రాష్ట్ర వైద్యారోగ్యశాఖలో చేపట్టిన నర్సింగ్ ఆఫీసర్ల బదిలీల్లో సమతుల్యత లోపించడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హైదరాబాద్లోని పెద్ద దవాఖానల నుంచి నర్సింగ్ ఆఫీసర్లను భారీ సంఖ్యలో జిల్లాలకు బదిలీ చ
కేసీఆర్ పాలనలో కార్పొరేట్కు దీటుగా సేవలందించిన ప్రభుత్వ దవాఖానలు ఇప్పుడు మొండికేస్తున్నాయి. సర్కారు నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. రెండు రోజుల క్రితం
క్యాన్సర్ చికిత్సలో భాగంగా నిర్వహించే కీమోథెరపీలో ముఖ్యంగా వాడే రెండు ప్రధాన ఔషధాలకు దేశ వ్యాప్తంగా తీవ్ర కొరత ఏర్పడింది. చికిత్సలో వినియోగించే సిస్ప్లాటిన్, కార్బోప్లాటిన్ ఔషధాలు మార్కెట్లో లభ�
గిరిజన ప్రాంతానికి మెరుగైన వైద్యసేవలు అందాయంటే.. అది గత కేసీఆర్ ప్రభుత్వంలోనే అని చెప్పుకోవాలి. కేవలం ఏరియా ఆసుపత్రితో సర్దుకునే సమయంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మెడికల్, నర్సింగ్ కాలేజీలను తీస�
దేశంలో వైద్యాన్ని అత్యంత ఖరీదుగా మార్చిన రాష్ర్టాల్లో తెలంగాణ నంబర్ వన్ ప్లేస్లో ఉన్నది. ఈ మేరకు 80వ నేషనల్ ‘శాంపిల్ సర్వే (ఎన్ఎస్ఎస్) ఆన్ హౌస్హోల్డ్ సోషల్ కన్జమ్షన్ ఆఫ్ హెల్త్' తాజా సర్వేల
ప్రభుత్వ దవాఖానల్లో న ర్సింగ్ ఆఫీసర్ల పోస్టులకు అపాయింట్మెంట్ ఆర్డర్లను మే 12న ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా ఇవ్వనున్నట్టు మంత్రి దామోదర రాజనర్సింహ తెలిపారు.
జిల్లాలోని ప్రభుత్వ దవాఖానల్లో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయి. ఇక్కడ మెరుగైన వైద్యం అందుతుందని ఆశించే వారికి నిరాశే మిగులుతున్నది. ప్రభుత్వం పేదలకు మెరుగైన వైద్యం అం దించేందుకు రూ.కోట్లు వెచ్చిస్తున్న�
నాడు బీఆర్ఎస్ పాలనలో కార్పొరేట్కు దీటుగా సేవలందించిన సర్కారు దవాఖానల్లో నేడు కనీస సేవలు కరువవుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ చొరవతో రూపుదిద్దుకున్న సిరిసి
రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానలకు మందులు సరఫరా చేసిన ఏజెన్సీలకు బకాయిలు చెల్లించడంలో కాంగ్రెస్ సర్కార్ తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తున్నది. ఇప్పటివరకు రూ.300 కోట్ల బకాయిలను పెండింగ్లో పెట్టింది. ఇందులో �
సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో సర్కార్ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ సేవలు అస్తవ్యస్తంగా మారుతున్నాయి. ఏడాది కాలంగా ఆరోగ్యశ్రీ నిధులను కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయడం లేదని..దీంతో అటు రోగులు, ఇటు వైద్యస�
ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ అంకిత్ వైద్యులకు సూచించారు. కొత్తగూడెం ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ శుక్రవారం తనిఖీ చేశారు. రోగులకు అందిస్తున్న వై�
నగరంలోని ప్రభుత్వ దవాఖానలకు మందులు, సర్జికల్, డయాగ్నోస్టిక్ పరికరాల సరఫరాను నిలిపివేస్తున్నట్టు ట్విన్ సిటీస్ మెడిసిన్ సప్లయర్స్ అసోసియేషన్ వెల్లడించింది.