నగరం నడిబొడ్డున బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని జలమండలి రిజర్వాయర్ పక్కనున్న 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడటంలో 10 నెలలుగా వివిధ ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది
బంజారాహిల్స్ రోడ్ నం.10 లోని జలమండలి పక్కనున్న ఐదెకరాల ప్రభుత్వ స్థలంలో పలుమార్లు ఆక్రమణలకు ప్రయత్నాలు జరుగుతున్న వ్యవహారంపై బుధవారం హైడ్రా అధికారులు పరిశీలన చేపట్టారు. సుమారు రూ.400 కోట్ల విలువైన ప్రభు
దసరా సందర్భంగా వరుస సెలవులు రావడంతో నగరం నడిబొడ్డున బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని జలమండలి రిజర్వాయర్ పక్కనున్న 5 ఎకరాల స్థలంపై మరోసారి ప్రైవేటు వ్యక్తులు కన్నేశారు. రాత్రికి రాత్రే స్థలం బయట ప్రభుత్వ హె
కొందరు బడా భూస్వాములు, పారిశ్రామికవేత్తలు, జంపింగ్ ఎమ్మెల్యే కలసి గాజుల రామారంలోని సర్వేనెంబరు 307లో ఉన్న ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో పట్టాగా నమ్మిస్తూ వేల కోట్ల విలువైన భూముల్ని కబ్జా చేశారని కూక�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్లోని రూ.వేల కోట్ల విలువైన భూములను కాజేసేందుకు ప్రైవేట్ వ్యక్తులు చేసిన ప్రయత్నాలు వీగిపోయాయి. సర్వే నంబర్ 50లోని ఆ 57.09 ఎకరాలు ప్రభుత్వ భూములేనని హైకోర్�
ములుగు మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి, మాధవరావుపల్లి శివారులోని ప్రభుత్వ భూముల్లో మట్టి వ్యాపారులు దర్జాగా మట్టిని తోడుతున్నారు. జిల్లా కేంద్రంతోపాటు శివారు ప్రాంతాల్లోని భవన నిర్మాణాలు, కొత్తగా
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు దగ్గరపడుతున్నా భూ క్రబద్ధ్దీకరణపై ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ భూములలో ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం గడుపు�
పీర్జాదిగూడలో ప్రభుత్వ భూములు కబ్జాలకు గురవుతున్నా.. అధికారులు పట్టించుకోవడం లేదు. కానీ పేదలపై మాత్రం ప్రతాపం చూపిస్తున్నారు. కొందరు అధికార పార్టీ లీడర్లు చెప్పినట్లు వింటున్నారు. వీకర్ సెక్షన్ కాలన�
వేల కోట్ల విలువ చేసే హెచ్ఎండీఏ భూములకు రక్షణ కల్పించేలా డిజిటల్ హద్దుల నిర్ధారణ ప్రక్రియ పడకేసింది. ప్రభుత్వ భూముల కబ్జా ప్రయత్నాలను నియంత్రించేలా జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ మ్యాపింగ్ చేయాలని భా�
ప్రభుత్వ భూములు ఖాళీ చేయాలంటూ రాత్రి వేళల్లో రెవెన్యూ అధికారులు బాధితులపై మారణాయుధాలతో బెదిరిస్తున్నారు.. ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వాళ్లను ఖాళీ చేయించాలంటే పగటి వేళల్లో పోలీసు బందోబస్తుతో వెళ్లాల్�
మేడ్చల్-మల్కాజిగిరిలో జిల్లాలోని ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాల వివరాలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. కలెక్టరేట్లో నిర్వహించే ప్రజావాణిలో పెద్ద సంఖ్యలో ఆక్రమణలపై ఫిర్యాదులు అందడంతో ఉన్నతాధిక�
ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా భూములు కేటాయించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి మేడ్చల్ జిల్లా కలెక్టర్ మను చౌదరికి బుధవారం మల్కాజిగిరి నియోజ
ఓ వైపు ఎడాపెడా భూసేకరణ, మరోవైపు ఇష్టారాజ్యంగా భూముల విక్రయం... ఇదీ రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ పనితీరు. అధికారం కోసం ఇష్టానుసారంగా హామీలు గుప్పించిన ప్రభుత్వ పెద్దలు.. ఇప్పుడు వాటిని నెరవేర్చేందుకు �
MLA Marri Rajasekhar Reddy | ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగపడే విధంగా భూములు కేటాయించాలని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి కోరారు.