గ్రేటర్ శివారు ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలు, ప్రభుత్వ భూములు కాలుష్యకాసారాలుగా మారుతున్నాయి. ఎక్కడ ఖాళీ ప్రదేశం కనిపించినా చెత్త, బురద, మురుగు నీరుతో నింపేస్తున్నారు. శివారు ప్రాంతాల్లో రోజుల తరబడిగా ఖా�
కంటోన్మెంట్ బోర్డు అధికారులు, పాలకులు కుమ్మక్కై కోట్లాది రూపాయల విలువైన స్థలాలలను చారిటబుల్ ట్రస్ట్ సంస్థలకు ధారదత్తం చేయడంపై సీబీఐకి ఫిర్యాదు చేయనున్నట్లు కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జ
కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలోని ఐడీపీల్ సంస్థ భూములు, ప్రభుత్వ భూములపై సమగ్ర విచారణ జరిపి, అక్రమాలకు పాల్పడిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డిమాండ్ చ
ప్రభుత్వ భూములకు సర్కారు ధర్మకర్త మాత్రమే. ఈ భూములను కంటికి రెప్పలా కాపాడాలి. ప్రజాప్రయోజనానికే వినియోగించాలి. వాటిని తెగనమ్ముకొని సొమ్ము చేసుకునే రియల్ ఎస్టేట్ బ్రోకర్ కాకూడదు ప్రభుత్వం.
హైదరాబాద్ శివారు మున్సిపాలిటీల్లో కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ, పార్కు స్థలాలు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. కొంతమంది రియల్ కేటుగాళ్లు పార్కులు, ప్రభుత్వ స్థలాలను టార్గెట్ చేసుకుని వాటికి నకి�
జిల్లాలోని ప్రభుత్వ భూములను గుర్తించి వాటిపై ఎలాంటి లావాదేవీలు జరుగకుండా నిషేధిత జాబితాలో చేర్చాలన్న రెవెన్యూ అధికారుల ప్రయత్నానికి అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి.
ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలకు ఇంటి నెంబర్ల కేటాంపులపై విజిలెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని 16 శివారు మున్సిపాలిటీలలోని ప్రభుత్వ భూములలో అక్రమ నిర్మాణాలకు ఇంటి న
ఆదిలాబాద్ జిల్లాలో విలువైన ప్రభుత్వ భూములను రియల్ వ్యాపారులు, అక్రమార్కులు, అధికారులు కలిసి కొల్లగొడుతున్నారు. జిల్లా కేంద్రంలో మున్సిపల్, ఇతర ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టడానికి యత్నించిన వారిపై పో�
నగరం నడిబొడ్డున బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని జలమండలి రిజర్వాయర్ పక్కనున్న 5 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కాపాడటంలో 10 నెలలుగా వివిధ ప్రభుత్వ విభాగాల ఆధ్వర్యంలో కొనసాగుతున్న హైడ్రామాకు ఎట్టకేలకు తెరపడింది
బంజారాహిల్స్ రోడ్ నం.10 లోని జలమండలి పక్కనున్న ఐదెకరాల ప్రభుత్వ స్థలంలో పలుమార్లు ఆక్రమణలకు ప్రయత్నాలు జరుగుతున్న వ్యవహారంపై బుధవారం హైడ్రా అధికారులు పరిశీలన చేపట్టారు. సుమారు రూ.400 కోట్ల విలువైన ప్రభు
దసరా సందర్భంగా వరుస సెలవులు రావడంతో నగరం నడిబొడ్డున బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని జలమండలి రిజర్వాయర్ పక్కనున్న 5 ఎకరాల స్థలంపై మరోసారి ప్రైవేటు వ్యక్తులు కన్నేశారు. రాత్రికి రాత్రే స్థలం బయట ప్రభుత్వ హె
కొందరు బడా భూస్వాములు, పారిశ్రామికవేత్తలు, జంపింగ్ ఎమ్మెల్యే కలసి గాజుల రామారంలోని సర్వేనెంబరు 307లో ఉన్న ప్రభుత్వ భూమిని తప్పుడు పత్రాలతో పట్టాగా నమ్మిస్తూ వేల కోట్ల విలువైన భూముల్ని కబ్జా చేశారని కూక�
రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం కొండాపూర్లోని రూ.వేల కోట్ల విలువైన భూములను కాజేసేందుకు ప్రైవేట్ వ్యక్తులు చేసిన ప్రయత్నాలు వీగిపోయాయి. సర్వే నంబర్ 50లోని ఆ 57.09 ఎకరాలు ప్రభుత్వ భూములేనని హైకోర్�
ములుగు మున్సిపాలిటీ పరిధిలోని బండారుపల్లి, మాధవరావుపల్లి శివారులోని ప్రభుత్వ భూముల్లో మట్టి వ్యాపారులు దర్జాగా మట్టిని తోడుతున్నారు. జిల్లా కేంద్రంతోపాటు శివారు ప్రాంతాల్లోని భవన నిర్మాణాలు, కొత్తగా