Ibrahimpatnam | ఒకప్పుడు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఏ పేదవాడికి అనారోగ్య సమస్య వచ్చినా.. సర్కార్ దవాఖాన ఉందనే ధీమాతో వచ్చి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇంటికి వెళ్లేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర�
పేద ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్న నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి జ�
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యసేవలు పొందేందుకు రోగులు తమ ఆధార్ కార్డు లాంటి ఆధారాలు చూపాలని ఆంక్షలు విధించడంపై హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. వైద్యసేవలు పొందాలనుకునే పేదలు ఆధార్ కార్డు
నిర్మల్ పట్టణానికి చెందిన తొడసం శంభు తన భార్య సుమి త్ర అనారోగ్యంగా ఉండడంతో శనివారం నిర్మల్ మాతా,శిశు ఆరోగ్య కేంద్రానికి తీసుకొచ్చాడు. వైద్యులు పరీక్షించి మందులు రాశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రుగొండ కేజీబీవీలో ఇద్దరు విద్యార్థినులకు ఎలుకలు కరువగా.. ఈ విషయాన్ని బయటకు చెప్పొద్దని అధికారులు హె చ్చరించిన ఘటన గురువారం ఆలస్యంగా వె లుగులోకి వచ్చింది.
గిరిజన ఆశ్రమ పాఠశాలలో పదోతరగతి విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటుచేసుకున్నది. వికారాబాద్ మండలం మద్గుల్ చిట్టెంపల్లి గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామమైన టేకులబీడ్ �
‘సదరం సర్టిఫికెట్కు రూ.30 వేలు?’ శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనం సంచలనం సృష్టించింది. కరీంనగర్ ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లో రెండు రోజులుగా కలకలం రేపుతున్నది. ఇక్కడ జరుగుతున్న అక్రమాలు, �
జిల్లా కేంద్రంలోని దవాఖాన పేరుకే పెద్దాసుపత్రి.. కాని అక్కడ రోగులకు అన్ని అరకొరే.. గతంలో సర్కార్ దవాఖాన అంటే నేను రాను బి డ్డో అనేస్థాయి నుంచి బీఆర్ఎస్ పాలనలో సర్కార్ దవాఖానకు అన్ని సౌకర్యాలు కల్పించ�
Telangana | వైద్యం కోసం వెళ్లిన ఓ మహిళపై ఓ నర్సు దాష్టీకం ప్రదర్శించింది. ఇష్టమొచ్చినట్లు తిడుతూ చేయి కూడా చేసుకుంది. ఊహించని ఈ పరిణామంతో తీవ్ర మనస్తాపం చెందిన సదరు మహిళ ఆత్మహత్యకు పాల్పడింది. మహబూబ్నగర్ జిల్
Jagithyala | వైద్య వృత్తికే కళంకం తెచ్చేలా ప్రవర్తించారు జగిత్యాల జిల్లా ప్రభుత్వ దవాఖాన సిబ్బంది. ఓ రోగి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నా పట్టించుకోకపోవడం పలువురిని కలిచవేసింది.
Nizamabad | రోగులను పట్టించుకోకుండా దవాఖానలో పుట్టిన రోజు వేడుకలు చేసుకున్న నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ ప్రతిమరాజ్ను ప్రభుత్వం సస్పెం డ్ చేసింది. ఆమెపై విచారణకు ఆదేశించింది. వైద్యార