జిల్లాలో ప్రభుత్వం నిర్మిస్తామన్న ఫ్యూచర్సిటీ ఏఐ గ్రాఫిక్స్కే పరిమితమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఫ్యూచర్సిటీ పేరుతో జిల్లాలోని భూములను కొల్లగొట్టడం తప్ప సాధ�
ప్రభుత్వ స్థలాలు కనబడితే చాలు...యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయని ప్రస్తుతం జిల్లా లో పెద్దమొత్తంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఎంతలా అంటే...ఖాళీ ప్రభుత్వం స్థలం కనబడిందంటే చాలు...అధికారులు అండదండలతో నకీ�
ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన ప్రభుత్వం భూముల చుట్టూ తిరుగుతున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నాదర్గుల్లోని ప్రభుత్వ భూములను కాపాడాలని బీఆర్ఎస్ ప్
ప్రభుత్వ, శిఖం భూములను పరిరక్షించడంలో రెవెన్యూ, ఇరిగేషన్శాఖల అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. భూములు ఆక్రమణకు గూరవుతున్నా స్పందించడం లేదు. దీంతో అక్రమ నిర్మాణాలు అరికట్టాలని స్థానికులు హైడ్రాను ఆ�
అక్కడ గజం స్థలం రూ.లక్షల్లో ఉంటుంది. రింగ్రోడ్డు లోపల ఉండటంతో ఇక్కడి భూములకు డిమాండ్ ఎక్కువ. ఇదే అదునుగా చూసుకొని కొంతమంది అక్రమార్కులు విలువైన ప్రభ త్వ భూములను కబ్జా చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను బుధవారం రెవెన్యూ అధికారులు కూల్చివేయించారు. తహసీల్దార్ వెంకటేశం ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది సర్కిల్ పరిధి�
కాంగ్రెస్ సర్కార్ ప్రభుత్వ భూములను బడాబాబులకు అమ్మడానికి సిద్ధం అవుతున్నదని, ఈ నిర్ణయాన్ని విరమించుకోకుంటే భారీ మూల్యం చెల్లించుకోకతప్పదని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య ధ్వ�
నర్సింహులపేట మండల కేంద్రంలో అన్యాక్రాంతం అవుతున్న ప్రభుత్వ భూములను కాపాడాలని బీఆర్ఎస్ మండల నాయకులు బండి రమేశ్, కెవిపిఎస్ జిల్లా
సహాయ కార్యదర్శి మందుల యాకూబ్ డిమాండ్ చేశారు.
సంక్రాంతి సెలవుల నేపథ్యంలో అక్రమార్కులు యథేచ్ఛగా ప్రభుత్వ భూ ములు కబ్జా చేస్తున్నారు. జగద్గిరిగుట్ట కొండపైన గల రింగుబస్తీ, రాజీవ్గృహకల్ప సమీపంలో రాత్రికిరాత్రే కొంతమంది ప్రభుత్వస్థలం కబ్జా చేసి నిర�
ఖాజాగూడ ప్రభుత్వ భూముల్లో ఓ రియల్ సంస్థ నిర్మాణాల విషయంలో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డితో రాజీపడే ప్రసక్తేలేదని, ఎంతవరకైనా పోరాడుతానని కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి సంచలన వ్యాఖ�
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు గడిచినా భూ క్రమబద్ధీకరణకు మోక్షం లభించడం లేదు. ప్రభుత్వ భూముల్లో ఏళ్లుగా నివాసం ఉన్న వారికి నిబంధనల మేరకు భూ క్రమబద్ధీకరణకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దరఖాస్తుల�
kandiseekulu | రంగారెడ్డి జిల్లా గండిపేట మండలం పుప్పాలగూడలో విలువైన కాందిశీకుల భూములపై అధికార యంత్రాంగం అలసత్వం ప్రదర్శిస్తున్నది. కొందరు వ్యక్తులు ఈ భూములు తమవేనంటారు.. ఓ ప్రైవేటు నిర్మాణ సంస్థ అర్ధరాత్రి ఏకంగ