దేశంలో వైద్యాన్ని అత్యంత ఖరీదుగా మార్చిన రాష్ర్టాల్లో తెలంగాణ నంబర్ వన్ ప్లేస్లో ఉన్నది. ఈ మేరకు 80వ నేషనల్ ‘శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్) ఆన్ హౌస్హోల్డ్ సోషల్ కన్జమ్షన్ ఆఫ్ హెల్త్' తాజా సర్వేల
ప్రభుత్వ దవాఖానల్లో న ర్సింగ్ ఆఫీసర్ల పోస్టులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను మే 12న ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా ఇవ్వనున్నట్టు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఇక్కడ మెరుగైన వైద్యం అందుతుందని ఆశించే వారికి నిరాశే మిగులుతున్నది. ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అం దించేందుకు రూ.కోట్లు వెచ్చిస్తున్న�
నాడు బీఆర్ఎస్ పాలనలో కార్పొరేట్కు దీటుగా సేవలందించిన సర్కారు దవాఖానల్లో నేడు కనీస సేవలు కరువవుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ చొరవతో రూపుదిద్దుకున్న సిరిసి
రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానలకు మందులు సరఫరా చేసిన ఏజెన్సీలకు బకాయిలు చెల్లించడంలో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నది. ఇప్పటివరకు రూ.300 కోట్ల బకాయిలను పెండింగ్లో పెట్టింది. ఇందులో �
సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో సర్కార్ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ సేవలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఏడాది కాలంగా ఆరోగ్యశ్రీ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడం లేదని..దీంతో అటు రోగులు, ఇటు వైద్యస�
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అంకిత్ వైద్యులకు సూచించారు. కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వై�
నగరంలోని ప్రభుత్వ దవాఖానలకు మందులు, సర్జికల్, డయాగ్నోస్టిక్ పరికరాల సరఫరాను నిలిపివేస్తున్నట్టు ట్విన్ సిటీస్ మెడిసిన్ సప్లయర్స్ అసోసియేషన్ వెల్లడించింది.
జిల్లా ప్రభుత్వ దవాఖానలో మరింత మెరుగైన వైద్య సేవలందించాలని పెద్దపల్లి కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రాన్ని కలెక్టర్ మంగళవారం ఆకస్
Aadhaar Card | వైద్యం కోసం రోగి దవాఖానకు వస్తే సహాయకుడు లేడని చెప్పి వైద్యం చేయరా? రోగికి ఆధార్కార్డు లేకుంటే వైద్యసాయం అందించరా? అంటూ హైకో ర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది. దీనిపై పూర్తి వివరాలతో కౌంటర్ �
కేసీఆర్ పాలనలో చిన్నాపెద్ద అందరి కోసం ప్రత్యేక పథకాలను రూపొందించారు. పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు అన్ని వర్గాలకు చేయూత అందించారు. పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గర్భం దాల్చిన మ�
ప్రభుత్వ దవాఖానల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయనే నమ్మకాన్ని ప్రజల్లో కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పేర్కొన్నారు. గోదావరిఖని జనరల్ ఆసుపత్రిలో డ్య