బతుకమ్మ, దసరా పండుగలకైనా జీతాలివ్వండి మహాప్రభో.. అంటూ జగిత్యాల జిల్లా మెట్పల్లి సామాజిక ప్రభుత్వ దవాఖానలో పనిచేసే అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు అందిస్తున్న నాసిరకం డైట్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఉస్మానియా, గాంధీ, నిలోఫర్ దవాఖానల్లో నాణ్యత లేని డైట్ అందిస్తున్నట్లు వచ్చిన ఫిర్యాదులపై ఎఫ్ఎస్ఎస్ఏఐ(ఫుడ్ సేఫ్టీ అ
ఎర్రగడ్డ ఆయుర్వేద దవాఖాన డైట్ కుంభకోణం తరహాలోనే నగరంలోని పలు ప్రభుత్వ దవాఖానల్లో యథేచ్ఛగా డైట్ కుంభకోణం కొనసాగుతోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధనార్జనే ధ్యేయంగా కొందరు అధికారుల కక్కుర్తిని ఆసరాగా
ప్రభుత్వ దవాఖానాల్లో అవయవమార్పిడి చికిత్సలను ప్రోత్సహించడంలో భాగంగా ఉమ్మ డి జిల్లా కేంద్రాల్లో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సి
ఏజెన్సీ జిల్లా అయిన భద్రాద్రి కొత్తగూడెంలోని సర్కారు వైద్యంపై కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను వేసింది. ప్రభుత్వ ఆసుపత్రుల బలోపేతానికి గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతగానో పాటుపడింది. ఇందులో భాగంగా జిల్లాలో ఉన�
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వాసుపత్రుల్లో మౌళిక సదుపాయాల కల్పనలో పూర్తిగా విఫలమైందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ధ్వజ మెత్తారు. అసెంబ్లీ జీరో అవర్ లో వైద్య, ఆరోగ్య రంగానికి సంబంధించిన పల
ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కేసీఆర్ సర్కారులో ఓపీ కోసం క్యూలు కట్టే స్థితి నుంచి నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్నచందంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్�
ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం కలిగించేలా వైద్యసేవలు అందించాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. శుక్రవారం ఖమ్మం పెద్దాసుపత్రిలో డెవలప్మెంట్ సొసైటీ సమావేశం నిర్వహించారు.
ప్రజారోగ్యంపై వైద్యసిబ్బంది ప్రత్యేక శ్రద్ధపెట్టాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్రాజ్ సూచించారు. గురువారం అల్లాదుర్గం మండలంలో కలెక్టర్ విస్తృతంగా పర్యటించారు. మండల పరిధిలోని గడిపెద్దాపూర్లోన
రోగాల బారిన పడినవారికి నిండైన ఆరోగ్యం అందించే సర్కారు దవాఖానలు మురుగుకంపుతో దర్శనమిస్తున్నాయి. సీజనల్ వ్యాధులతో బాధపడుతూ వైద్యం కోసం వచ్చేవారికి మరిన్ని రోగాలను బహుమతిగా అందిస్తున్నాయి. దవాఖానల ప్ర�
అమ్మకావడం ఆడవాళ్లకు ఓ వరం. ఆ పిలుపు కోసం ఎంత బాధనైనా అనుభవిస్తారు. అయితే సుఖప్రసవం తల్లితోపాటు బిడ్డకూ ఎంతో ఆనందదాయకం. కానీ, ప్రస్తుత కార్పొరేట్ యుగంలో కాసులే లక్ష్యంగా కడుపుకోతలే అధికమవుతున్నాయి.