ప్రభుత్వ స్థలాల్లో కొన్నేళ్ల క్రితం ఇండ్లు నిర్మించుకున్న పేదలకు పట్టాలు ఇచ్చి హక్కులు కల్పించడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు కట్టుకొని శాశ్వత నివాసం ఏర్పరుచుకున్న పేదలకు పూర్తిస్థాయిలో యాజమాన్య హక్కులు కల్పించే ఉద్దేశంతో జారీ చేసిన జీవో నంబర్ 58 , 59 కింద కటాఫ్ డేట్ పెంచుతూ ప్రభుత్వం అవకాశం ఇవ్వడంతో
జీవో 59 క్రమబద్ధీకరణ చలానా చార్జీలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. దరఖాస్తు చేసిన తేదీ నాటికి మార్కెట్ విలువ ఆధారంగా చలానా చెల్లించాలని రెవెన్యూ శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
జీవో 58, 59 ద్వారా క్రమబద్ధీకరించిన ప్రభుత్వ భూములకు సంబంధించి పట్టాలను మంబోజిపల్లి గ్రామానికి చెందిన 50 మంది లబ్ధిదారులకు మంత్రి హరీశ్రావు ఆదివారం పంపిణీ చేశారు.
పోడు భూములకు యాజమాన్య పట్టాలను అందించేందుకుగానూ జిల్లాస్థాయి కమిటీలో ఆమోదం పొందిన వాటికి పాస్ పుస్తకాల తయారీ చేపట్టాలని అధికారులను రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశించారు.
గ్రామాల్లో ప్రజా అవసరాల కోసం ప్రభుత్వ భూములను రక్షించాలని ప్రజాప్రతినిధులు అధికారులను కోరారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ అన్నమనేని అప్పారావు అధ్యక్షతన గురువారం మండల సర్వసభ్య సమావేశం జరిగింది.
గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న మూడు జిల్లాల్లో ప్రభుత్వ భూముల విక్రయానికి మంచి డిమాండ్ ఉన్నది. రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో మొత్తం 38 ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములను �
శంషాబాద్ రూరల్ : ప్రభుత్వ భూముల్లో ఎర్రమట్టిని తవ్వి అమ్ముకుంటు సోమ్ముచేసుకుంటున్న సంఘటన మండలంలోని పెద్దషాపూర్తండా పంచాయతీ పరిధిలోని సర్వే నంబర్ 220లో జరుగుతోంది. ఆదే గ్రామానికి చెందిన కొందరు ఎర్�
కొండాపూర్ : శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని శేరిలింగంపల్లి మండలం చందానగర్ సర్వే నెంబర్ 65,66లోని 2.27 గుంటల ప్రభుత్వ భూమి బహిరంగ వేలానికి అధికారులు సిద్ధం చేస్తున్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా అడి
మణికొండ : ప్రభుత్వ భూమిలోకి ప్రవేశించి నిర్మించిన ప్రహారీగోడలను బుధవారం రెవెన్యూశాఖ అధికారులు కూల్చివేశారు. గండిపేట మండల రెవెన్యూ పరిధిలోని వట్టినాగులపల్లి ప్రభుత్వ భూమి సర్వేనెంబరు 132లో గత కొన్నిరోజ�
అమీర్పేట్ : నిరుపేదల ప్రయోజనాల కోసం అవసరమైతే ప్రభుత్వ స్థలాలను వినియోగించేందుకు వీలుగా తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సూచించారు. బుధ
బంజారాహిల్స్: వరుసగా సెలవులు రావడంతో జూబ్లీహిల్స్ డివిజన్ పరిధిలోని పద్మాలయ అంబేద్కర్నగర్ బస్తీలోని ప్రభుత్వ స్థలంలో వెలిసిన గుడిసెలను రెవెన్యూ సిబ్బంది సోమవారం కూల్చేశారు. షేక్పేట మండల పరిధ
22.05 ఎకరాలు తిరిగి స్వాధీనం ఆ జాగాల విలువ రూ.120 కోట్లు స్థలాల్లో దేవాదాయశాఖ బోర్డు మేడ్చల్, డిసెంబర్ 2 (నమస్తే తెలంగాణ): ఆక్రమణలకు గురైన దేవాదాయ భూములను రాష్ట్రప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకొంటున్నది. దేవా