మండలంలోని రెంజల్, వీరన్నగుట్ట గ్రామాల్లో కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు శుక్రవారం పర్యటించారు. ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాల మరమ్మతు పనులను, ఎంపీడీవో కార్యాలయంలో ఏర
ప్రభుత్వ కార్యాలయాల నుంచి అనుమానిత రీతిలో ఈ-మెయిల్ వస్తే అందులోని అధీకృత అధికారి పేరు, విభాగాన్ని ధ్రువీకరించుకోవాలని కేంద్ర హోం శాఖ ఆధ్వర్యంలోని భారత సైబర్ క్రైమ్ సమన్వయ కేంద్రం (ఐ4సీ) ఆదివారం ఒక పత్�
సర్కారు కార్యాలయాలకు సొంత భవనాలు లేక ఆద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి.కొన్ని చోట్ల శిథిలావస్థకు చేరిన పాఠశాలల్లో..రేకుల షెడ్లలో సరైన సదుపాయాలు లేక సిబ్బంది ఇబ్బందులు పడుతూ విధులు నిర్వహిస్తున్నారు.
సర్కారు బడుల్లో కార్పొరేట్కు దీటుగా మెరుగైన విద్య అందుతున్నదని కుమ్రం భీం ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధో త్రే అన్నారు. శుక్రవారం రెబ్బెన మండలం తక్కలపల్లిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన ప�
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు అట్టహాసంగా జరిగాయి. ఆదివారం ఉమ్మడి పాలమూరు జిల్లాలో వేడుకలు అంబరాన్నంటాయి. ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలకు సర్వం సిద్ధమైంది. జిల్లా కేంద్రంలోని అమరువీరుల స్తూపంతోపాటు కలెక్టరేట్, ప్రభుత్వ కార్యాలయాలు విద్యుద్దీపాల వెలుగులతో కళకళలాడుతున్నాయి.
ప్రజల నుంచి ముక్కుపిండి పన్నులు వసూలు చేసే అధికారులు, ప్రభుత్వ కార్యాలయాల నుంచి బల్దియాలకు వచ్చే ఆస్తి పన్ను బకాయిలపై మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఏండ్లకేండ్లు కోట్లలో పేరుకుపోతున్నా, సేకర�
మండలంలోని సం కాపురం గ్రామంలో తాగు నీటి బోరుమోటర్ పాడవ్వడంతో తాగునీటి కొరత ఏర్పడింది. దీంతో నాలు గు రోజులుగా గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సర్పంచుల పదవీకాలం ముగియడంతో బోరు మరమ్మతును అధికారు�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 75వ గణతంత్ర వేడుకలు శుక్రవారం అంబరాన్నంటాయి. గ్రామా లు, పట్టణాల్లో మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. ప్రభుత్వ కార్యాలయాలు, సంఘాల ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీత
Pran Pratistha | అయోధ్య రామాలయం (Ram Mandir)లో ప్రాణ ప్రతిష్ఠ (Pran Pratistha)కు ముహూర్తం దగ్గర పడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. విగ్రహ ప్రతిష్ట జరిగే సోమవారం రోజున దేశంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు (govern
సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి మెరుగైన విద్యనందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, నిరుపేద విద్యార్థుల కడుపు నింపేందుకు మరో పథకాన్ని తీసుకొస్తున్నది. ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్ పాఠశాలలతో పాటు మదర్సాల్
డివిజన్, నియోజకవర్గ కేంద్రాల్లో నిర్మించే సమీకృత ప్రభుత్వ కార్యాలయాల భవన సముదాయ (ఐవోసీ) పనులు చేర్యాలలో కొనసాగుతున్నాయి.పాత నియోజకవర్గ కేంద్రమైన చేర్యాలకు పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు జనగామ ఎమ్మెల్య�
గజ్వేల్లో ఒకే చోట అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఉండే విధంగా సీఎం కేసీఆర్ చొరవతో సమీకృత కార్యాలయ భవనం అందుబాటులోకి వచ్చింది. హౌసింగ్బోర్డు కాలనీలో ఆరు ఎకరాల విస్తీర్ణంలో రూ.42.50కోట్లతో రెండస్తుల భవనం నిర్
రాష్ట్రంలో నిర్మాణరంగంలో రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలు టాప్లో ఉన్నాయి. పేద, మధ్య తరగతి, ఉన్నత తరగతివారు నిర్మించుకునే అన్ని రకాల ఇండ్ల నిర్మాణాల్లో ఈ రెండు జిల్లాలే ముందువరుసలో నిలిచాయి. మూడేండ్లుగా ఈ �
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీల్లో అధికంగా మొక్కలు నాటి పచ్చదనం పరిఢవిల్లేలా అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రజల భాగస్వామ్యంతో ముందుకు �