కోట్లాది రూపాయల విలువైన ప్రభుత్వ విలువైన భూమికి ఎసరు పెట్టాడు అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి.. ఏకంగా సర్కార్కు చెందిన జాగాలో ఐదు అంతస్తుల భవనాన్ని నిర్మించాడు..విషయాన్ని ఆలస్య�
Land Scam | 94 ఎకరాల భూమి అది. మార్కెట్లో దాని విలువ రూ.700-800 కోట్ల పైమాటే. దశాబ్దాలపాటు వివాదంలో ఉన్నది. అయితే, ఈ విషయాలేమీ పట్టించుకోని ఓ తహసీల్దార్ ఆ భూ రికార్డుల మార్పునకు పూనుకొన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు అబద్ధపు మాటలు ఆపి, నిజాలు మాట్లాడాలని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. కొల్లాపూర్ సంస్థానాధీశులకు చెందిన 1,600 ఎకరాల భూమిని కాపాడానని ప్రెస్మీట
‘జూబ్లీహిల్స్ రోడ్ నం.9లో ఖరీదైన ప్రభుత్వ స్థలాన్ని కాపాడాం... ’అంటూ వారంరోజుల కిందట హైడ్రా అధికారుల ప్రకటన.. ‘సుమారు 1600 గజాల స్థలంలోకి ఎవరూ ప్రవేశించకుండా లక్షలాది రూపాయల వ్యయంతో ఫెన్సింగ్ ఏర్పాటు చేశ�
రియల్ ఎస్టేట్ వ్యాపారులు బరితెగిస్తున్నారు. అడ్డూ అదుపు లేకుండా ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను కబ్జా చేస్తున్నారు. పర్యవేక్షించాల్సిన సంబంధిత శాఖ అధికారులు వారు ఇచ్చే మూమూళ్లు తీసుకుంటూ అటువైపు �
నాదర్గుల్లోని రూ.ఏడు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు ఎన్నో ప్రణాళికలు, ఉల్లంఘనలు, దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగాలు.. చివరికి రెవెన్యూ మంత్రి సైతం సచివాలయం వేదికగా వాస్తవాలను దాచి
జిల్లాలో ప్రభుత్వం నిర్మిస్తామన్న ఫ్యూచర్సిటీ ఏఐ గ్రాఫిక్స్కే పరిమితమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఫ్యూచర్సిటీ పేరుతో జిల్లాలోని భూములను కొల్లగొట్టడం తప్ప సాధ�
ప్రభుత్వ స్థలాలు కనబడితే చాలు...యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయని ప్రస్తుతం జిల్లా లో పెద్దమొత్తంలో ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరి ఎంతలా అంటే...ఖాళీ ప్రభుత్వం స్థలం కనబడిందంటే చాలు...అధికారులు అండదండలతో నకీ�
ప్రజా సమస్యలు గాలికి వదిలేసిన ప్రభుత్వం భూముల చుట్టూ తిరుగుతున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం నాదర్గుల్లోని ప్రభుత్వ భూములను కాపాడాలని బీఆర్ఎస్ ప్
ప్రభుత్వ, శిఖం భూములను పరిరక్షించడంలో రెవెన్యూ, ఇరిగేషన్శాఖల అధికారులు పూర్తిగా విఫలమవుతున్నారు. భూములు ఆక్రమణకు గూరవుతున్నా స్పందించడం లేదు. దీంతో అక్రమ నిర్మాణాలు అరికట్టాలని స్థానికులు హైడ్రాను ఆ�
అక్కడ గజం స్థలం రూ.లక్షల్లో ఉంటుంది. రింగ్రోడ్డు లోపల ఉండటంతో ఇక్కడి భూములకు డిమాండ్ ఎక్కువ. ఇదే అదునుగా చూసుకొని కొంతమంది అక్రమార్కులు విలువైన ప్రభ త్వ భూములను కబ్జా చేస్తున్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని ప్రభుత్వ భూముల్లో చేపడుతున్న అక్రమ నిర్మాణాలను బుధవారం రెవెన్యూ అధికారులు కూల్చివేయించారు. తహసీల్దార్ వెంకటేశం ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది సర్కిల్ పరిధి�