కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను పూర్తిగా విస్మరించిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలు కార్యక్రమాలకు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే గుల్జార్ హౌస్ లో ఏసీ షార్ట్ సర్క్యూట్ కారణంగా 17 మంది చనిపోవడం ఆందోళన కలిగిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎండీ అబ్బాస్�
ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో రైతులు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారని అందోలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ మండిపడ్డారు. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలంలోని చక్రియాల�
ఆరు కిలోమీటర్లు.. ఏడేండ్లు.. ఇది ఒక్క ఫ్లై ఓవర్ నిర్మాణ పనులపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యపు వైఖరి.. వరంగల్ జాతీయ రహదారిపై ఉప్పల్లో ట్రాఫిక్ సమస్యకు చెక్ పెట్టేందుకు 2018లో ఉప్పల్ రింగు రోడ్డు- నారపల్ల�
ఇంటింటికీ శుద్ధ జలాలు అందించాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని ప్రారంభించింది. ఇప్పటికీ గ్రామాలకు భగీరథ నీళ్లు సరఫరా చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడంతో మిషన�
కొల్లాపూర్ మామిడికి దేశ, విదేశాల్లోనూ ఎంతో ప్రత్యేకతను కలిగి ఉన్నది. పండ్లల్లో రారాజు అయిన మామిడి ఈ ఏడాది చిన్నబోయింది. వాతావరణంలో వచ్చిన మార్పులకు తోడు ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పాలిటశాపంగా మారింది.
హైదరాబాద్లోని ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి నల్లవాగు గురుకుల పాఠశాల విద్యార్థి దార నిఖిల్ కుమార్(14) మృతిచెందడంతో ఉద్రిక్తత పరిస్థితులు చోటుచేసుకున్నాయి. గురుకుల పాఠశాల ప్రి
ఈ యాసంగి సీజన్లో అనేక కష్టనష్టాలకు ఓర్చి సన్న రకం వరి సాగు చేసిన రైతులు ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నష్టపోతున్నారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలోని నాగార్జునసాగర్ ఆయకట్టు కింద 3.30లక్షల ఎకరాల్లో రైతు�
‘సమగ్ర పంటల బీమా పథకాన్ని పునరుద్ధరిస్తాం. పంటలు నష్టపోయిన రైతులను ఆదుకుంటాం. పంటల బీమా పథకానికి రైతులు చెల్లించాల్సిన ప్రీమియం కూడా మేమే చెల్లిస్తాం’ అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హ�
ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే రైతుల పంట పొలాలకు నీరందక ఎండిపోతున్నాయని, సాగు భూములు నెర్రెలు వారుతున్నాయని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు ఆవేదన వ్యక్తం చేశారు. తొండల గోపవరం రెవెన్యూ పరిధిలోని సాయిపుర
Ravi Shankar | పొలాలకు నీళ్లు లేక మరోవైపు కరెంట్ సమస్యతో పంటలు ఎందుతున్నాయని రైతులు ఆందోళన చెందుతుంటే సీఎం రేవంత్ రెడ్డికి రైతుల గోస తెలుస్తలేదా అని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు.
మానకొండూర్ నియోజకవర్గంలో పంటలు ఎండుతుంటే స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పట్టించుకోవడం లేదని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. బెజ్జంకి మండలంలోని గుండారం శివారులో రైతులు గైండ్ల న