బ్యాంకులను లూటీ చేసి, ప్రభుత్వ భూములను కబ్జా పెట్టి, దేశసంపదను కొల్లగొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లపై ప్రయోగించాల్సిన రెవెన్యూ రికవరీ యాక్ట్ను పేద విద్యార్థులపై పెట్టడం దుర్మార్గమని మాజీ �
నిజాంపేట పరిధిలో వందల కోట్ల విలువైన సర్కార్ భూమిపై కొందరు అధికార పార్టీ నేతల కన్నుపడింది. ఆ భూమిని నొక్కేసేందుకు స్కెచ్ వేశారు. 12 ఎకరాల సర్కార్ స్థలాన్ని కబ్జా చేసేందుకు సొసైటీ ముసుగులో ఎంట్రీ ఇచ్చార�
ఖానామెట్లోని సర్వే నెం.14/12, 14/13, 14/14లోని వేల కోట్ల రూపాయల విలువైన భూములు ప్రభుత్వానికి చెందినవే అని మంగళవారం రాష్ట్ర హైకోర్టు తీర్పు వెలువరించింది.
నల్లమట్టి వ్యాపారం అక్రమార్కులకు కాసుల పంట పండిస్తుంది. మండలంలోని ప్రభుత్వ భూముల్లో యథేచ్ఛగా అక్రమంగా మట్టి తవ్వకాలు జరుపుతున్నా క్షేత్రస్థాయిలో అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రకృతి సంపద విధ్వంసమవ�
మండలంలోని ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పేరుతో గ్రామాల్లోని ప్రభుత్వ భూములు, ఏనె గుట్టలపై మాఫియా కన్నేసింది. ఏనె గుట్టలను కర�
మహానగరం చుట్టూ ఉన్న విలువైన ప్రభుత్వ భూములను నగదుగా మార్చుకునేందుకు హెచ్ఎండీఏ సరికొత్త స్కెచ్ వేసింది. రాబోయే ఆరు నెలల పాటు నిరంతరాయంగా భూముల వేలం నిర్వహించి, ఏకంగా రూ. 12వేల కోట్లు రాబట్టడమే లక్ష్యంగా
కీసర సర్కిల్లో భూ కబ్జాదారుల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు అది ప్రభుత్వ భూమి అయినా, ప్రైవేటు భూమి అయినా మింగేస్తున్నారు. ఈ క్రమంలోనే చీర్యాల్ గ్రామంలో ఒక వ్యక్తి గుండ
ఆదాయం సమకూర్చుకోవడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం భూ ముల ధరలు పెంచడంతో రిజిస్ట్రేషన్ చార్జీలు భా రీగా పెరిగాయి. భూముల విలువతో పాటు ప్లాట్లు, అపార్ట్మెంట్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ చార్జీలు 47 శాతం నుంచ
రాష్ట్ర ప్రభుత్వం భూముల మార్కెట్ విలువను పెంచడంతో ధరలు రెట్టింపయ్యాయి. భూములు, ప్లాట్లు, అపార్ట్మెంట్స్ ఖరారైన కొత్త రేట్లు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. రాష్ట్రంలో 2022లో చివరిసారి భూముల మార్కెట్�
కాజీపేట పట్టణం వైఎస్సా ర్ నగర్లోని పేదల భూమిని కబ్జా చేసేందుకు కొం దరు కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారని మాజీ కార్పొరేటర్ సంకు నర్సింగరావు, బీఆర్ఎస్ రాష్ట్ర మాజీ కార్యదర్శి నార్లగిరి రమేశ్, �
కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ విలువైన భూమికి ఎసరు పెట్టాడు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి.. ఏకంగా సర్కార్కు చెందిన జాగాలో ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించాడు..విషయాన్ని ఆలస్య�
Land Scam | 94 ఎకరాల భూమి అది. మార్కెట్లో దాని విలువ రూ.700-800 కోట్ల పైమాటే. దశాబ్దాలపాటు వివాదంలో ఉన్నది. అయితే, ఈ విషయాలేమీ పట్టించుకోని ఓ తహసీల్దార్ ఆ భూ రికార్డుల మార్పునకు పూనుకొన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు అబద్ధపు మాటలు ఆపి, నిజాలు మాట్లాడాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. కొల్లాపూర్ సంస్థానాధీశులకు చెందిన 1,600 ఎకరాల భూమిని కాపాడానని ప్రెస్మీట
‘జూబ్లీహిల్స్ రోడ్ నం.9లో ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాం... ’అంటూ వారంరోజుల కిందట హైడ్రా అధికారుల ప్రకటన.. ‘సుమారు 1600 గజాల స్థలంలోకి ఎవరూ ప్రవేశించకుండా లక్షలాది రూపాయల వ్యయంతో ఫెన్సింగ్ ఏర్పాటు చేశ�