అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని పసుమాముల గ్రామంలో సర్వే నం.386లో 60 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్నది. ఇందులో ఫ్రీడమ్ ఫైటర్స్కు 30 ఎకరాలు, 20 ఎకరాల భూమిని ప్లాట్లు చేసి బడుగు, బలహీన వర్గాలకు గత ప్రభుత్వం కేటాయించింది.
శంషీగూడలో ని 112.72 ఎకరాల విలువైన ప్రభుత్వ భూ ఆక్రమణల ఆరోపణలపై రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించాలని, నిష్పక్షపాతంగా విచారణ జరుపాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీశ్రావు ఒక �
సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలోని 1141 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిలో కొందరు అక్రమంగా మొరం తరలిస్తుండగా స్థానికులు అడ్డుకున్నారు. ఈ సర్వేనంబర్లో కొన్ని రోజులుగా ఇష్టారీతిన తవ్వకాలు జ
అధికారమదంతో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు గ్రామా ల్లో ఉన్న ప్రభుత్వ స్థలాలను కబ్జా చేస్తే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు చూస్తూ ఊరుకోరని మక్త ల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి ఆగ్ర హ
జిల్లాలో ప్రజా అవసరాలు, ఫ్యూచర్సిటీ, గ్రీన్ఫీల్డ్ రోడ్డుల నిర్మాణానికి ఇప్పటివరకు అసైన్డ్, ప్రభుత్వ భూములను సేకరించిన ప్రభుత్వం ఇప్పుడు పట్టా భూములపై గురిపెట్టింది. అయితే పరిహారం విషయం తేల్చకుండా�
ప్రైవేట్ భూములను రిజిస్ట్రేషన్ నిషేధిత 22-ఏ జాబితాలో చేర్చడంపై బిల్డర్లు, స్థానికులు ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఒక సర్వే నంబర్లోని కొంత విస్త్తీర్ణం మాత్రమే ప్రభుత్వ భూమిగా నమోదై ఉంటే మొత్తం భూ విస
బ్యాంకులను లూటీ చేసి, ప్రభుత్వ భూములను కబ్జా పెట్టి, దేశసంపదను కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లపై ప్రయోగించాల్సిన రెవెన్యూ రికవరీ యాక్ట్ను పేద విద్యార్థులపై పెట్టడం దుర్మార్గమని మాజీ �
ఖానామెట్లోని సర్వే నెం.14/12, 14/13, 14/14లోని వేల కోట్ల రూపాయల విలువైన భూములు ప్రభుత్వానికి చెందినవే అని మంగళవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది.
నల్లమట్టి వ్యాపారం అక్రమార్కులకు కాసుల పంట పండిస్తుంది. మండలంలోని ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నా క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రకృతి సంపద విధ్వంసమవ�
మండలంలోని ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పేరుతో గ్రామాల్లోని ప్రభుత్వ భూములు, ఏనె గుట్టలపై మాఫియా కన్నేసింది. ఏనె గుట్టలను కర�
మహానగరం చుట్టూ ఉన్న విలువైన ప్రభుత్వ భూములను నగదుగా మార్చుకునేందుకు హెచ్ఎండీఏ సరికొత్త స్కెచ్ వేసింది. రాబోయే ఆరు నెలల పాటు నిరంతరాయంగా భూముల వేలం నిర్వహించి, ఏకంగా రూ. 12వేల కోట్లు రాబట్టడమే లక్ష్యంగా
కీసర సర్కిల్లో భూ కబ్జాదారుల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అది ప్రభుత్వ భూమి అయినా, ప్రైవేటు భూమి అయినా మింగేస్తున్నారు. ఈ క్రమంలోనే చీర్యాల్ గ్రామంలో ఒక వ్యక్తి గుండ
ఆదాయం సమకూర్చుకోవడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భూ ముల ధరలు పెంచడంతో రిజిస్ట్రేషన్ చార్జీలు భా రీగా పెరిగాయి. భూముల విలువతో పాటు ప్లాట్లు, అపార్ట్మెంట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ చార్జీలు 47 శాతం నుంచ
రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను పెంచడంతో ధరలు రెట్టింపయ్యాయి. భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్స్ ఖరారైన కొత్త రేట్లు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. రాష్ట్రంలో 2022లో చివరిసారి భూముల మార్కెట్�
కాజీపేట పట్టణం వైఎస్సా ర్ నగర్లోని పేదల భూమిని కబ్జా చేసేందుకు కొం దరు కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారని మాజీ కార్పొరేటర్ సంకు నర్సింగరావు, బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగిరి రమేశ్, �