గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణకు ఉచితంగా పంపిణీ చేస్తున్న హ్యూమన్ పాపిలోమా వైరస్(హెచ్పీవీ) టీకాపై ప్రచారం కల్పించడంలో సర్కారు పట్టనట్లు వ్యవహరిస్తున్నది. సరైన ప్రచారం లేకపోవడంతో కొంతకాలంగా గ్రామీణ �
కాంట్రాక్టర్ల పెం డింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) వైస్ ప్రెసిడెంట్ వేము ల సత్యమూర్తి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం హనుమకొండ ప్రెస్క్ల�
అసంపూర్తి రోడ్లతో ప్రజలు, ప్రయాణికులు నరకం అనుభవిస్తున్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో డబుల్ రోడ్డు విస్తరణ పనుల మధ్యలోనే నిలిచిపోయాయి. సిద్దిపేట జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లాల ప్రజలను కలిపే ప్రధాన రహద
నగరవాసులకు ఆహ్లాదం అందించడానికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన మినీ ట్యాంక్బండ్ (బొడ్డెమ్మ చెరువు) నెల రోజులుగా మూతపడి ఉన్నదని, దీనిపై ప్రజలు, వాకర్స్, యువత, స్థానికులు తీవ�
కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రభుత్వం జాప్యం చేయడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా టేక్మాల్ రహదారిపై వరి ధాన్యం బస్తా రోడ్డుపై వేసి తగలబెట్టారు. అనంతరం బైఠాయించి ప్రభు�
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మక్క, వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదని సిద్దిపేట జిల్లా తొగుట మండలం రాంపూర్ వద్ద సోమవారం రైతులు ధర్నా చేపట్టారు. రైతుల ధర్నాకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడ�
ప్రభుత్వం తడిసిన ధాన్యం కొనకుంటే ఊరుకోబోమని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి హెచ్చరించారు. మెదక్ జిల్లా వెల్దుర్తిలోని కుకునూర్ చౌరస్తాలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం ధర్నా
MLA Sunitha Laxma Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ చూపిస్తుందని, ప్రభుత్వ నిర్లక్ష్యమే ధాన్యం కొనుగోళ్ల జాప్యానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మండిపడ్డారు.
కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. పంట వేసింది మొదలు.. చేతికొచ్చిన దిగుబడి అమ్ముకునే వరకూ అరిగోస పడాల్సిన దుస్థితి దాపురించింది. సర్కారు మాటలు నమ్మి పంట మార్పిడి చేసి వాణిజ్య పంటలు వేసి�
బస్తీ దవాఖానల్లో వైద్యుల పోస్టులను భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్, మల్కాజిగిరి, ఉప్పల్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో 112 బస్తీ
ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతన్న అమ్ముకుందామంటే ప్రభుత్వ నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా అన్నదాత అధోగతి పాలవుతున్నాడు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి మక్కలు కాంటా వేసి రోజులు గడుస్తున్నా లార�
మొక్కజొన్న రైతులను కష్టాలు వీడటం లేదు. యాసంగిలో పండించిన మొక్కజొన్న కొనుగోలు సర్కారు ఆలస్యంగా చేపట్టి కొనుగోలు చేసి నెల రోజులు కావస్తున్నా తరలింపులో జాప్యం ఏర్పడుతుంది. దీంతో రైతులను వరుస కష్టాలు వెంట�
నెల రోజులుగా ధాన్యం కొనుగోళ్లు చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యం వహించడంపై అన్నదాతలు ఆగ్రహించారు. కొనుగోళ్ల గురించి ఏమాత్రం పట్టించుకోకపోవడంతో విసుగు చెందిన రైతులు మూకుమ్మడిగా ఆందోళనకు దిగి, ధాన్యం �
ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే కొనుగోళ్లలో తీవ్ర జాప్యం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే దివాకర్రావు పేర్కొన్నారు. శుక్రవారం హాజీపూర్ మండలం సబ్బపెల్లి, హాజీపూర్, టీకన్నపల్లె గ్రామాల్లోని వరి ధాన్యం, మొక్కల క
రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కొనుగోలు చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. రైతులకు బీఆర్ఎస్ నాయకులు, కార్