ప్రసవం కోసం ప్రభుత్వ దవాఖానలకు వెళ్లిన మహిళకు వైద్యులు, సిబ్బంది సకాలంలో వైద్యం అందించకపోవడంతో ప్రైవేట్ దవాఖానను ఆశ్రయించినా గర్భశోకం తప్పని దారుణ ఘటన ఆత్మకూర్లో చోటు చేసుకున్నది.
మండలంలోని దౌల్తాపూర్ గ్రామం మంచం పట్టింది.కొన్నిరోజులుగా గ్రామస్తులు మోకాళ్లు, కీళ్లు, ఒళ్లు నొప్పులతో బాధపడుతున్నారు. గ్రామంలో సుమారు 120 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. 15 రోజుల క్రితం ఇద్దరితో మొదలైన బాధ�
ప్రజాపాలనంటూ గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ సర్కారు ఉద్యోగులపాలిట శాపంగా మారింది. సకాలంలో వేతనాలివ్వకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేస్తున్నది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు ఎంట�
ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడిపోయిన వ్యక్తిని దవాఖానకు తీసుకెళ్తే సకాలంలో వైద్యం అందలేదు. దవాఖానకు తరలించాల్సిన అంబులెన్స్ డైవర్ లేకపోవడంతో ప్రైవేటు వాహనంలో క్షతగాత్రుడిని తరలించిన సంఘటన హత్నూ�
నాగర్కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం పాలెం గ్రామంలోని ప్రభుత్వ దవాఖాన ఆవరణలో ఉన్న అంబులెన్స్ దగ్ధమైంది. స్థానికుల కథనం మేరకు.. గతంలో పాలెం దవాఖాన పరిధిలోని ప్రాంతాల్లో వృద్ధుల ఆరోగ్య పర్యవేక్షణ కో�
కల్వకుర్తి ప్రభుత్వ దవాఖానలో ప్రసవం అనంతరం వైద్యుల నిర్లక్ష్యం కారణంగా మృతి చెందిన శ్యామల(25) కుటుంబానికి న్యాయం చేయాలని బుధవారం ప్రభుత్వ దవాఖాన ఎదుట మృతురాలి కుటుంబసభ్యులు ధర్నా నిర్వహించారు. శ్యామల కు
Fire Erupts At Hospital | ప్రభుత్వ ఆసుపత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లోని ఏసీలో మంటలు చెలరేగాయి. గమనించిన సెక్యూరిటీ గార్డులు, వైద్య సిబ్బంది అప్రమత్తమయ్యారు.
నిజామాబాద్ సైబర్ క్రైమ్ పోలీసుల కస్టడీలో ఓ నిందితుడు గురువారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం వివాదంగా మారింది. పోలీసులు కొట్టడంవల్లే నిందితుడు చనిపోయాడని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు శ�
ప్రభుత్వ దవాఖానకు వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. గురువారం చెన్నూర్ పట్టణంలో ని ప్రభుత్వ దవాఖానను ఆయన ఆకస్మికంగా సందర్శించారు. పరిసరాలు పరిశీలించి.. రికా�
Road accident | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో ఘోర ప్రమాదం జరిగింది. డ్రైవర్ సహా 13 మందితో వెళ్తున్న టెంపో అదుపుతప్పి ఫల్టీలు కొడుతూ రోడ్డు పక్కనున్న లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు.
Kodad | : నిరుపేదలకు వైద్య సేవలు అందించాల్సిన కోదాడలోని 30 పడకల దవఖాన వైద్యుల కొరతతో కునారిల్లుతుంది. ఈ దవాఖానాను వంద పడకల ఆస్పత్రిని చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అప్పట్లో గొప్పలు చెప్పింది.. ముగ్గురు మంత్ర�
నల్లగొండ జిల్లా (Nalgonda) కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో మూడేండ్ల బాలుడి కిడ్నాప్ కలకలం సృష్టిస్తున్నది. రెండు రోజుల క్రితమే ఘటన చోటుచేసుకున్నప్పటికీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ నెల 4న మధ్యాహ్న సమయంలో దవ
Ibrahimpatnam | ఒకప్పుడు ఇబ్రహీంపట్నం ప్రాంతంలో ఏ పేదవాడికి అనారోగ్య సమస్య వచ్చినా.. సర్కార్ దవాఖాన ఉందనే ధీమాతో వచ్చి ఆరోగ్యం కుదుటపడిన తర్వాత ఇంటికి వెళ్లేవారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర�
పేద ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి వైద్య సేవలు అందిస్తున్న నల్లగొండ ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు, సిబ్బందికి ప్రజలు సహకరించాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. మంగళవారం ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి జ�
రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానల్లో వైద్యసేవలు పొందేందుకు రోగులు తమ ఆధార్ కార్డు లాంటి ఆధారాలు చూపాలని ఆంక్షలు విధించడంపై హైకోర్టు ప్రభుత్వాన్ని నిలదీసింది. వైద్యసేవలు పొందాలనుకునే పేదలు ఆధార్ కార్డు