తమ ఊరిలో ఊర పందులతో ప్రాణాలు పోతున్నాయని, తమ పిల్లలకు వ్యాధులు వస్తున్నాయని, అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదని ఆగ్రహించిన దిలావర్పూర్ గ్రామస్తులు శనివారం ప్రభుత్వ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహి�
గ్రీన్ ఎనర్జీ ప్రోత్సహించాలనే లక్ష్యంతో జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలపై యుద్ధ ప్రాతిపదికన సోలార్ విద్యుత్ ప్యానల్స్ ఏర్పాటు చేయాలని ఉప ముఖ్యమంత్రి ఆర్థిక, ఇంధన శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క �
మహిళలు బాగా చదువుకొని పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో ముందుండాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. శనివారం ఆమె జిల్లా కేంద్రంలోని దుర్గాబాయి మహిళా శివు వికాస కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడ టైలరింగ్�
వ్యవసాయశాఖలో నకిలీ ధ్రువపత్రాల పొంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన ఇద్దరు వ్య క్తులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ మొగిలయ్య అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని టౌన్ పోలీస్స్టేషన్లో ని�
Double Bedroom Houses | కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంజూరైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఇవ్వకుండా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిప్పుతున్నారని అర్హులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంజూరైన ఇండ్ల లిస్టులో తమ పేరు వ�
ఉమ్మడి రాష్ట్రంలోనే అభివృద్ధి చెందుతున్న ఏకైక సహకార విద్యుత్ సంస్థ రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఉంది. వ్యవసాయ రంగానికి, పరిశ్రమలకు, నివాసాలకు అడిగిన వెం టనే విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి వెలుగులు నింపుతు�
దేశంలో ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ (Manmohan Sing) కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు.
గవర్నమెంట్ ఆఫీసుల్లో కొంతమంది ఉద్యోగులు తమ వక్రబుద్ధి చూపిస్తూనే ఉన్నారు. నిరుపేదలు పనికోసం ప్రభుత్వ కార్యాలయం మెట్లెక్కితే చాలు.. పైసల కోసం పట్టుబడుతున్నారు. ఒక్కో పనికి ఒక్కో రేటును ఫిక్స్చేసి మరీ �
R. Krishnaiah | రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లు, ఆర్డీఓ, తహసీల్వార్ కార్యాలయలను(Government offices) ముట్టిడిస్తామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు,మాజీ ఎంపీ ఆర్.కృష్ణయ్
ఏదైనా పని ఉంటేనే ప్రభుత్వ కార్యాలయాలకు ప్రజలు వచ్చి వెళ్తుంటారు. అలాంటిది నిబంధనల పేరిట ప్రజలను ప్రభుత్వ కార్యాలయాల్లోకి రాకుండా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు చర్యలు చేపట్టడంపై విద్�
పదిహేను రోజుల క్రితం ఉప్పొంగిన మున్నేరు ఖమ్మం రూరల్ మండలంలోని అనేక గ్రామాలను ముంచెత్తింది. దీంతో దాని పరీవాహక ప్రజలు కట్టుబట్టలతో ఇళ్లలోంచి బయటికెళ్లారు. అయితే సాధారణ ప్రజల ఇళ్లతోపాటు అనేక ప్రభుత్వ క�
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హమీ మేరకు రూ.2 లక్షల పంట రుణాన్ని మాఫీ చేయాలని పెంచికల్పాడ్కు చెందిన రైతులు డిమాండ్ చేస్తూ శుక్రవారం కుంటాల మండల కేంద్రంలో తహసీల్ కార్యాలయం ఎదుట రోడ్డుపై ధర్నా చేశారు.
మండలంలోని రెంజల్, వీరన్నగుట్ట గ్రామాల్లో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు శుక్రవారం పర్యటించారు. ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల మరమ్మతు పనులను, ఎంపీడీవో కార్యాలయంలో ఏర
ప్రభుత్వ కార్యాలయాల నుంచి అనుమానిత రీతిలో ఈ-మెయిల్ వస్తే అందులోని అధీకృత అధికారి పేరు, విభాగాన్ని ధ్రువీకరించుకోవాలని కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని భారత సైబర్ క్రైమ్ సమన్వయ కేంద్రం (ఐ4సీ) ఆదివారం ఒక పత్�