల్లో నియామకాల కోసం రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన క�
గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం సిద్దిపేట జిల్లా కొమురవెల్లి, ధూళిమిట్ట మండలాల్లో పర్యటిస్తారు. మొదటగా కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకుంటారు. అనంతరం ధూళిమిట్ట మండలంలోని బైరాన్పల్�