రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో ఆరోగ్యశ్రీ కింద సేవలు అందించిన వైద్యులకు ఇన్సెంటివ్లు చెల్లించాలని తెలంగాణ టీచింగ్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్(టీటీజీడీఏ) డిమాండ్ చేసింది.
ప్రభుత్వ దవాఖానల్లో పనిచేస్తున్న స్కావెంజర్ల పరిస్థతి రోజురోజుకూ దీనస్థితిగా మారుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయకపోవడంతో వైద్య శాఖలో పనిచేస్తున్న వారికి 18 నెలలుగా జీతాలు అందని పరిస్థితి
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ దవాఖానల్లో రోగులకు కనీస వసతులు కరువయ్యాయని మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి మండిపడ్డారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా జనరల్ ఆసుపత్రి రిఫర
జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇంటికొక్కరు చొ ప్పున రోగాలబారిన పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో జిల్లాలో వాతా వరణంలో వచ్చిన మార్పులతో వందల సంఖ్యలో ప్రజలు వ్యాధులతో ఇబ్బందిపడుతున్నా ర�
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అనేకమంది ప్రజలు సీజనల్ వ్యాధ
సిద్దిపేట జిల్లా కేంద్ర దవాఖాన సమస్యలకు నిలయంగా మారింది. రోగం నయం చేసుకోవడానికి ఈ దవాఖానకు వస్తే.. ఇక్కడ నెలకొన్న సమస్యలు, అసౌకర్యాలతో రోగులు మరింత సుస్తికి గురవుతున్నారు.
కాలం చెల్లిన మందులు ఇవ్వడంతో గర్భిణి తీవ్ర అస్వస్థతకు గురైందని ఆదిలాబాద్ జిల్లా బజార్హత్నూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ దవాఖాన వైద్య సిబ్బందిని బాధిత కుటుంబ సభ్యులు శుక్రవారం నిలదీశారు. గర్భిణి కుట�
Government Hospitals | రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ వైద్యవిధాన పరిషత్ పరిధిలోని దవాఖానల్లో సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్టు) పో స్టుల భర్తీలో సర్కార్ తీవ్ర జా ప్యం చేస్తున్నది. మొత్తం 1,623 పోస్టులకుగాను మెడికల్
జిల్లాకేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంతోపాటు వైద్యులను తయారు చేయాలన్న లక్ష్యంతో కేసీఆర్ ప్రభుత్వం జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చ
కేసీఆర్ పాలనలో కార్పొరేట్కు దీటుగా సేవలందించిన ప్రభుత్వ దవాఖానలు ఇప్పుడు మొండికేస్తున్నాయి. సర్కారు నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతున్నాయి. రెండు రోజుల క్రితం
క్యాన్సర్ చికిత్సలో భాగంగా నిర్వహించే కీమోథెరపీలో ముఖ్యంగా వాడే రెండు ప్రధాన ఔషధాలకు దేశ వ్యాప్తంగా తీవ్ర కొరత ఏర్పడింది. చికిత్సలో వినియోగించే సిస్ప్లాటిన్, కార్బోప్లాటిన్ ఔషధాలు మార్కెట్లో లభ�