పోలింగ్ రోజు ఇచ్చే సెలవును ఓటు హక్కు కోసం వాడుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ (Governor Tamilisai) అన్నారు. సాధారణ పౌరుడిని అసాధారణ శక్తిగా చేసేదే ఓటు హక్కని చెప్పారు.
గవర్నర్ కోటాలో భర్తీ చేయాల్సిన ఎమ్మెల్సీలపై రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తన కోటాలో ఎమ్మెల్సీల భర్తీకి ప్రతిపాదనలు పంపించవద్దని గవర్నర్ తాజాగా రాష్ట్ర ప్రభుత్వా
ప్రపంచ ఎబిలిటీ క్రీడల్లో గెలుపొంది పారా ఒలింపిక్స్కు అర్హత సాధించడం గొప్ప విషయమని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. శుక్రవారం రసూల్పురాలోని ఆదిత్య మెహతా ఫౌండేషన్(ఏఎంఎఫ్), జవహర్ నవోదయ �
శాసనమండలి సభ్యులుగా నియమించాలని మంత్రి మండలి చేసిన సిఫార్సులను గవర్నర్ తిరసరించడానికి వీల్లేదని దాఖలైన పిటిషన్ను హైకోర్టు ఈ నెల 5న విచారణ చేయనున్నది. ఎమ్మెల్సీలుగా డాక్టర్ దాసోజు శ్రవణ్ కుమార్, క�
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 25వ స్నాతకోత్సవాన్ని ఈ నెల 28న నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో డిగ్రీ, పీజీ, పీహెచ్డీకి చెందిన 43 మంది విద్యార్థులు గోల్డ్ మెడల్స్కు ఎంపికయ్యారు.
వందేండ్ల చరిత్ర కలిగిన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ (హెచ్పీఎస్) దేశానికి గర్వకారణమని, ఇక్కడ చదువుకున్న ఎందరో అంతర్జాతీయస్థాయిలో సత్తా చాటుతున్నారని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం హైదరాబాద్కు విచ్చేశారు. సోమవారం రాత్రి 7 గంటలకు రాష్ట్రపతి ప్రత్యేక విమానంలో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్నారు.
Telangana Assembly | గవర్నర్ ప్రసంగానికి శాసనసభ ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై అసెంబ్లీలో వాడివేడిగా చర్చ జరిగింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య వాదప్రతివాదాలతో సభ కొనసాగింది.
KTR | చరిత్ర దాస్తే దాగేది కాదు. ప్రగతిభవన్లో శిలాఫలకంపై కేసీఆర్ పేరుపై మట్టి పూయగానే చరిత్ర మరుగునపడిపోదు. తెలంగాణ తల్లి దాస్య శృంఖలాలు తెంచిన కొడుకు కేసీఆర్. గవర్నర్ ప్రసంగంలో మార్పు మొదలైంది.. నిర్బం
సీపీఎస్ను రద్దు చేస్తామనడం హర్షణీయమని కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పుప్పాల కృష్ణకుమార్, హన్మండ్లభాస్కర్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీపీ�
రాష్ట్ర మూడో శాసనసభ స్పీకర్ను 14న ఎన్నుకోనున్నారు. గవర్నర్ ఆదేశాల మేరకు శాససనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. గురువారం ఉదయం 10.30 గంటలకు స్పీకర్ను సభ ఎన్నుకుంటుంది.
తెలంగాణ మూడో శాసనసభ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభంకానున్నాయి. సభలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా వ్యవహరించనున్నారు.
సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా అత్యధిక విరాళాలు సేకరించినందుకు హైదరాబాద్ సైనిక సంక్షేమాధికారి శ్రీనేశ్కుమార్ నోరికి సాయుధ దళాల పతాక దినోత్సవ నిధి ట్రోపీని రాజ్భవన్లో అందజేస్తున్న గవర్నర్