సంక్రాంతి సెలవుల నేపథ్యంలో అక్రమార్కులు యథేచ్ఛగా ప్రభుత్వ భూ ములు కబ్జా చేస్తున్నారు. జగద్గిరిగుట్ట కొండపైన గల రింగుబస్తీ, రాజీవ్గృహకల్ప సమీపంలో రాత్రికిరాత్రే కొంతమంది ప్రభుత్వస్థలం కబ్జా చేసి నిర�
ఖాజాగూడ ప్రభుత్వ భూముల్లో ఓ రియల్ సంస్థ నిర్మాణాల విషయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో రాజీపడే ప్రసక్తేలేదని, ఎంతవరకైనా పోరాడుతానని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సంచలన వ్యాఖ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు గడిచినా భూ క్రమబద్ధీకరణకు మోక్షం లభించడం లేదు. ప్రభుత్వ భూముల్లో ఏళ్లుగా నివాసం ఉన్న వారికి నిబంధనల మేరకు భూ క్రమబద్ధీకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దరఖాస్తుల�
kandiseekulu | రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలో విలువైన కాందిశీకుల భూములపై అధికార యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తున్నది. కొందరు వ్యక్తులు ఈ భూములు తమవేనంటారు.. ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థ అర్ధరాత్రి ఏకంగ
గ్రేటర్ శివారు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూములు కాలుష్యకాసారాలుగా మారుతున్నాయి. ఎక్కడ ఖాళీ ప్రదేశం కనిపించినా చెత్త, బురద, మురుగు నీరుతో నింపేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో రోజుల తరబడిగా ఖా�
కంటోన్మెంట్ బోర్డు అధికారులు, పాలకులు కుమ్మక్కై కోట్లాది రూపాయల విలువైన స్థలాలలను చారిటబుల్ ట్రస్ట్ సంస్థలకు ధారదత్తం చేయడంపై సీబీఐకి ఫిర్యాదు చేయనున్నట్లు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జ
కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఐడీపీల్ సంస్థ భూములు, ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చ
ప్రభుత్వ భూములకు సర్కారు ధర్మకర్త మాత్రమే. ఈ భూములను కంటికి రెప్పలా కాపాడాలి. ప్రజాప్రయోజనానికే వినియోగించాలి. వాటిని తెగనమ్ముకొని సొమ్ము చేసుకునే రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాకూడదు ప్రభుత్వం.
హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లో కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ, పార్కు స్థలాలు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. కొంతమంది రియల్ కేటుగాళ్లు పార్కులు, ప్రభుత్వ స్థలాలను టార్గెట్ చేసుకుని వాటికి నకి�
జిల్లాలోని ప్రభుత్వ భూములను గుర్తించి వాటిపై ఎలాంటి లావాదేవీలు జరుగకుండా నిషేధిత జాబితాలో చేర్చాలన్న రెవెన్యూ అధికారుల ప్రయత్నానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి.
ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలకు ఇంటి నెంబర్ల కేటాంపులపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 16 శివారు మున్సిపాలిటీలలోని ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలకు ఇంటి న
ఆదిలాబాద్ జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములను రియల్ వ్యాపారులు, అక్రమార్కులు, అధికారులు కలిసి కొల్లగొడుతున్నారు. జిల్లా కేంద్రంలో మున్సిపల్, ఇతర ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టడానికి యత్నించిన వారిపై పో�
నగరం నడిబొడ్డున బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని జలమండలి రిజర్వాయర్ పక్కనున్న 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడటంలో 10 నెలలుగా వివిధ ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది