పేదలకు వైద్యం అందించాల్సిన సర్కారు ఆసుపత్రిలో అదే రోగుల ముక్కులు పగిలిపోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓ వైపు జబ్బు తగ్గించుకుందామని ఆసుపత్రికి వస్తే.. ఇక్కడే ముక్కు పుఠాలం ముక్కలయ్యేంత గబ్బు కొడుతోంది. దీ�
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో హృదయ విదారకరమైన ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం రాఘవపట్నం గ్రామానికి చెందిన రాజనర్సు అనారోగ్యానికి గురి కావడంతో వ�
మంచిర్యాల జిల్లా మందమర్రి పోలీస్స్టేషన్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షల్లో పట్టుబడిన 11 మంది మద్యంప్రియులకు మూడురోజులపాటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మంచిర్యాల కోర్టు జడ్జి (ఫస్ట్�
ప్రభుత్వ దవాఖానల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అన్నారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఆరోగ్యసేవలు, వైద్యాధికారుల పనితీరుపై కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహ
గురుకులాలపై సర్కారు అంతులేని నిర్లక్ష్యం విద్యార్థులకు ప్రాణసంకటంగా మా రుతున్నది. గత ఏడాది కాలంలోనే సుమారు 40 మంది విద్యార్థుల మరణాలు పరిస్థితికి అద్దం పడుతున్నది. ఓ వైపు ఫుడ్ పాయిజన్ ఘటనలతో రాష్ట్రవ్
రాష్ట్రంలో మరోసారి ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. కలుషిత ఆహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురైన ఘటన వికారాబాద్ జిల్లా తాండూరులో చోటు చేసుకున్నది. పట్టణంలోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో మంగళవారం
మత్తు మందు వికటించి మహిళ మృతిచెందిన ఘ టన జిల్లా కేంద్రంలో చోటుచేసుకున్నది. బాధితుల కథనం ప్రకారం.. అయిజకు చెం దిన కవిత శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో గత నెల 26న జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు వెళ్ల�
ప్రభుత్వ దవాఖానల్లో సిబ్బంది, మందులు అందుబాటులో లేకుంటే కఠినంగా వ్యవహరిస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను హెచ్చరించారు. సీజనల్ వ్యాధులు, వైద్య విధాన పరిషత్ను డైరెక్టర్ ఆఫ్ హెల్త్కేర్గ�
వైద్యుల నిర్లక్ష్యం వల్లే చనిపోయాడని ఆరోపిస్తూ రోగి బంధువులు, సన్నిహితులు కోల్కతాలో ప్రభుత్వ దవాఖానపై దాడికి తెగబడ్డారు. చనిపోయిన రోగికి సంబంధించిన 100 మందితో కూడిన గుంపు దవాఖానలో రణరంగం సృష్టించింది. �
మాగనూర్ పాఠశాలకు చెందిన విద్యార్థులు ఫుడ్ పాయిజన్ వల్ల అస్వస్థతకు గురైన చికిత్సకోసం బుధవారం రాత్రి మక్తల్ ప్రభు త్వ దవాఖానకు తీసుకువచ్చారు. కాగా దవాఖాన లో సరిపడా బెడ్లు లేకపోవడంతో వైద్య సిబ్బంది ఒ�
మాగనూరు ఫుడ్పాయిజన్ ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ నిర్లక్ష్యమేనని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ (Srinivas Goud) విమర్శించారు. సర్కార్ పర్యవేక్షణ కొరవడటంతోనే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశా�
మహబూబ్నగర్ (Mahabubnagar) ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటుచేసుకున్నది. ఫుడ్ పాయిజన్తో మాగనూర్ పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం వారికి అల్పాహారం
నిర్మల్ పట్టణంలోని శాస్త్రీనగర్ కాలనీలోని గ్రిల్ నైన్ హోటల్లో భోజనం చేసిన పలువురికి ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం వాంతులు, విరేచనాలు అయ్యాయి. తీవ్ర అస్వస్థతకు గురైన 13 మంది ప్రభుత్వ దవాఖానకు, స్థానిక
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని డిండోరీ జిల్లా ప్రభుత్వ దవాఖాన సిబ్బంది అమానుషంగా వ్యవహరించారు. గాయపడిన రామ్రాజ్ మరవి (28) చికిత్స పొందిన పడకపై రక్తాన్ని ఆయన భార్య, ఐదు నెలల గర్భిణి అయిన రోషిణి చేత కడిగిం�