నెలల తరబడి జీతాలు లేక ప్రభుత్వ దవాఖానల్లో విధులు నిర్వర్తించే ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగుల కుటుంబాలు ఆర్థిక ఇబ్బందులతో రోడ్డున పడుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలతో చాలీచాలని వేతనాలతో బతుకు�
ప్రభుత్వ దవాఖానలో మందుల కొరతతో ప్రజలను ఇబ్బందులు పెడితే సహించేది లేదని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి హెచ్చరించారు. బుధవారం వనస్థలిపురం ఏరియా దవాఖానను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోగులకు సరైన మంద
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో బీపీ పేషెంట్లకు బీఆర్ఎస్ హయాంలో (2018-24 మధ్య కాలంలో) నాణ్యమైన సేవలందినట్టు తాజాగా ‘ది ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ (ఐహెచ్సీఐ)’ అధ్యయన నివేదిక వెల్లడించ�
వరంగల్ ఎంజీఎం దవాఖానలో పీడియాట్రిక్ వార్డు పై వైద్యాధికారులు, విభాగాధిపతుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. శనివారం ఎంజీఎం హాస్పిటల్లో చోటుచేసుకున్న ఘటన తెలంగాణ వ్యాప్తంగావున్న ప్రభుత్వ �
ప్రభుత్వ ఆసుపత్రులు, పీహెచ్సీలు, సీహెచ్సీలకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ సూచించారు. జిల్లావ్యాప్తంగా నవంబర్ 1 నుంచి 7 వరకు నిర్వహించనున్న జాతీయ
ప్రభుత్వ ఆసుపత్రుల ద్వారా రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ సూచించారు. పీహెచ్సీల్లో పనిచేసే సిబ్బంది అటెండెన్స్ను వంద శాతం ఆన్లైన్ చేసి మానిటరింగ్ చేయాలని సూచించారు. జ�
గ్రూప్-1 అధికారుల చేతికి ప్రభుత్వ దవాఖానాల పాలన బాధ్యతలు ఇవ్వొద్దని తెలంగాణ పబ్లిక్ హెల్త్ డాక్టర్ల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కత్తి జనార్దన్ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన ప్రకటన విడుదల చ
బతుకమ్మ, దసరా పండుగలకైనా జీతాలివ్వండి మహాప్రభో.. అంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లి సామాజిక ప్రభుత్వ దవాఖానలో పనిచేసే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు అందిస్తున్న నాసిరకం డైట్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ దవాఖానల్లో నాణ్యత లేని డైట్ అందిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై ఎఫ్ఎస్ఎస్ఏఐ(ఫుడ్ సేఫ్టీ అ
ఎర్రగడ్డ ఆయుర్వేద దవాఖాన డైట్ కుంభకోణం తరహాలోనే నగరంలోని పలు ప్రభుత్వ దవాఖానల్లో యథేచ్ఛగా డైట్ కుంభకోణం కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా కొందరు అధికారుల కక్కుర్తిని ఆసరాగా
ప్రభుత్వ దవాఖానాల్లో అవయవమార్పిడి చికిత్సలను ప్రోత్సహించడంలో భాగంగా ఉమ్మ డి జిల్లా కేంద్రాల్లో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సి