Harish Rao | ప్రభుత్వ భూములను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడం ఆపాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్రావు లేఖ రాశారు. హైదరాబాద్లోని ఆజామాబాద్లో రూ.500 కోట్ల విలువచ
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములలో ఇండ్ల నిర్మాణాలకు, అలాగే వెంచర్లలో లేఅవుట్ లేకుండా అక్రమంగా జీపీ ద్వారా అనుమతులు, ఇంటి నంబర్ల కేటాయింపులను నిలిపివేయ
Durgam Cheruvu | ఖజానా నింపుకొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పర్యావరణానికి సమాధి కడుతున్నది. చరిత్ర, వారసత్వాన్ని పరక్షించాల్సిన సర్కారే.. వందల ఏండ్ల నాటి అరుదైన సహజ సంపదను అంగడి సరుకుగా మార్చేందుకు సిద్ధమైంది.
ప్లాట్లు, ఇండ్లను అత్యవసరం కోసం అమ్ముకునేందుకు ప్రైవేట్ ఆస్తుల యజమానులు ఎన్వోసీ కోసం దరఖాస్తులు చేసుకున్నారు. అయితే సంబంధిత ఫైళ్లు ముందుకు కదలడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మేడ్చల్ జిల్లాలోని
Land Auction | రాష్ట్ర ప్రభు త్వం ఆర్థిక వనరుల సమీకరణకు ప్రభుత్వ భూములను ఈ-వేలానికి పెడుతూనే, సంక్షేమ పథకాల కోసం భూమి కొరత ఉన్నదంటూ ఇతర ప్రభుత్వ శాఖల స్థలాలను గుర్తించే ప్రక్రియను వేగవంతం చేయడం కొత్త చర్చకు దారిత
రంగారెడ్డి జిల్లాలో రెవెన్యూ యంత్రాంగం తమ కండ్లముందే విలువైన ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నా చేష్టలుడిగి చూస్తున్నదే తప్పా.. కాపాడటంలేదని సర్వత్రా ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. సర్కారు భూములను కాపా�
సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం మున్సిపల్ పరిధిలోని ఖాజీపల్లిలోని ప్రభుత్వ భూముల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలను బుధవారం రెవెన్యూ అధికారులు కూల్చివేయించారు. గ్రామంలోని సర్వేనంబర్ 181 ప్రభుత్వ భూమిలో అక్�
భూ క్రమబద్ధ్దీకరణపై ప్రభుత్వం ఎటూ తేల్చకపోవడంతో దరఖాస్తుదారులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ భూములలో ఏళ్లుగా నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్న నిరుపేదలు రెండున్నరేళ్లుగా భ�
జిల్లాలో కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ భూములను రక్షించడంలో అధికారుల జాప్యం వెనుక ఆంతర్యమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. కోట్లాది రూపాయల భూములు అధికారుల అండదండలతోనే అన్యాకాంత్ర మవుతున్నాయని ఆరోపిస�
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలంలోని అత్యంత విలువైన రూ.10కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జాకు గురైంది. ఈ భూమి హైదరాబాద్-నాగార్జునసాగర్ ప్రధాన రహదారి పక్కనే ఉంది. ఈ భూమికి ఇరువైపులా పెద్దపెద్
బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఏసీబీ కార్యాలయం, ఎమ్మెల్యే కాలనీకి మధ్యన ఉన్న సుమారు రూ.1000కోట్ల విలువైన 8.24 ఎకరాల స్థలం వ్యవహారంలో నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశాలతో శనివారం అడ్వకేట్ కమిషన్ సమక్షంలో హైదరా
బెల్లంపల్లి భూ కబ్జాలకు కేరాఫ్గా నిలుస్తున్నది. ఎక్కడ పడితే.. అక్కడ ప్రభుత్వ భూములు స్వాహా చేయడం పరిపాటిగా మారింది. కొందరు రియల్టర్లు, అధికార పార్టీ నాయకులు రెవెన్యూ అధికారులను మచ్చిక చేసుకొని, ఖాళీ స్థ�
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం పిగ్లీపూర్ గ్రామంలో వందల కోట్లు విలువ చేసే ప్రభుత్వ, సీలింగ్, భూదాన్ భూములు అధికారుల ధనదాహానికి అన్యాక్రాంతమయ్యాయి. ఏకంగా సుమారు రూ. 600 కోట్ల విలువైన 188 ఎకరా
పేదల జోలికి వస్తే ఏ ప్రభుత్వమూ బతికి బట్టకట్టదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు హెచ్చరించారు. పోలీసు యంత్రాంగం, బుల్డోజర్లు చేతిలో ఉన్నాయని పేదల గుడిసెలను నిర్దాక్షిణ్యంగా కూ
గద్వాల మార్కెట్ యార్డు ప్రహరీ కూల్చివేత వివాదం కొనసాగుతుండగానే మార్కెట్ యార్డు స్థలంలో ప్రైవేట్ హోటల్ ప్రారంభం వివాదంగా మారుతుంది. పట్టణ నడిబొడ్డున మార్కెట్ ప్రహరీ కూల్చి హోటల్ ప్రారంభించిన ఇక�