Government Schools | పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు సర్కారు బడుల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందజేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని భా�
కొన్ని నెలలుగా ఆర్థిక సంక్షోభంతో విలవిల్లాడుతున్న శ్రీలంకలో ఇంధన నిల్వలు వేగంగా అడుగంటుతున్నాయి. ఈ క్రమంలోనే ఆ దేశ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే సోమవారం నుంచి ప్రభుత్వ ఆఫీసులు, స్కూళ్లు, కాలేజ
పటాన్చెరు, మే 9 : సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గ కేంద్రంలో ఒకే చోట అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. సోమవారం పట
మహబూబాబాద్ కలెక్టర్కు భూపత్రాల అందజేత పెద్దవంగర, డిసెంబర్ 6: మహబూబాబాద్ జిల్లా పెద్దవంగరలో ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణానికి పలువురు 1.20 ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చారు. సోమవారం తాసిల్దార్ సరితరాణితో �
కేంద్రానికి రైతు నేత టికాయిత్ హెచ్చరికన్యూఢిల్లీ, అక్టోబర్ 31: ఢిల్లీ సరిహద్దుల్లో ఉద్యమం చేస్తున్న రైతులను బలవంతంగా తరలించాలని ప్రయత్నిస్తే ఎదురయ్యే తీవ్ర పరిణామాలకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉండాల
భూ సమస్యల పరిష్కారం | జిల్లాలోని అర్జీదారులు తమ భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగొద్దని కలెక్టర్ హనుమంతరావు మరోసారి స్పష్టం చేశారు.
డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ప్రభుత్వ కార్యాలయాల్లో కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ నెల 28 వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలను మూసివేస్తున్నట్లు వె
జూన్ నుంచి ప్రాధాన్య క్రమంలో కనెక్టివిటీ రైతు వేదికలకు నెట్ సదుపాయం.. మున్సిపాల్టీలకూ విస్తరించాలి టీ-ఫైబర్ బోర్డు సమావేశంలో ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఆగస్టు నాటికి అన్ని గ్రామాలకు కనెక్షన్ ఇచ్�