రాష్ట్రంలోని గురుకులాల్లో చదువుతున్న విద్యా కుసుమాలకు పౌష్టికాహాం అందడం దేవుడెరుగు, ఇస్తున్న ఆహారం సైతం కలుషితం అవుతూ విద్యార్థులు అస్వస్థత బారిన పడుతున్న సంఘటనలు దాదాపు ప్రతిరోజు వెలుగుచూస్తున్నాయ�
మండలంలోని యన్మన్గండ్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఏడో తరగతి విద్యార్థిని సాత్విక సోమవారం తీవ్ర అస్వస్థతకు గురైంది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన ఉపాధ్యాయులు వారి కారులో నవాబ్పేట ప్రభుత్వ దవాఖానకు తరలించి, �
కాంగ్రెస్ పాలనలో నిధులు రాక గ్రామాలు, మున్సిపాలిటీలు అభివృద్ధికి నోచుకోలేకపోతున్నాయని, గత రెండేండ్లలో ఎమ్మెల్యేలకు నయా పైసా నిధులు మంజూరు కాలేదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆవేదన వ్యక్�
ప్రభుత్వ నిర్లక్ష్యం, సొసైటీ ఉన్నతాధికారుల అసంబద్ధ నిర్ణయాలతో ఆఖరికి నీట్, జేఈఈ తదితర పోటీ పరీక్షలకు శిక్షణను అందించే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) కాలేజీల్లోనే ఈ ఏడాది సీట్లు పూర్తిగా నిండని దుస్థి
అదును దాటుతున్నా ఎవుసం ముందుకు సాగడం లేదు. ఏటా ఈ సమయానికి సంబురంగా సాగే వ్యవసాయ పనులు ఈసారి మాత్రం వరుణుడి జాడ లేక, జల వనరులకు సాగునీరందక సీజన్ మొదట్లోనే రైతులను ఆగం చేస్తున్నది.
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజల దృష్టి మరల్చడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం 42 శాతం బీసీ రిజర్వేషన్ల పేరిట ఆర్డినెన్స్ తెచ్చి, సరికొత్త డ్రామాకు తెరతీసిందని నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మె�
42 శాతం బీసీ రిజర్వేషన్ల అమలుపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన తగిన గుణపాఠం చెప్పాలని వివిధ బీసీ సంఘాల నేతలు ప్రజలకు పిలుపునిచ్�
జిల్లాలోని పంచాయతీ కార్యదర్శుల పని కత్తి మీద సాముల మారింది. పంచాయతీల్లో వివిధ పనుల నిర్వహణకు నిధులు ఇవ్వని సర్కార్.. నిర్లక్ష్యం పేరుతో కార్యదర్శులపై సస్పెన్షన్ వేటు వేస్తున్నది. మరోవైపు తమను పర్మినె�
గ్రామీణ వైద్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. రోగులకు మౌలిక సౌకర్యాలు కల్పించడంలో విఫలమవుతున్నది. సొంత భవనాలు ఉన్నా పాఠశాలల్లో వైద్య సేవలు అందిస్తుండడం గమనార్హం. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామీణ ప�
ఖమ్మం జిల్లాలో విద్యార్థి, ఉపాధ్యాయుల నిష్పత్తితో పోల్చితే ఉపాధ్యాయుల సంఖ్య అవసరానికి మించి ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నప్పటికీ పలు పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఉపాధ్యాయుల సర్దుబా
పారిశుద్ధ్య కార్మికులపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్నది. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో కీలకంగా వ్యవహరించే కార్మికుల శ్రమను దోచుకుంటున్నది. నిజా మాబాద్ నగరంలో చెత్త సేకరించే కార్మికులకు మా