ప్రభుత్వ భూములలో కబ్జాదారులు యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చోద్యం చూస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 16 మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ భూములలో అ�
అమీన్పూర్లో వేల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయి. హైదరాబాద్కు సమీపంలో ఉండడంతో ఈ ప్రాంతం అభివృద్ధి వైపు పరుగులు పెడుతున్నది. ఇటీవల పలు గ్రామాలను అమీన్పూర్ మున్సిపల్లో ప్రభుత్వం కల్పింది.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలో విలువైన సర్కారు భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. ఎఫ్టీఎల్,బఫర్ జోన్, అసైన్డ్ భూముల్లో దర్జాగా నిర్మాణాలు జరుగుతున్నాయి. డబ్బులు తీసుకుని రెవెన్యూ, నీటిపారుదల,
మండలంలోని మొండిగౌరెల్లిలో ఉన్న ప్రభుత్వ భూములను ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి అధికారులు, గ్రామస్తులతో కలిసి గురువారం పరిశీలించారు. గ్రామంలోని సర్వేనంబర్లు 19, 68, 127లలో ఆయన పర్యటించి పరిశీలించి.. వాటి వి�
కూకట్పల్లి హౌసింగ్ బోర్డు కాలనీ ఫేస్-7 పరిధిలో 4 నివాస, 15 వాణిజ్య ప్లాట్లకు వచ్చే నెల 11న బహిరంగ వేలం నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. నివాస ప్లాట్ల ధర చదరపు గజానికి రూ.1.25 లక్షలుగా, వాణిజ్య ప్లాట్ల ధర
HYDRAA | రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ 84/పీలో ఉన్న 8.15 ఎకరాల ఎఫ్టీఎల్, బఫర్జోన్లోని భూముల్ని నివాసయోగ్య భూములుగా మార్చేందుకు అభ్యంతరాలు కోరుతూ హెచ్ఎండీఏ ఈ ఏడాది జనవరి 10న నో
రామగుండం నగర పాలక సంస్థ పరిధిలోని ప్రభుత్వ స్థలాలు ఫలహారంగా మారుతున్నాయి. రాజకీయ పలుకుబడి ఉంటే చాలు.. ఖాళీ జాగాలో సాగాలు వేసినా పట్టించుకునే నాథుడే ఉండడు. నగర పాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఇదే జరుగుతోంది.
CM Revanth Reddy | ఎవరేమనుకున్నా, ఎంతమంది వ్యతిరేకించినా సరే ఆక్రమణదారులను నిర్మూలిస్తామని, మూసీ ప్రక్షాళన తప్పకుండా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. హైదరాబాద్ ప్రజలకు తాగునీటిని అందించే జంట జలాశ�
ప్రభుత్వ భూముల్లో పాగా వేస్తూ అక్రమారులు వెంచర్ల పేరిట ప్లాట్లు విక్రయిస్తున్నారని ఐఎన్టీయూసీ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షుడు, ఆత్మ కమిటీ డైరెక్టర్ లక్ష్మారెడ్డి ఆరోపించారు. బొల్లారం మున్సిపాలిటీల�
బంజారాహిల్స్ రోడ్ నెం 12లోని ఎమ్మెల్యే కాలనీలో 12 ఎకరాల ప్రభుత్వ స్థలం చుట్టూ ఫెన్సింగ్ చేస్తున్న క్రమంలో పలు ఆక్రమణలు బయటపడుతున్నాయి. కొంతమంది తమ ఇండ్ల వెనకాల ఉన్న ఖాళీ స్థలాన్ని దర్జాగా కబ్జా చేసి ప్�
విద్యుత్ మీటర్లను చోరీచేసి ఒకే గదిలో డంపింగ్ చేసిన వ్యక్తిని దుండిగల్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ తరలించారు. గండి మైసమ్మ దుండి గల్ మండలం, దుండిగల్ రెవెన్యూ పరిధిలోని సర్వేనంబర్ 454 ప్రభుత్వ భూమి,
హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం, దేవునూర్ గ్రామాల పరిధిలోని ఇనురాతి గుట్టల్లో అటవీ శాఖకు చెందిన భూములను కబ్జా చేసేందుకు ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కూతురైన ఎంపీ కావ్య, అల్లుడు నజీర్ యత్నిస్
కుత్బుల్లాపూర్ మండలంలోని గాజులరామారంలో అల్టా్ర కమిషనర్ రంగనాథ్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా సర్వే నెంబర్ 307, ప్రభుత్వ భూముల కబ్జాలను పరిశీలించారు. ఆయా ప్రాంతాలలో వెలసిన ఆక్రమణల విషయమై స్థానిక �