అధికారుల ప్రణాళికా లోపం.. ప్రభుత్వ పెద్దల నిర్లక్ష్యం భద్రకాళీ చెరువుకు శాపంగా మారింది. సుందరీకరణ పేరిట నీళ్లు ఖాళీ చేసి నాలుగు నెలలైంది. పూడికతీతకు మూడుసార్లు టెండర్లు పిలిచినా కాంట్రాక్టర్ల నుంచి స్ప�
పల్లెల్లో పచ్చదనం మాయమైపోయింది. నర్సరీల నిర్వహణపై ప్రభుత్వ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తున్నది. ఈజీఎస్ ఆధ్వర్యంలో పలు గ్రామ పంచాయతీల్లో చేపట్టిన నర్సరీల్లో మొక్కలు ఎండిపోయి దర్శనమిస్తున్నాయి. వచ్చ
తలాపున రిజర్వాయర్ ఉన్నప్పటికీ నీళ్లు లేక పంట పొలాలు ఎండిపోతున్నాయి. ఎండిన పంటలు పశువుల పాలవుతుండడంతో రైతులు విలపిస్తున్నారు. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని లద్నూర్ రిజర్వాయర్లోకి ఈ ఏడాది నీళ్ల�
ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ పంటలకు నీరు అందించకపోవడంతోనే ఎండుతున్నాయని మాజీ ఎంపీపీ శ్రీదేవీచందర్రావు, ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ లకవరసు ప్రభాకర్ వర్మ, సీనియర్ నాయకుడు, మాజీ సర్పంచ్ల ఫోరం అధ్
బీసీ రిజర్వేషన్ల ఖరారు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కులగణన సర్వే చేపట్టిన విషయం విదితమే. అయితే సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్లు, కంప్యూటర్ డాటా ఎంట్రీ ఆపరేటర్లకు ఇవ్వాల్సిన పారితోషికం ఇవ్వకుండా కాంగ్ర
ప్రజాకవి గోరటి వెంకన్న పాడినట్లుగా.. కాంగ్రెస్ పాలనలో పల్లెలు మరోసారి కన్నీరు పెడుతున్నట్లుగా కన్పిస్తున్నాయి. పల్లె ప్రకృతి వనాల విషయంలో ఈ విషయం స్పష్టంగా ప్రస్ఫుటిస్తోంది. నగరాలు, పట్టణాల మాదిరిగాన�
ప్రభుత్వ నిర్లక్ష్యంతో కొండపాక మండలంలో యాసంగి పంటలు ఎండిపోతున్నయని, ప్రభుత్వం వెంటనే తపాస్పల్లి రిజర్వాయర్కు గోదావరి జలాలను పంపింగ్ చేసి సాగునీరు అందించాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్
వేసవికి ముందే ఎండలు మండతుండడంతో తాగు, సాగు నీటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కొన్నిప్రాంతాల్లో భూగర్భ జలాలు పడిపోయే అవకాశం ఉండడంతో యాసంగి పంటలు ఎండిపోయే అవకాశం ఉన్నది.
గురుకుల విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం ఆడుకుంటున్నదని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మండిపడ్డారు. కులకచర్ల మండల కేంద్రంలోని గిరిజ న హాస్టల్ల�
నారాయణపేట జిల్లా మక్తల్ మండలం భూత్పూర్ నిర్వాసితుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్నది. రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వ హయాంలో 1.313 టీఎంసీ సామర్థ్యంతో 46,800 ఎకరాల ఆయకట్టుక
బడ్జెట్లో తెలంగాణ కు నిధుల కేటాయింపుపై కేంద్రం నిర్లక్ష్యం చేసిందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆక్షేపించారు. కొన్ని వస్తువుల కస్టమ్స్ సుంకాలను తగ్గించినప్పటికీ, సెస్న
తెలంగాణ రెండో అతిపెద్ద జాతర.. రెండేండ్లకోసారి జరిగే దురాజ్పల్లి లింగమంతుల జాతరపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. నిండా రెండు వారాల గడువే ఉండగా.. అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పనకు ఇప్పటికీ నయా పైసా విది�
సాగునీటి కోసం అన్నదాతలు రోడ్డెక్కారు. కాంగ్రెస్ సర్కారులో సాగునీటి కోసం రైతులు కన్నీళ్లు పెడుతున్నారు. తలాపునా మల్లన్నసాగర్ ఉన్నప్పటికీ సాగునీరు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం�