మహబూబ్నగర్ (Mahabubnagar) ప్రభుత్వ దవాఖానలో దారుణం చోటుచేసుకున్నది. ఫుడ్ పాయిజన్తో మాగనూర్ పాఠశాలకు చెందిన 15 మంది విద్యార్థులు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. గురువారం ఉదయం వారికి అల్పాహారం
నిర్మల్ పట్టణంలోని శాస్త్రీనగర్ కాలనీలోని గ్రిల్ నైన్ హోటల్లో భోజనం చేసిన పలువురికి ఆదివారం రాత్రి, సోమవారం ఉదయం వాంతులు, విరేచనాలు అయ్యాయి. తీవ్ర అస్వస్థతకు గురైన 13 మంది ప్రభుత్వ దవాఖానకు, స్థానిక
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్లోని డిండోరీ జిల్లా ప్రభుత్వ దవాఖాన సిబ్బంది అమానుషంగా వ్యవహరించారు. గాయపడిన రామ్రాజ్ మరవి (28) చికిత్స పొందిన పడకపై రక్తాన్ని ఆయన భార్య, ఐదు నెలల గర్భిణి అయిన రోషిణి చేత కడిగిం�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకేంద్రమైన కొత్తగూడెం పట్టణంలోని జిల్లా ప్రభుత్వ పెద్దాసుపత్రి, రామవరంలో ఉన్న మాతాశిశు ఆసుపత్రిలో సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం నేతలు డిమాండ్ చేశారు.జిల్లా జనరల్
ప్రభుత్వ దవాఖానలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. శనివారం సూర్యాపేట ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
Medak | ప్రభుత్వ దవాఖాన(Government hospital) ఆవరణలో కాలిపోయిన స్థితిలో మృతదేహం లభ్య మవడం స్థానికంగా కలకలం రేపింది. చేతికి గోలుసులతో బంధించి కాలిపోయిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని(unidentified dead body) చూసి రోగులు భయాందోళనలకు �
‘విధి రాతకు ఎవరూ అడ్డుపడలేరు’ అన్న పెద్దల మాటకు జోగుళాంబ గద్వాల జిల్లాలో బుధవారం జరిగిన ఘటన సాక్ష్యంగా నిలిచింది. రోడ్డు ప్రమాదంలో గాయపడి బుధవారం తెల్లవారుజామున భర్త చనిపోయిన మూడు గంటలకే మగబిడ్డకు జన్�
ప్రభుత్వ దవాఖానల్లో కేసీఆర్, న్యూట్రీషన్ను కిట్లను అందించలేని దుస్థితి లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజవకర్గ ఇన్చార్జి, ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు
ఆరోగ్య సమస్యతో సోమవారం రాత్రి ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ దవాఖానకు వచ్చిన జడ్పీ మాజీ చైర్పర్సన్ బడే నాగజ్యోతికి వైద్యం కరువైంది. విధుల్లో ఉన్న డ్యూటీ డాక్టర్ ఈ రోజు చూడబోమని, రేపు రావాలని నిర్
ప్రభుత్వ దవాఖానల్లో సురక్షితమైన సాధారణ ప్రసవాలు చేస్తున్నట్లు డీఎంహెచ్వో జయచంద్రమోహన్ తెలిపారు. కమాలోద్దీన్పూర్ పీహెచ్సీ మెడికల్ ఆఫీసర్ సౌజన్యలతకు సోమవారం కొత్తకోట పీహెచ్సీలో సాధారణ ప్రసవం
ప్రభుత్వ దవాఖానలను ఆశ్రయించే నిరుపేద రోగులకు కిందిస్థాయి సిబ్బంది తీరు శాపంగా మారుతున్నది. అయినవారు అనారోగ్యానికి గురై దవాఖానలో చేరితే వారిని చూసేందుకు వచ్చిన వారి నుంచి నగరంలోని పలు ప్రభుత్వ దవాఖానల�
అధికారులు పనితీరు మార్చుకోవాలని కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ సూచించారు. గురువారం ఆయన పిట్లం మండల కేంద్రంలో పర్యటించారు. డంపింగ్ యార్డు, ప్రభుత్వ దవాఖానను తనిఖీ చేశారు. డంపింగ్ యార్డు నిర్వహణ అధ్వానంగా �
సంగారెడ్డి ప్రభుత్వ దవాఖాన నుంచి బుధవారం గుర్తు తెలియని వ్యక్తులు ఓ నవజాత ఆడ శిశువును ఎత్తుకెళ్లారు. సంగారెడ్డి జిల్లా మనూర్ మండలం దూదిగొండకు చెందిన నసీమా నాలుగో కాన్పు కోసం మంగళవారం రాత్రి సంగారెడ్డ�
‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’ అనే రోజులు మళ్లీ వచ్చాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ దవాఖానలను పట్టించుకోవడం లేదు. కనీస అవసరాలు కూడా సమకూర్చడం లేదు.
ఊరూరా ప్రజలు డెంగ్యూ, విషజ్వరాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రికి, నియోజకవర్గ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి చీమకుట్టినట్టు కూ డా లేదని.. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రంలో వైద్య వ్యవస్థ అస్తవ్యస�