2 లక్షలోపు రుణాలు మాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా చేపట్టారు. తెలంగాణ ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండారు రవికుమార్ మాట్ల�
కేసీఆర్ పాలనలో ఎనిమిదేళ్ల పాటు పుష్కలమైన నీటితో కళకళలాడిన నారాయణపూర్ రిజర్వాయర్.. ఈసారి వెలవెలబోతున్నది. నీటిమట్టం తగ్గిపోవడంతో ఆయకట్టులో యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం కనిపిస్తున్నది. ఎల�
Medchal | నిధుల లేమితో శివారు మున్సిపాలిటీలు వసతుల కల్పనకు నోచుకోవడం లేదు. ప్రజలకు సౌకర్యాలను కల్పించడంలో మున్సిపాలిటీలకు ప్రభుత్వం నిధులు మంజూరీలో నిర్లక్ష్యం వహిస్తున్నది. దీంతో మున్సిపాలిటీల పరిధిలో అన�
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణ ప్రజలతో పాటు చుట్టుపక్కల గ్రామాలు, మండలాల ప్రజలకు అందుబాటులో ఉండేలా నిర్మించ తలపెట్టిన వెజ్-నాన్వెజ్ మార్కెట్ భవన నిర్మాణానికి మోక్షం లభించడం లేదు.
పేదల ఆకలిని తీర్చే రేషన్ బియ్యాన్ని కొందరు అధికారులు సహాయంతో పక్కదారి పట్టిస్తున్నా రు. కొందరు రేషన్ డీలర్లు, మిల్లర్లకు కాసులు కురిపిస్తున్నది. కరోనా నాటి నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు ఉచి
రాష్ట్రంలో ఆడపిల్లలపై వేధింపులు పెరుగుతున్నాయని, ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడం సరికాదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల వ�
జిల్లాలో యాసంగి సాగు పనులు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే 60 శాతం విస్తీర్ణంలో సాగు పూర్తయ్యింది. అధిక శాతం మంది రైతులు వరి వైపు మొగ్గు చూపుతున్నారు. వ్యయసాయ పనుల ఇతర రాష్ర్టాల కూలీలు ఉపాధి పొందుతున్నారు.
త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా దేవాదాయ భూముల పరిశీలనకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజల్లో ఉన్న 1350 ఎకరాల దేవాదాయ భూములను పరిశీలించ�
తెలంగాణలో జిల్లాకొక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం దేశంలోనే అత్యున్నత సేవలు అందించేలా వరంగల్లో హెల్త్ సిటీ నిర్మించేందుకు ప్రణాళికలు రచించింది. ఢిల్లీలోని ఎయిమ్స్ తరహాలో సక�
ప్రజలు అష్టకష్టాలు పడ్డా పర్వాలేదు గానీ.. గత కేసీఆర్ సర్కారుకు మాత్రం క్రెడిట్ దక్కకూడదన్న ధోరణిలో పాలన సాగిస్తోంది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం. ప్రజోపయోగ పనులపై కేసీఆర్ జాడ కూడా ఉండకూడదన్న అక్కస�
ప్రభుత్వ నిర్లక్ష్యం రైతన్నకు శాపంగా మారింది. కొనుగోళ్లలో నిర్లక్ష్యం అపార నష్టాన్ని తెచ్చిపెట్టింది. శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రధానంగా పెద్దపల్లి జిల్లాలో పడిన అకాల వర్షం రైతన్నను నిండా ము�
గురుకుల పాఠశాల గేట్లు మూసుకుని ఇంకా ఎంత మంది విద్యార్థులను పొట్టన పెట్టుకోవాలని ప్లాన్ వేశారో చెప్పాలని బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బాసు హనుమంతు నాయుడు ప్రభుత్వంపై మండిపడ్డారు.
రాష్ట్ర వ్యాప్తంగా మధ్యాహ్న భోజనంతో విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారని, విద్యార్థుల పాలిట మధ్యాహ్న భోజనం శాపంగా మారిందని టీఎస్ఎస్వో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనివాస్ అన్నారు. ఆదివారం అత్
కార్పొరేటర్లు ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండాలని, ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరిని ఎండగడతూ..ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటాలు చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపునిచ్చారు.
ప్రభుత్వ అలసత్వం కారణంగా గురుకుల పాఠశాలలు సమస్యల వలయంలో చికుకుంటున్నాయి. జూన్ నుంచి పాఠశాలల నిర్వహణకు బడ్జెట్ విడుదల చేయకపోవడంతో గురుకులాల్లో కనీస సౌకర్యాల కల్పనకు ఇబ్బందిగా మారింది. ఇందుకు నిదర్శన�